పోయిన బంగారంతో వస్తేనే ఇంట్లోకి రానిస్తా

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన కరిష్మా 15 తులాల బంగారం పోగొట్టుకోవడంతో భర్త ఆమెను, పసిబిడ్డను ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. కన్నవారు ఆదుకోలేదు. పోలీసులు 15 తులాలకు బదులు 3 తులాలకే కేసు నమోదు చేశారు. న్యాయం కోసం ప్రస్తుతం కరిష్మా తన భర్త ఇంటి ముందు నిరసన తెలుపుతోంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













