
1666 వార్తలు


Budget-Friendly Summer Sleep Tips: ఎండాకాలం వచ్చిందంటే చాలూ నిద్రపోవడానికి నరకం చూడాల్సిందే.. ఉదయ మంతా ఎండ వేడి, రాత్రంతంతా ఉక్కపోతా.. కంటి నిండా నిద్రపోవడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బులున్న వారైతే వేలు వేలు పెట్టి కూలర్స్, ఏసీలు కొంటారు. మరి సామన్యుల పరిస్థితి ఏంటి.. అలాంటి వారి కోసమే ఓ సరికొత్త ప్రాడక్ట్ గురించి చెప్పబోతున్నాం. ఇదొక్కటి మీ ఇంట్లో ఉంటే సమ్మర్ మొత్తం హ్యాపీగా నిద్రపోవచ్చు.

ఎంతో శుభప్రదమైన అక్షయ తృతీయ పండుగ రాబోతుంది. ఏప్రిల్ 19 ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు కొన్ని రకాల కలలు రావడం చాలా మంచిదంట. కాగా, ఈ రోజు ఎలాంటి కలలు వస్తే అదృష్టమూ ఇప్పుడు చూద్దాం.

ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకూ పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఇంటర్ విద్యార్థులకు మే నెలలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 'ఇంప్రూవ్మెంట్'కు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర హిస్టరీలోనే మొదటిసారిగా ద్వితీయ సంవత్సరంలోనూ 'బెటర్మెంట్'కు అనుమతి ఇచ్చినట్లైంది..

అక్షయ తృతీయ పర్వదినం వైశాఖ మాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైన దినం. "అక్షయం" అంటే ఎప్పటికీ నాశనం కానిది. ఈ రోజు చేసే ఏ పనికైనా అక్షయమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు, పండితులు పేర్కొంటున్నారు. అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారం కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే, బంగారం కొనుగోలు అనేది ఈ రోజు చేయవలసిన క్రియల్లో ఒక శాతానికే చెందిందని, దీనికి మించి 99 శాతం ఇతర ముఖ్యమైన దానధర్మాలు, పూజలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. సినిమాల్లో రాణించాలని ఎంతో మంది ఎన్నో ఆశలతో అడుగుపెడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇక చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి కూడా వారిలో ఒకరు.

రంగురంగుల పించం, సుందరమైన రూపంతో చూడ్డాన్ని అందంగా కనిపించే నెమళ్లు విషపూరితమైన పాములను సైతం భయపెట్టగలదని మీకు తెలుసా? అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న ఓ వీడియోనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అడవిలో వెళ్తున్న ఓ నెమలికి సడెన్గా ఓ నాగుపాము ఎదురైంది. అప్పుడు ఆ నెమలి భయపడకుండా దాని దగ్గరకు వెళ్లి.. మళ్లి తిరి వెనక్కి వచ్చేసింది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఆంధ్రా ఫేమస్ రాగి సంగటి నాటు కోడి పులుసు ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మందికి ఇది ఇష్టం. అంతే కాకుండా ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ , కాల్షియం పుష్కలంగా ఉండటం వలన చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే మీరు కూడా ఈ రాగి సంగటి నాటు కోడి కూర పులసును ఇంటిలోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ సమాచారం. రాగి సంగటికి, కావాల్సిన పదార్థాలు : రాగి పిండి, వంటిన అన్నం, నీరు, ఉప్పు.

దేశంలో BJPతో పొత్తుపెట్టుకున్న పార్టీల మనగడ ప్రశ్నార్థకమే.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఎక్నాథ్ షిండే పరిస్థితి చూస్తూనే ఉన్నామని.. రేపు టీడీడీ, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందంటూ పేర్కొన్నారు

Petrol, Diesel Prices: తమ చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడే భారతదేశం వంటి దేశాలకు ముడి చమురు ధరల తగ్గుదల ఒక పెద్ద ఉపశమనం. దీనివల్ల రాబోయే కాలంలో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. దీని ప్రభావం ద్రవ్యోల్బణ రేటుపై నేరుగా ఉంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా.

Jio Plan: ఈ ప్లాన్ను ఎలాంటి బండిల్డ్ కాలింగ్ లేదా SMS ప్రయోజనాలు లేకుండా ప్రారంభించారు. తమ రోజువారీ డేటా అలవెన్స్ను తరచుగా ఉపయోగించే వినియోగదారుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. వారు ఈ ప్రయోజనాలను పొందడానికి ఈ యాడ్-ఆన్ డేటా..

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. వరుసగా హిట్స్ మీద హిట్స్ అందుకున్నటున్నారు బాలకృష్ణ. ఇటీవలే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

జనాలు టైం పాస్ కోసం యూజ్ చేస్తారు అనే సోషల్ మీడియా లక్షల గుండెలను కలిపి ఓ పసిపాపకు ప్రాణం పోసేలా చేసింది. గత కొన్నాళ్లు సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అనే హ్యాష్ ట్యాగ్ను మీరు చూసే ఉంటారు. ఈ ఒక్క నినాదం లక్షల గుండెలను కదిలించింది. ప్రాణాలతో పోరాడు తున్న పసిపాను రక్షించేందుకు ఎవరి చేతనైన సాయం వారు చేశారు, చేయలేనివారు ప్రార్థించారు. ఆ చిన్నారి చిరునవ్వు కోసం దేశం మొత్తం కదిలింది. చివరికి ఆ ఆశలన్నింటికి అండగా నిలిచింది మంత్రి నారా లోకేష్ హామీ. ఇచ్చిన మాట నిలబెట్టుకుని, అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు పునర్జన్మ లభించేలా చేశారు.

గతంలో తుది ఫలితాల విడుదల తర్వాత మాత్రమే ఆన్సర్ కీలను యూపీఎస్సీ విడుదల చేసేది. అయితే పారదర్శకత కోసం ఈ ఏడాది నుంచి పరీక్ష జరిగిన కొద్ది రోజుల్లోనే ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. దీంతో ఇటీవల జరిగిన UPSC NDA CDS పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది..

దానిమ్మ పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు, కానీ ఆ గింజలను వలవడం మాత్రం చాలా మందికి పెద్ద సవాలుగా అనిపిస్తుంది. దానిమ్మ వలిచేటప్పుడు గింజలు నలిగిపోయి రసం చిందడం, చేతులు గోళ్లు నల్లగా మారిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా, కేవలం 30 సెకన్లలో దానిమ్మ కాయ నుంచి గింజలను అత్యంత సులభంగా వేరు చేసే మ్యాజిక్ ట్రిక్ గురించి తెలుసుకుందాం.

ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ కూడా విడుదల చేశారు. అయితే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల..

నాన్వెజ్ ప్రియుల్లో చాలా మంది చికెన్ను చర్మంతో కలిపి తినడానికి ఇష్టపడతారు. కానీ వైద్య నిపుణులు మాత్రం దీనిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోడి చర్మంలో ఉండే సంతృప్త కొవ్వు వల్ల కలిగే నష్టాలు ఏంటి? ఇది శరీరంలో కొలెస్ట్రాల్ను ఎలా పెంచుతుంది? బరువు తగ్గాలనుకునే వారు దీనికి ఎందుకు దూరంగా ఉండాలి? అనేది తెలుసుకుందాం..

అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) ఒకప్పుడు తిరస్కరించిన ఒక పాట మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ సినిమాలో సూపర్ హిట్ ఎలా అయిందో రచయిత కనగాల జయకుమార్ వెల్లడించారు. ఈ పాట మొదట ఏఎన్ఆర్ నటించిన గోపాలకృష్ణుడు సినిమా కోసం రికార్డు చేశారని గుర్తు చేసుకున్నారు.. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ సమయంలో, ఏఎన్ఆర్ పాట విని, అందులోని సాహిత్యానికి అభ్యంతరం వ్యక్తం చేశారని అన్నారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన కరిష్మా 15 తులాల బంగారం పోగొట్టుకోవడంతో భర్త ఆమెను, పసిబిడ్డను ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. కన్నవారు ఆదుకోలేదు. పోలీసులు 15 తులాలకు బదులు 3 తులాలకే కేసు నమోదు చేశారు. న్యాయం కోసం ప్రస్తుతం కరిష్మా తన భర్త ఇంటి ముందు నిరసన తెలుపుతోంది.

8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కనీస వేతనాన్ని రూ. 18,000 నుండి ఏకంగా రూ. 69,000కు పెంచాలని NC-JCM కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.833కు పెంచాలని డిమాండ్ చేసింది. దీనివల్ల 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. వార్షిక ఇంక్రిమెంట్, గ్రాట్యుటీ డిమాండ్లు కూడా ఉన్నాయి.

Nandyal murder case: పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు మరోసారి దర్యాప్తు చేపట్టారు. పోలీసు దర్యాప్తులో కూడా హత్య అని తేలింది. భర్త వెంకటాచంద్రుడు కొడుకు వెంకటరమణ కూడా హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపరచారు.

మండిపోతున్న ఎండల వల్ల శరీరం త్వరగా అలసిపోవడం, నీరసించడం సహజం. ఈ సమయంలో శరీరానికి కేవలం నీరు మాత్రమే కాదు.. సరైన పోషణ కూడా అవసరం. వేసవిలో మనకు సులభంగా, తక్కువ ధరలో లభించే బొప్పాయి పండు ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇందులో ఉండే నీటి శాతం, విటమిన్లు, ఖనిజాలు వేసవి తాపం నుండి మనల్ని రక్షించడమే కాకుండా శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తాయి.

అడ్వకేట్ సుబ్బారావు పేరు ఇటీవల మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రముఖ గాయని మంగ్లీపై ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలై… పరస్పర ఆరోపణలు, పోలీసు దర్యాప్తుతో మరింత మలుపులు తిరుగుతోంది. నిజం ఏంటి అన్నది తేలాల్సి ఉన్నా, ఈ కేసు మాత్రం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.