TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9754 వార్తలు

కొంచెం మానవత్వం కోసం…
తెలంగాణ

కొంచెం మానవత్వం కోసం…

నగరపు వీధుల్లోఇప్పుడెలా వెలుగుతున్నాయో తెలుసా దీపాలు?నూనెతో కాదు…మనుషుల భయాలతో.ప్రతి గల్లీ మూలనఒక జెండా నిలబడి ఉంది,దేశాన్ని కాపాడటానికి కాదు,మనిషిని మనిషి నుండి వేరు చేయడానికి.పుస్తకాల అలమారల్లోరాజ్యాంగం పదిలంగా ఉంది,బహిరంగ సభల మైకుల్లోదాని అక్షరాలు శవపేటికలై రాలుతున్నాయి.సత్యం ఇప్పుడున్యూస్‌ ఛానెల్‌ స్క్రీన్‌ దిగువన పరుగెత్తేఒక చిన్న ‘బ్రేకింగ్‌’ పంక్తి మాత్రమే;అబద్ధం మాత్రందేశభక్తి రంగు పూసుకుని ఊరేగుతోంది.దేవుళ్లు కూడా అయోమయంలో ఉన్నారు,ఎవరిని రక్షించాలో తెలియక.ఎందుకంటేవారి పేర్లతోనే కదాఇళ్లను కాల్చుతున్నారు, కూల్చుతున్నారు.ఒక చిన్నారిపాఠశాల బస్తాలో పుస్తకాలు కాదు,తండ్రి భయాన్ని మోస్తోంది.రైతు చేతిలోని […] The post కొంచెం మానవత్వం కోసం… appeared first on Navatelangana.

Adminమే 23, 2026 - శనివారం👁 0
రాలేరా
తెలంగాణ

రాలేరా

రాలేరా అంటే రాలేరురావడానికి మొదటి గడప ఆనకట్ట దాటాలిదాటడానికి ఇంటి పెద్ద మాటలేకున్నాఒంటికన్ను అనుమతైనా కావాలిఎప్పుడూ కనబడని సిసి కెమెరాలాంటిఆడపులి ఆజ్ఞను చివరిదాకాకొంగు పరిచి ఎదురు చూడాలినమ్మకంతో నడచి వచ్చినదైనాపొమ్మని ఎపుడైనా అంటే గింటేచీకటికి ముందేవాడిపోకుండా రమ్మని చూపులతో చెప్తాడనిమేకప్పులు పై కప్పులుకట్లు బొట్లు సిద్దమైపో…. అనే ఏకాక్షరం కోసంవలను ఆశతో చూసే వేటగానిలా చూస్తేవద్దు అనే గేటు దూలం పడితల రెండు ముక్కలైనట్లుఇప్పుడే వస్తా మా ఫ్రెండ్‌ ఇంటికిపిలువంగనే వస్తా పక్కింటికిమీటింగుకు మార్కెటకు ఎక్కడికెళ్లినాఎన్ని ఎదురు […] The post రాలేరా appeared first on Navatelangana.

సీఎం ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్ర్తీయత లేదు
తెలంగాణ

సీఎం ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్ర్తీయత లేదు

నెలకు రూ.26 వేలుగా సవరించాలి: కార్మిక సంఘాల డిమాండ్నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించిన కనీస వేతనాల్లో ఎలాంటి శాస్త్రీయత లేదని సీఐటియూ రాష్ట్ర అధ్యక్ష‍ులు చుక్కరాములు, ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌ ‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో అన్నీ కార్మక యూనియన్ల సమావేశం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవానికి కార్మికుల వేతనాలు తగ్గాయని గుర్తు చేశారు. కార్మికుల వేతనాలను మూడు జోన్ల […] The post సీఎం ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్ర్తీయత లేదు appeared first on Navatelangana.

ఎందుకైనా మంచిది
గాంధీలో కనిపించని హెచ్ఓడీలు
తెలంగాణ

గాంధీలో కనిపించని హెచ్ఓడీలు

ఓపీకి దూరంగా సీనియర్ ప్రొఫెసర్లు..ప్రయివేటు ప్రాక్టీస్ కే అధిక ప్రాధాన్యత!భారమంతా అసిస్టెంట్, పీజీల పైనేసరైన వైద్యం అందక రోగుల అవస్థలువైద్యం వికటించి వైద్య విద్యార్థి మృతి‘గాంధీ’లో గాడి తప్పుతున్న వైద్యం, వైద్యవిద్య నవతెలంగాణ-సిటీబ్యూరో‘గాంధీ’లో వైద్యం గాడి తప్పుతోంది. పేషెంట్ విభాగాల్లో కొందరు హెచ్ఓడీలు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. వారంతా ప్రయివేటు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో రోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మేజర్ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఓపీ భారమంతా […] The post గాంధీలో కనిపించని హెచ్ఓడీలు appeared first on Navatelangana.

మళ్లీ పెట్రో మంట
సన్‌ స్ట్రోక్‌
భారత వృద్ధిపై నీలినీడలు!
తెలంగాణ

భారత వృద్ధిపై నీలినీడలు!

పొంచి ఉన్న సవాళ్లు : ఆర్బీఐ హెచ్చరికపశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమే కాకుండా భారత వృద్ధిపైనా ప్రభావం చూపనుందని ఆర్బీఐ పేర్కొంది. దేశీయంగా డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా తలెత్తుతున్న సరఫరా వైపు ఒత్తిళ్లు దేశ జిడిపిని ఒడిదుడుకులకు గురిచేసే ప్రమాదం ఉందని ఆర్బీఐ తన తాజా స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదికలో హెచ్చరించింది. హార్మూజ్‌ జలసంధి మార్గాలలో తలెత్తుతున్న అడ్డంకులు, […] The post భారత వృద్ధిపై నీలినీడలు! appeared first on Navatelangana.

ఆమె నన్ను ప్రేక్షకుల్లో వెతికిన సాయంత్రం
మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు
తెలంగాణ

మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు

హైదరాబాద్ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారంపర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చర్యలుఅమలులో కీలక సవాళ్లు నవతెలంగాణ- సిటీ బ్యూరోహైదరాబాద్ నగరానికి చారిత్రక గుర్తింపునిచ్చిన మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తొలి దశలో రూ.7500 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మూసీ నదిని కాలుష్య రహితంగా మార్చడంతోపాటు అంతర్జాతీయ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ […] The post మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు appeared first on Navatelangana.

అమ్మకానికి వరుడు
సినర్‌‌కు ఎదురుందా?
తెలంగాణ

సినర్‌‌కు ఎదురుందా?

బరిలో నొవాక్‌ జకోవిచ్‌ సైతంనేటి నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌‌స్లామ్‌ ఈ ఏడాది ముచ్చటగా మూడో గ్రాండ్‌‌స్లామ్‌ ‌సమరానికి రంగం సిద్ధమైంది. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌, వింబుల్డన్‌‌లో మెరిసిన కార్లోస్‌ అల్కరాస్‌ (‌స్పెయిన్‌) ‌గాయంతో పారిస్‌‌కు ఫైట్‌‌కు దూరం అయ్యాడు. ఏటీపీ మాస్టర్స్‌‌లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న జానిక్‌ ‌సినర్‌ (ఇటలీ) పురుషుల సింగిల్స్‌‌పై కన్నేయగా.. రికార్డు గ్రాండ్‌‌స్లామ్‌ ‌టైటిల్‌‌ వేటలో నొవాక్‌ ‌జకోవిచ్‌ (‌సెర్బియా) సైతం నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ ‌కొకొ గాఫ్‌ (అమెరికా), […] The post సినర్‌‌కు ఎదురుందా? appeared first on Navatelangana.

సీజేఐ వ్యాఖ్యలు ఆందోళనకరం
తెలంగాణ

సీజేఐ వ్యాఖ్యలు ఆందోళనకరం

అవి ప్రజల్లో భయ వాతావరణాన్ని సృష్టిస్తాయిప్రభుత్వానికి రబ్బరు స్టాంప్‌‌లుగా అనుమతి సంస్థలు : మాజీ సివిల్‌ ‌సర్వెంట్లుభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌‌కు 71 మంది లేఖనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్‌ ఇటీవల పర్యావరణ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భయ వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం ఉందని మాజీ సివిల్‌ ‌సర్వెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు 71 మంది మాజీ సివిల్‌ ‌సర్వెంట్లు సీజేఐకి బహిరంగ లేఖ రాశారు. పర్యావరణానికి […] The post సీజేఐ వ్యాఖ్యలు ఆందోళనకరం appeared first on Navatelangana.

‘స్వయంభు`27వేలకి పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్
తెలంగాణ

‘స్వయంభు`27వేలకి పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్

నిఖిల్ సిద్ధార్థ త్వరలో ‘స్వయంభూ’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ ఎపిక్ వెనుక ఉన్న వర్క్ ని చిత్ర బృందం ఇప్పుడు సినీ ప్రేమికులకు కళ్ళకు కట్టినట్లు చూపించింది. తాజాగా విడుదలైన వీడియోలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ పనుల విస్తృత స్థాయిని […] The post ‘స్వయంభు`27వేలకి పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ appeared first on Navatelangana.

రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
సీఎం రాకతో ముందస్తు అరెస్టులు
తెలంగాణ

సీఎం రాకతో ముందస్తు అరెస్టులు

నవతెలంగాణ-ఆలేరు టౌనరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా, శుక్రవారం రాత్రి అఖిలపక్ష కమిటీ సభ్యులను ముందస్తుగా ఆలేరు పోలీసులు అఖిల పక్ష కమిటీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి, శనివారం ఉదయం 10 గంటలకు వదిలివేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు మాట్లాడుతూ..అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, మంత్రుల పర్యటన సందర్భంగా ఈ ముందస్తు అరెస్టులు దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిర్ల ఐలయ్య,ఎ […] The post సీఎం రాకతో ముందస్తు అరెస్టులు appeared first on Navatelangana.

వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం..
తెలంగాణ

వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం..

నవతెలంగాణ-ఆలేరు టౌనుఆలేరు పట్టణ శివారులో పార్థసారథి వ్యవసాయ క్షత్రంలో శనివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పశువుల కోట్టము, 200 నాటు కోళ్లు మంటల్లో కాలిపోయాయి. దీంతో పాటు వ్యవసాయ సామగ్రి, పశుగ్రాసం, అగ్నికి ఆహుతయ్యాయి. అంతే కాదు కరెంటు మోటార్లు దగ్ధమయ్యాయి. మామిడి తోటకు చెందిన చెట్లు, పంటలు కాలిపోయాయి. అదేవిధంగా ప్రమాదంలో డ్రిప్ పైప్‌లైన్ పూర్తిగా దగ్ధమైంది. కరెంటు వైర్లు, పశుగ్రాసంగా నిల్వ ఉంచిన పచ్చి సోప్ప కూడా మంటల్లో కాలిపోయింది. అయితే […] The post వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం.. appeared first on Navatelangana.

ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం
తెలంగాణ

ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో .. ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. సేవా తీర్థ్‌ (PM office) లో సుమారు గంటకుపైగా వీరి సమావేశం కొనసాగింది. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై వారు చర్చించినట్లు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అదే విధంగా స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ను ముందుకు నడిపించే మార్గాలపైనా ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. భారత‌ […] The post ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం appeared first on Navatelangana.

మరణంలోనూ మహాదాతే.. ఐదుగురికి ప్రాణం పోసిన సత్యనారాయణ!
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభిజిత్‌కు బెదిరింపులు
తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభిజిత్‌కు బెదిరింపులు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్‌ను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరించడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేర‌కు శ‌నివారం ప‌త్రిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కేంద్రప్రభుత్వ వైఫల్యాలపై యువత నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను గమనించి, తమ విధానాలను మార్చుకోవాలని సీపీఐ (ఎం) డిమాండ్ చేసింది. “నువ్వు బీజేపీలో చేరు, డబ్బులు వస్తాయి, లేకపోతే నిన్ను అమెరికాలోనే ఖతం చేస్తాం. భారతదేశంలో ఉన్న నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని కూడా వదలకుండా […] The post కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభిజిత్‌కు బెదిరింపులు appeared first on Navatelangana.

చదువుతోనే సమాజంలో మార్పు
22 సార్లు జైలుకు.. అయినా మారని తంతూ
బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
తెలంగాణ

బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

నవతెలంగాణ-కట్టంగూర్బాలల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు శనివారం అంబటివాగులో బాలల చట్టాలపై, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ.. బాల్యవివాహాలతో బాలికలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దత్తత, మిషన్ వాత్సల్య పథకం, బాల్యవివాహాల ప్రభావం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏనుగు సైదులు, పులకరం శ్రీను, ఎకుల సుజాత సైదులు, […] The post బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి appeared first on Navatelangana.

పిడుగుపాటుకు కాడెద్దులు మృత్యువాత