TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9982 వార్తలు

పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్వాడ…
తెలంగాణ

పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్వాడ…

నవతెలంగాణ – డిచ్ పల్లి : డిచ్ పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని మిట్టపల్లి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీనియర్ డీజీఎం ప్రభాకర్ గురువారం పాల్గోని ప్రారంభించారు. డిచ్ పల్లి రైల్వే స్టేషన్ ఏరియాల్లో పవర్ గ్రిడ్ ఉద్యోగులు అందరు కలిసి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సీనియర్ డీజీఎం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా తమ సంస్థ ఉద్యోగులు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.15 రోజులపాటు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ […] The post పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్వాడ… appeared first on Navatelangana.

మాజీ ఎంపీపీ కుమారుడి దినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ

మాజీ ఎంపీపీ కుమారుడి దినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి మాజీ ఎంపీపీ బాధవత్ రమేష్ నాయక్ పెద్ద కుమారుడు బాధవత్ విశాల్ నాయక్ దినకర్మ కార్యక్రమం గురువారం మండలంలోని ఓపెన్ తలలో రూప్లా నాయక్ తండాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, ధర్పల్లి మాజీ జెడ్పిటిసి, బిఅర్ఎస్ రూరల్ ఇంచార్జీ బాజిరెడ్డి జగన్ మోహన్, మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్, నాయకులు, […] The post మాజీ ఎంపీపీ కుమారుడి దినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం
తెలంగాణ

ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం

నవతెలంగాణ – భిక్కనూర్ (రాజంపేట్) : రాజంపేట్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, బరువు, ఎత్తు, రక్తపోటు వంటి పరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు అందజేశారు. గర్భాధారణ సమయంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చుని తెలిపారు. ఈ కార్యక్రమంలో […] The post ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం appeared first on Navatelangana.

ఉపాధి కూలీలకు టిఫిన్ బాక్స్లుఅందజేసిన ఎంపీడీవో సతీష్ కుమార్
ఎబోలా వైరస్..ఎయిర్‌పోర్టులో అల‌ర్ట్
తెలంగాణ

ఎబోలా వైరస్..ఎయిర్‌పోర్టులో అల‌ర్ట్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో …. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం గురువారం ఒక హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. వ్యాధి లక్షణాలు కనిపించినవారు వెంటనే విమానాశ్రయంలోని ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ […] The post ఎబోలా వైరస్..ఎయిర్‌పోర్టులో అల‌ర్ట్ appeared first on Navatelangana.

ఎక్స్ ప్రెస్ బస్సుల నిలుపుదలకు వినతి…
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి జన్నారంలో ఘన నివాళులు
తెలంగాణ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి జన్నారంలో ఘన నివాళులు

నవతెలంగాణ – జన్నారంజన్నారం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజివ్ గాంధీ రెండు పర్యాయాలు భారతదేశనికి ప్రధాన మంత్రి గా పని చేశారని. అతి చిన్న వయస్సులొనే 40 ఏళ్ల కే దేశానికి ప్రధాన మంత్రి అయ్యారన్నారు. దేశానికి టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ, […] The post మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి జన్నారంలో ఘన నివాళులు appeared first on Navatelangana.

మహిళలు, బాలికల కు రక్షణగా టోల్ ఫ్రీ నెంబర్లు.
23 మందితో విజ‌య్ మంత్రి వ‌ర్గం..శాఖ‌లు కేటాయింపు
తెలంగాణ

23 మందితో విజ‌య్ మంత్రి వ‌ర్గం..శాఖ‌లు కేటాయింపు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళనాడులో సీఎం విజయ్.. తన టీవీకే కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వ మంత్రివర్గాన్ని విస్తరించాడు. మొత్తం 23 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు కాగా.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చెన్నైలోని లోక్‌భవన్‌లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ ఆర్లేకర్.. నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం విజయ్ : హోం, పోలీస్, పురపాలక పరిపాలన, అలాగే పట్టణ, నీటి సరఫరా శాఖలను తన వద్దే […] The post 23 మందితో విజ‌య్ మంత్రి వ‌ర్గం..శాఖ‌లు కేటాయింపు appeared first on Navatelangana.

ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ

ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం

నవతెలంగాణ -పరకాల: భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పరకాల ఆర్డివో డాక్టర్ కే. నారాయణ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 21 ప్రకారం.. 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత గడువుగా నిర్ణయిస్తూ ఈ సవరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం నిర్ణీత గడువులోగా అన్ని దశలను పూర్తి చేస్తామని […] The post ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం appeared first on Navatelangana.

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
తెలంగాణ

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

నవతెలంగాణ – భువనగిరిధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కొనుగోలు నత్తనడకన నడుస్తున్నాయని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. గురువారం భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేనాబాద్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు దాన్యం వచ్చి 45 రోజులైనా కనీసం 50% కొనుగోలు కాలేదన్నారు. హమాలీల కొరత, వాహనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. […] The post ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం appeared first on Navatelangana.

కల్లెడలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం
తెలంగాణ

కల్లెడలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్ : ఆలూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాక్లూర్ పరిధిలోని కల్లెడ గ్రామంలో సొసైటీ అధ్యక్షులు బురోల్ల అశోక్,కల్లెడ గ్రామ సర్పంచ్ సుస్మిత ప్రళయ్ తేజ్ ఆధ్వర్యంలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మండలంలోనే ముందుగా జీలుగు విత్తనాల […] The post కల్లెడలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం appeared first on Navatelangana.

తె
తెలంగాణ

మహమ్మదాబాద్ గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీవో

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ జిపి గ్రామంలో గురువారం నాడు జుక్కల్ ఎంపీవో రాము స్థానిక సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు గ్రామంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శి జీవన్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటగా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న కాల్వ పనును పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. కొలతల ప్రకారం పనులు నిర్వహించాలని అయితేనే కూలీ డబ్బులు పూర్తిస్థాయిలో లభిస్తాయని ఉపాధి హామీ కూలీలకు సూచించారు. […] The post మహమ్మదాబాద్ గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీవో appeared first on Navatelangana.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
తెలంగాణ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జుక్కల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ దేశాయ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ పటేల్ ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని […] The post ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు appeared first on Navatelangana.

పుస్తకమా వర్థిల్లు!
కార్యదర్శులకు ‘ఉపాధి’ బాధ్యతలు!
తెలంగాణ

కార్యదర్శులకు ‘ఉపాధి’ బాధ్యతలు!

నవతెలంగాణ – మల్హర్ రావుజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. కూలీల సంఖ్య పెంచడంతో పాటు పనులు కల్పించడం,ఎన్ఎంఎంఎస్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ హాజరు వంటి ఏడు రకాల రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ దివ్యదేవరాజ న్ ఇటీవల ఉత్తర్వులు జారీచెసినట్లుగా తెలిసింది. ఈ నిర్ణయంతో గ్రామాల్లో ఉపాధిపనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలంలో […] The post కార్యదర్శులకు ‘ఉపాధి’ బాధ్యతలు! appeared first on Navatelangana.

కామారెడ్డిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
తెలంగాణ

కామారెడ్డిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం రాజీవ్ గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని […] The post కామారెడ్డిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి appeared first on Navatelangana.

తె
హోంగార్డు కుటుంబానికి రూ.30 లక్షల ఇన్సూరెన్స్ చెక్
తె
తెలంగాణ

గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో కనీస వేతనాల పెంపు

నవతెలంగాణ – హైదరాబాద్ : కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. క్యాబినెట్‌ సబ్‌కమిటీ నివేదిక మేరకు రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి.. కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన వేతనాలు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ‘‘జోన్‌ -1లో అన్‌స్కిల్డ్‌ కార్మికుల వేతనాన్ని రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీస్కిల్డ్‌ కార్మికుల వేతనం రూ.13,592 నుంచి రూ. 17 వేలకు, స్కిల్డ్‌ కార్మికుల వేతనాన్ని రూ.13,772 నుంచి రూ.18,500కి, హైస్కిల్డ్‌ కార్మికుల వేతనం […] The post గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో కనీస వేతనాల పెంపు appeared first on Navatelangana.

తె
తెలంగాణ

దేశ అభివృద్ధి కోసం మార్గం చూపిన వ్యక్తి రాజీవ్ గాంధీ

నవతెలంగాణ – మద్నూర్ : రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న కాలంలో దేశ అభివృద్ధి కోసం చూపిన మార్గం ఆదర్శమని మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. రాజీవ్ గాంధీ చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు […] The post దేశ అభివృద్ధి కోసం మార్గం చూపిన వ్యక్తి రాజీవ్ గాంధీ appeared first on Navatelangana.

పెర్కిట్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం
తెలంగాణ

పెర్కిట్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాల యందు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం గురువారం నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్ మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10% విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థుల సంఖ్యను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించే అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు చురుకుగా, ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి వెళ్లి తమ ఆవాసంలో గల విద్యార్థులను గుర్తించి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరడం […] The post పెర్కిట్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం appeared first on Navatelangana.