TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9770 వార్తలు

భేల్ పూరి ప్యాకింగ్ కు బ్యాంకు స్టేట్ మెంట్ పేపర్లు..డేటా ప్రైవసీపై నెటిజన్లు ఫైర్
నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి
తెలంగాణ

నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి

25న జరుగే బైక్ యాత్రను జయప్రదం చేయండినవతెలంగాణ- దామరగిద్దమండల పరిధిలోని కంసాన్పల్లి మత్తుగుండ్ల, సజనాపూర్ గ్రామాల్లో ఈ నెల 25న జరుగు బైక్ యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేసి ముమ్మార ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, సిసీపీఐ(ఎం) మండల కార్యదర్శి అంజిలయ్య గౌడ్ లు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మన గ్రామాల రోడ్ల దుస్థితి మారలేదని అన్నారు. కంసాన్పల్లి నుండి ఏ గ్రామానికి వెళ్లాలన్న […] The post నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.

లండన్ ఫ్లైట్ ఎక్కిన టీమిండియా.. పాకిస్తాన్‌తోనే ఫస్ట్ ఫైట్, వరల్డ్ కప్ స్క్వాడ్ ఇదే!
చైనాకు పాక్ ప్ర‌ధాని
పెట్రోల్ జీఎస్టీ కిందకు తీసుకొస్తే లీటర్‌కు రూ.34 తగ్గుతుందా..? ఇవిగో అసలైన లెక్కలు..
తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ రేట్లు పెరగవ్: తేల్చి చెప్పిన తెలంగాణ ఎగ్జిబిటర్స్
అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తెలంగాణ

అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

అరకేజీ బంగారం రికవరీమహబూబ్‌నగర్ దొంగ అరెస్ట్నవతెలంగాణ – అమీన్‌పూర్ సైబరాబాద్ అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కేవలం 15 రోజుల్లోనే నిందితుడిని పట్టుకుని, అతని వద్ద నుండి సుమారు రూ. 50 లక్షల విలువైన అరకేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 14వ తేదీన అమీన్‌పూర్ పరిధిలోని బంధం కొమ్ము కాలనీలో ఉన్న ‘హిల్ టాప్ హోమ్స్’ నివాసి వెంకటరమణ భవాని […] The post అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు appeared first on Navatelangana.

నిర్మాతల వైఖరిపై ‘ఎగ్జిబిటర్స్’ తిరుగుబాటు.. పర్సంటేజీ ఇస్తేనే సినిమాలు ఆడిస్తామని అల్టిమేటం!
వీబీజీ రాంజీ నూతన చట్టాన్ని రద్దు చేయాలి
మల్లాయిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
తెలంగాణ

మల్లాయిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

నవతెలంగాణ – అశ్వారావుపేటవ్యవసాయ రంగంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు (ఆర్ఎంఎస్)” కార్యక్రమం ముగింపు సభ శుక్రవారం మల్లాయిగూడెం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అగ్రానమీ శాస్త్రవేత్త డాక్టర్. ఆర్. శ్రీనివాసరావు, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్. కె. శిరీష సమన్వయం చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఆధునిక, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. డాక్టర్. ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్ అవసరాలకు […] The post మల్లాయిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.

పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ లెక్కలు ఇవే.. లక్నో చేతిలో ఓడితే మాత్రం ఇంటికే..!
దేవుడిపై భారం వేయడం అంటే..? గజేంద్రుడి లాంటి స్పష్టమైన ఆలోచన ఉండాల్సిందే!
అఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ విడుదల
జనగామలో భార్య మరణం తట్టుకోలేక... పూజారి, కుమారుడు కోనేరులో దూకి ఆత్మహత్య
తెలంగాణ

జనగామలో భార్య మరణం తట్టుకోలేక... పూజారి, కుమారుడు కోనేరులో దూకి ఆత్మహత్య

జనగామ: భార్య మరణం తట్టుకోలేక పూజారి, కుమారుడు కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బండలగూడెం గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వరయూరు లక్ష్మీనరసింహ చార్యులు(54) అనే అర్చకుడు గత 20 ఏళ్లుగా పూజారిగా సేవలందిస్తున్నాడు. అదే గ్రామంలో తన భార్య శ్రీదేవి, మానసిక వికలాంగుడైన కుమారుడు పవనకుమారాచార్యులు(25)తో కలిసి ఉంటున్నాడు. గత నెల 16న భార్య శ్రీదేవి మరణించడంతో రోజు భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎప్పుడైనా తన కుమారుడితో కలిసి ఆలయ కోనేరులో దూకి చనిపోతానని గ్రామస్థులతో చెప్పేవాడు. భార్య మరణం తట్టుకోలేక రెండు రోజుల క్రితం లక్ష్మీనరసింహ చార్యులు తన కుమారుడితో కలిసి ఆలయ కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం కోనేరులో మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హరీష్ రావుకు ఫ్యూచరే తెలియదు ?: పొంగులేటి
తెలంగాణ

హరీష్ రావుకు ఫ్యూచరే తెలియదు ?: పొంగులేటి

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఫ్యూచరే తెలియదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చురకలంటించారు. తాము ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే హరీష్ రావుకు అసూయ అని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు పొంగులేటి రీకౌంటర్ ఇచ్చారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం ఫాంహౌస్ లు కట్టుకున్నారని, తెలంగాణ భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ కడుతున్నామని పొంగులేటి తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్లే ఆ పార్టీ భవిష్యత్తు ఖతం చేయాలని చూస్తున్నారని, ఫ్యూచర్ సిటీ భూములపై అక్కడ ఎవరికైనా ఒప్పందాలు చేశారా? అని ప్రశ్నించారు. ముందు హరీష్ రావు ఫ్యూచర్ కాపాడుకోవాలని, బిఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదని, ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

లద్ధాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. ఆలస్యంగా వెలుగులోకి
తెలంగాణ

లద్ధాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. ఆలస్యంగా వెలుగులోకి

లద్ధాక్‌: లద్ధాక్‌లోని లేహ్‌ పర్వత ప్రాంతంలో ఓ ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలింది. లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లతో ప్రయాణిస్తున్న చీతా హెలికాఫ్టర్ సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికాధికారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మే 20న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం అనంతరం మిగిలిన ఇద్దరితో కలిసి మేజర్ జనరల్ సచిన్ మెహతా తీసుకున్న సెల్ఫీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

గ‌గ‌న‌త‌లం మూసివేసిన ఇరాన్..
యాదగిరి గుట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సిఎం రేవంత్
తెలంగాణ

యాదగిరి గుట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సిఎం రేవంత్

భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సిఎం రేవంత్ కు పూజారులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సిఎం దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. శనివారం యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిర్వహించిన వేద పాఠశాల భవన నిర్మాణ సముదాయానికి భూమి పూజా చేయడంతో పాటు రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి అభివృద్ధి, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పెంపొందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ఆధ్యాత్మిక అభివృద్ధికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంఎల్ఎ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎంఎల్ఎ బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎంఎల్ఎ మందుల సామేలు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

డేటింగ్ యాప్‌లో AI ఖాకీ: పెళ్లి పేరుతో గుజరాతీ భామలను నిండా ముంచిన కేటుగాడు..!
ఆరెంజ్ ఫ్రూట్ ని గోల్డెన్ యాపిల్ అంటారని  తెలుసా..?
కుంభ లగ్న జాతకులకు 2026లో రాజయోగం.. మీ ఆదాయం పెరగాలంటే ఈ సూత్రాలు తప్పనిసరి!
లద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..తృటిలో ప్రాణాపాయం
తెలంగాణ

లద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..తృటిలో ప్రాణాపాయం

నవతెలంగాణ – హైదరాబాద్ : లద్దాఖ్‌లో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత బుధవారం లేహ్ పరిసర పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం అనంతరం వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘటనకు గల కారణాలపై ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. The post లద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..తృటిలో ప్రాణాపాయం appeared first on Navatelangana.

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
తెలంగాణ

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నవతెలంగాణ- నాచారం: నాచారం సర్కిల్ మల్లాపూర్కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఉప్పల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 233 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద మరియు మధ్యతరగతి […] The post లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి appeared first on Navatelangana.