TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9762 వార్తలు

వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం..
తెలంగాణ

వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం..

నవతెలంగాణ-ఆలేరు టౌనుఆలేరు పట్టణ శివారులో పార్థసారథి వ్యవసాయ క్షత్రంలో శనివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పశువుల కోట్టము, 200 నాటు కోళ్లు మంటల్లో కాలిపోయాయి. దీంతో పాటు వ్యవసాయ సామగ్రి, పశుగ్రాసం, అగ్నికి ఆహుతయ్యాయి. అంతే కాదు కరెంటు మోటార్లు దగ్ధమయ్యాయి. మామిడి తోటకు చెందిన చెట్లు, పంటలు కాలిపోయాయి. అదేవిధంగా ప్రమాదంలో డ్రిప్ పైప్‌లైన్ పూర్తిగా దగ్ధమైంది. కరెంటు వైర్లు, పశుగ్రాసంగా నిల్వ ఉంచిన పచ్చి సోప్ప కూడా మంటల్లో కాలిపోయింది. అయితే […] The post వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం.. appeared first on Navatelangana.

Adminమే 23, 2026 - శనివారం👁 2
ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం
తెలంగాణ

ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో .. ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. సేవా తీర్థ్‌ (PM office) లో సుమారు గంటకుపైగా వీరి సమావేశం కొనసాగింది. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై వారు చర్చించినట్లు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అదే విధంగా స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ను ముందుకు నడిపించే మార్గాలపైనా ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. భారత‌ […] The post ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం appeared first on Navatelangana.

మరణంలోనూ మహాదాతే.. ఐదుగురికి ప్రాణం పోసిన సత్యనారాయణ!
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభిజిత్‌కు బెదిరింపులు
తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభిజిత్‌కు బెదిరింపులు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్‌ను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరించడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేర‌కు శ‌నివారం ప‌త్రిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కేంద్రప్రభుత్వ వైఫల్యాలపై యువత నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను గమనించి, తమ విధానాలను మార్చుకోవాలని సీపీఐ (ఎం) డిమాండ్ చేసింది. “నువ్వు బీజేపీలో చేరు, డబ్బులు వస్తాయి, లేకపోతే నిన్ను అమెరికాలోనే ఖతం చేస్తాం. భారతదేశంలో ఉన్న నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని కూడా వదలకుండా […] The post కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభిజిత్‌కు బెదిరింపులు appeared first on Navatelangana.

చదువుతోనే సమాజంలో మార్పు
22 సార్లు జైలుకు.. అయినా మారని తంతూ
బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
తెలంగాణ

బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

నవతెలంగాణ-కట్టంగూర్బాలల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు శనివారం అంబటివాగులో బాలల చట్టాలపై, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ.. బాల్యవివాహాలతో బాలికలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దత్తత, మిషన్ వాత్సల్య పథకం, బాల్యవివాహాల ప్రభావం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏనుగు సైదులు, పులకరం శ్రీను, ఎకుల సుజాత సైదులు, […] The post బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి appeared first on Navatelangana.

పిడుగుపాటుకు కాడెద్దులు మృత్యువాత
నీటి సంరక్షణపై కళాజాత ప్రచారం
మృతుని కుటుంబానికి పరామర్శ
బక్రీద్‌ సెలవు తేదీని మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. 27న కాదు మే 28న బక్రీద్ సెలవు
కొయ్యుర్లో చలివేంద్రం ప్రారంభం
తెలంగాణ

కొయ్యుర్లో చలివేంద్రం ప్రారంభం

నవతెలంగాణ – మల్హర్ రావురోజురోజుకూ మండుతున్న ఎండలతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో మూగజావాలతోపాటు,ప్రజలు దాహార్తికి అల్లాడుతున్నారు. ప్రజల,బాటసారుల,పుష్కరాలకు వెళుతున్న ప్రయాణికుల దాహార్తి తీర్చిడానికి శనివారం మండలం కొయ్యుర్లో గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, బొమ్మ రమేష్ రెడ్డి,మహేందర్ రెడ్డి,కొండూరి మమత,మల్లేష్,లచ్చయ్య,సమ్మిరెడ్డి,రాజ సమ్మయ్య,శ్రీనివాస్,బత్తుల మల్లయ్య,మల్లేష్,శ్రీనివాస్,అశోక్,రమాదేవి పాల్గొన్నారు. The post కొయ్యుర్లో చలివేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.

చెన్నయ్యకట్ట చెరువు అలుగు కాలువ మరమ్మతు పనులకు శ్రీకారం
తెలంగాణ

చెన్నయ్యకట్ట చెరువు అలుగు కాలువ మరమ్మతు పనులకు శ్రీకారం

– రూ.5.90 లక్షల నిధులతో పనుల ప్రారంభం – ఎమ్మెల్యే జారె ఆదినారాయణనవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం గ్రామ పరిధిలో ఉన్న చెన్నయ్యకట్ట చెరువు అలుగు కాలువ మరమ్మతు పనులను శనివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించారు. రూ.5.90 లక్షల వ్యయంతో సుమారు 1.50 కిలోమీటర్ల మేర కాలువ మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు అలుగు కాలువకు పలు చోట్ల గండ్లు ఏర్పడటంతో సమస్యను ప్రభుత్వం […] The post చెన్నయ్యకట్ట చెరువు అలుగు కాలువ మరమ్మతు పనులకు శ్రీకారం appeared first on Navatelangana.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మండలంలో శనివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిని పరిశీలించారు. గత సంవత్సరం ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మండలంలోని పాత రెడ్డిగూడెం గ్రామపంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి 100 శాతం ఇండ్ల మంజూరు జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే కొన్ని కుటుంబాలు అనివార్య కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించకపోవడం, […] The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం appeared first on Navatelangana.

సర్ మ్యాపింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి
తెలంగాణ

సర్ మ్యాపింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి

– బీఎల్ఏ లను సూచించండి– తహశీల్దార్ దాసరి కిషోర్నవతెలంగాణ – అశ్వారావుపేటనియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని తహశీల్దార్ దాసరి కిషోర్ కోరారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీఎల్వోలు, సూపర్వైజర్లకు దిశానిర్దేశం చేశారు. అశ్వారావుపేట మండలంలో మొత్తం 47,494 మంది ఓటర్లు ఉండగా,ఇప్పటివరకు 41,692 ఓటర్ల డాటా మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. ఇంకా 5,802 ఓటర్ల మ్యాపింగ్ చేయాల్సి ఉందన్నారు. 17,577 అనామలీస్ గుర్తించినట్లు వెల్లడించారు. […] The post సర్ మ్యాపింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి appeared first on Navatelangana.

40 డిగ్రీల ఎండలో తిరిగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? నరాల డాక్టర్ చెప్పింది ఇదే !
తమిళనాడు సీఎం విజయ్‌కు విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్.. నెట్టింట ఫోటోలు వైరల్!
భేల్ పూరి ప్యాకింగ్ కు బ్యాంకు స్టేట్ మెంట్ పేపర్లు..డేటా ప్రైవసీపై నెటిజన్లు ఫైర్
నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి
తెలంగాణ

నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి

25న జరుగే బైక్ యాత్రను జయప్రదం చేయండినవతెలంగాణ- దామరగిద్దమండల పరిధిలోని కంసాన్పల్లి మత్తుగుండ్ల, సజనాపూర్ గ్రామాల్లో ఈ నెల 25న జరుగు బైక్ యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేసి ముమ్మార ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, సిసీపీఐ(ఎం) మండల కార్యదర్శి అంజిలయ్య గౌడ్ లు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మన గ్రామాల రోడ్ల దుస్థితి మారలేదని అన్నారు. కంసాన్పల్లి నుండి ఏ గ్రామానికి వెళ్లాలన్న […] The post నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.

లండన్ ఫ్లైట్ ఎక్కిన టీమిండియా.. పాకిస్తాన్‌తోనే ఫస్ట్ ఫైట్, వరల్డ్ కప్ స్క్వాడ్ ఇదే!
చైనాకు పాక్ ప్ర‌ధాని
పెట్రోల్ జీఎస్టీ కిందకు తీసుకొస్తే లీటర్‌కు రూ.34 తగ్గుతుందా..? ఇవిగో అసలైన లెక్కలు..
తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ రేట్లు పెరగవ్: తేల్చి చెప్పిన తెలంగాణ ఎగ్జిబిటర్స్
అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తెలంగాణ

అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

అరకేజీ బంగారం రికవరీమహబూబ్‌నగర్ దొంగ అరెస్ట్నవతెలంగాణ – అమీన్‌పూర్ సైబరాబాద్ అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కేవలం 15 రోజుల్లోనే నిందితుడిని పట్టుకుని, అతని వద్ద నుండి సుమారు రూ. 50 లక్షల విలువైన అరకేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 14వ తేదీన అమీన్‌పూర్ పరిధిలోని బంధం కొమ్ము కాలనీలో ఉన్న ‘హిల్ టాప్ హోమ్స్’ నివాసి వెంకటరమణ భవాని […] The post అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు appeared first on Navatelangana.