1516 వార్తలు

ఇద్దరు ప్రేమికుల మధ్య తలెత్తిన వివాదమే కాస్తా వారి మృత్యువును వెంటాడింది. మొదట ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. ప్రియుడి మరణం తట్టుకోలేక ఆ ప్రేమికురాలు సైతం ఆత్మహత్యకు పాల్పడింది. కలిసి నూరెళ్లు బతకాలనుకున్న వారి కల కలగానే మిగిలిపోయింది. ఇంతకూ ప్రాణాలు తీసుకునేంత వివాదం వారిద్దరి మధ్య ఏంటో చూద్దాం పదండి.

మహారాష్ట్రలోని కొల్హాపూర్లో సరికొత్త ట్రాప్డోర్ సాలీడు జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 'టైటనిడియోప్స్ కొలహాపూరెన్సిస్' అని పిలిచే ఈ సాలీడు తన బొరియకు రహస్య తలుపు నిర్మించుకోవడం, 43 ఏళ్ల వరకు జీవించడం వంటి ఆసక్తికర విశేషాలను కలిగి ఉంది. ఆ వివరాలు..

భారతీయ సంస్కృతిలో ఉప్పును ఆహారానికి రుచిని పెంచే పదార్థంగా మాత్రమే కాకుండా సానుకూల శక్తికి చిహ్నంగా, వాస్తుశిల్పంలో ఒక ముఖ్యమైన సాధనంగా కూడా పరిగణిస్తారు. వంటగదిలో సాధారణంగా కనిపించే ఈ పదార్థం మీ ఆర్థిక స్థితికి, మీ ఇంట్లోని సంతోషం, శాంతికి నేరుగా సంబంధం కలిగి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు..

చాలా మంది ఊబకాయం, అధిక బరువు మాత్రమే కాకుండా ,పొట్టదగ్గర అధిక కొవ్వు పెరిగి చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ప్రతి రోజూ ఉదయం ఈ ఓట్స్ తో తయారు చేసిన గంజి తాగడం వలన పొట్టదగ్గర ఉన్న అధిక చెడు కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుందంట. అయితే దీనిని ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు చూసేద్దాం..

క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు మైదానంలో పరుగుల సునామీ సృష్టించారు. నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో పాటు ఇతర బ్యాటర్ల సమిష్టి కృషితో జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.

హిందువులకు అత్యంత పవిత్రమైన, శివుని నివాసంగా భావించే కైలాష్ మానసరోవర్ యాత్ర 2026 కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. ఈ ఏడాది జూన్ నుండి ఆగస్టు నెలల మధ్య ఈ ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. యాత్రను మరింత సులభతరం చేసేందుకు, దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. ప్రాముఖ్యత కలిగిన ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం చాలా అవసరం.

Thalapathy Vijay Car Collection: ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని, విజయ్ ఒక BMW i7ను కూడా కొనుగోలు చేశాడు. ఈ పూర్తి ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ ధర సుమారు రూ.2 కోట్లు. ఇది 449 హార్స్పవర్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని ప్రధాన..

క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారింది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ తన బ్యాట్తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇన్నింగ్స్లో పూరన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. కేవలం 21 బంతుల్లోనే 8 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలింగ్ను ముక్కలు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో గత నెల 23న రాత్రి భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు 12 రోజుల తర్వాత భారీ దొంగ తనాన్ని ఛేదించారు జిల్లా పోలీసులు. జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు.. అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది..

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారం రాశులపై శుభ, అశుభ ఫలితాలను చూపిస్తుంది. అయితే అతి త్వరలో కీడు, నీడ గ్రహంగా పిలిచే కేతు గ్రహం ఆగస్టు 2న నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగితే, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహకందని ప్రయోజనాలు చేకూరుతుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మల్లె మొక్కకు అధికంగా పూలు పూయాలంటే కేవలం నీరు పోస్తే సరిపోదు. ప్రూనింగ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూర్యరశ్మి ప్రాధాన్యత, మొక్కకు కావాల్సిన ప్రత్యేక ఎరువుల మిశ్రమం గురించి ఇక్కడ తెలుసుకోండి. ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకోండి. ఆవచెక్క పొడి, వేపపిండి వంటి సహజ ఎరువులతో మీ మల్లె మొక్కను మొగ్గలతో నింపేయండి.

దేశంలో జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమిళనాడులో విజయం దిశగా దూసుకెళ్తున్న టీవీకే చీఫ్ విజయ్కు ప్రధాని మోదీ అభినందలను తెలిపారు. తమిళనాడు పురోగతిని, ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు.

Salt Vastu Tips: ఉప్పు కేవలం రుచికి మాత్రమే కాదు, వాస్తు, ఆధ్యాత్మిక పరంగానూ ప్రాముఖ్యత కలిగి ఉందని నమ్మకం ఉంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తగ్గించి, శాంతి, శ్రేయస్సును పెంచుతుందని భావిస్తారు. సాయంత్రం ఉప్పు ఇవ్వకూడదని, దానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలనే విశ్వాసం ఉంది. ఉప్పును సరిగా ఉపయోగిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.

భారత వాతావరణ శాఖ మే 2026లో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయని ప్రకటించింది. సాధారణంగా ఎండలతో అలమటించే మే నెలలో, ఈసారి వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.

Hardik Pandya comments: ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్కు పీడకలలా మారుతోంది. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ప్రతిష్టాత్మక పోరులో ముంబై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.

తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందిన హీరో విజయ్ దళపతి ఇప్పుడు రాజకీయాల్లోనూ కింగ్ గా అవతరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో విజయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

SBI Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ ఖర్చులను పర్యవేక్షించుకుంటూ, గడువులోపు బిల్లులు చెల్లించడం ద్వారా అదనపు ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేసినట్లయితే తీవ్రమైన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది..

Kubera Yoga: గురు గ్రహంపై రాహువు దృష్టి పడటం వలన కొన్ని రాశుల వారికి అప్రత్యక్షంగా శుభ ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. ముఖ్యంగా జూన్ 3 వరకు ఈ ప్రభావం కొనసాగి, ఆరు రాశులకు విపరీత రాజయోగం, కుబేర యోగం వంటి అనుకూల యోగాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

జామకాయ, జామ ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మధుమేహ నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, చర్మ సంరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లతో నిండిన జామ ఆకుల టీ శరీరానికి మేలు చేస్తుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో ఏసీలు, కూలర్లు లేకపోయినా మన ఇంటిని, ఒంటిని ఎలా చల్లగా ఉంచుకోవాలో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు వివరించారు. ఒట్టివేళ్ల చాపల ద్వారా నాచురల్ కూలింగ్ పొందడం, సరైన పద్ధతిలో మంచినీరు తాగి వడదెబ్బ నుంచి ఎలా తప్పించుకోవాలో ఇలా చూడండి.

TG TET June 2026 Exam Schedule: రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ జూన్ 2026) తొలి విడత ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి టెట్కు దరఖాస్తులు భారీగా తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,36,418 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది జనవరిలో జరిగిన టెట్కు 2,37,754 మంది దరఖాస్తు చేసుకున్నారు..

WhatsApp: వాట్సాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్, కానీ ఇది త్వరలో అనేక పాత ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో పనిచేయడం ఆగిపోతుంది. సెప్టెంబర్ 8, 2026 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. ఈ లిస్ట్లో మీ ఫోన్ కూడా ఉందా? చెక్ చేసుకోండి..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందిస్తూ, విజయ్కి గెలుపుపై ఎలాంటి అనుమానం లేదని, అందుకే పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇది చారిత్రక విజయమని, తమిళనాడుకు మంచి తరుణమని పేర్కొన్నారు. సమాజ సేవ చేయాలనే ఆలోచన విజయ్కి ఎప్పటి నుంచో ఉందని చెప్పారు.