హోర్ముజ్‌లో భారత జెండా కలిగిన రెండు నౌకలపై ఇరాన్ గన్‌బోట్లు దాడి చేశాయని.. సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.