🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24326 వార్తలు

సరిహద్దులో అనుమానాస్పదంగా మహిళ సంచారం.. ఇంట్లో 15 కిలోల బంగారం
తెలంగాణ

సరిహద్దులో అనుమానాస్పదంగా మహిళ సంచారం.. ఇంట్లో 15 కిలోల బంగారం

భారత్-బంగ్లాదేశ్‌ సరిహద్దు సమీపంలో ఓ మహిళ అక్రమంగా దాచి పెట్టిన బంగారాన్ని బిఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులోని బన్‌పూర్ గ్రామంలో ఓ మహిళ కొంతకాలంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు జవాన్లు గమనించారు. దీంతో ఆమెప నిఘా పెట్టి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నివాసంలో సోదాలు చేయగా.. 15.6 కిలోల బంగారం బయటపడింది. దాన్ని అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలుల రూ.24 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం సరిహద్దుకు ఎలా చేరింది.? దానినిఎవరికి ఇవ్వడానికి మహిళ ప్రయత్నిస్తుందనే వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. దీని వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క ఉండొచ్చని అనుమమనాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Adminనిన్న👁 6
21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి ప్రయోజనం
తెలంగాణ

21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి ప్రయోజనం

న్యూఢిల్లీ : జపాన్ పెట్టుబడులతో నడిచే నెక్ట్ భారత్ వెంచర్స్ (ఎన్‌బివి) తన ఇంపాక్ట్ రిపోర్ట్ 2026ను విడుదల చేసింది. దీని ప్రకారం, గ్రామీణ, పట్టణ అసంఘటిత రంగాల్లోని 21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి లబ్ధి చేకూరింది. రైతులు, గిరిజన రైతుల ఆదాయం ఏటా 75%, చేతివృత్తిదారుల ఆదా యం 93%, అలాగే వీధి వ్యాపారుల ఆదాయం 25% చొప్పున పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశానికి చెందిన కృషివన్, సిద్స్ ఫార్మ్ వంటి సంస్థలు 3.64 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చి ప్రాంతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, వ్యవసాయం వంటి రంగాలు లక్ష్యంగా రూ. 20.76 కోట్ల కొత్త పెట్టుబడులను ప్రకటించారు. దీనిలో ప్రాణరక్షణ వ్యాక్సిన్ రవాణా సాధనం ఎమ్‌వోలియోను రూపొందించిన బ్లాక్‌ఫ్రాగ్ టెక్నాలజీస్‌కు రూ. 9 కోట్లు కేటాయించారు. అలాగే ఇ-బిక్ సంస్థకు రూ. 7.5 కోట్లు, సిబోస్‌కు రూ. 2 కోట్లు, వేలన్ మార్ట్‌కు రూ. 1.26 కోట్లు, ఎస్‌జిబి ఆగ్రోకు రూ. 1 కోటి మేర నిధులు సమకూర్చారు. జపాన్‌కు చెందిన సుజుకి మోటర్ కార్పొరేషన్‌తో పాటు 5 ఎల్‌పిల మద్దతుతో రూ. 2,000 కోట్ల భారీ అంచనాతో ఫండ్2ను సిద్ధం చేస

నిన్న
7
కస్టమర్లకు జొమాటో గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి వంటకాలపై నిషేధం !
తెలంగాణ

కస్టమర్లకు జొమాటో గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి వంటకాలపై నిషేధం !

కస్టమర్లకు జొమాటో గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి వంటకాలపై నిషేధం !

నిన్న
7
Korean Kanakaraju OTT Release: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. వరుణ్ తేజ్ హారర్ కామెడీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెలంగాణ

Korean Kanakaraju OTT Release: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. వరుణ్ తేజ్ హారర్ కామెడీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Korean Kanakaraju OTT Release: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. వరుణ్ తేజ్ హారర్ కామెడీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నిన్న
8
భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించాం: పొంగులేటి
తెలంగాణ

భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించాం: పొంగులేటి

హైదరాబాద్: గతంలో ప్రజలను పట్టించుకోని నేతలు.. తమకు నీతులు చెబుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ పాలనలో రెవెన్యూ మంత్రి ఏనాడైనా ప్రజలను కలిసారా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు పొంగులేటి శంకుస్థాపన చేశారు. కేససముద్రంలో బహిరంగ సభలో మంత్రులు సీతక్క, పొంగులేటి పాల్గొన్నారు. 780 మంది రైతులకు భూధార్ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇందిరమ్మ హయాంలోనే 25 లక్షల ఎకరాల భూమి పంచామని, 150 ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అడుగుతున్నారని..త్వరలోనే అందిస్తామని తెలియజేశారు. భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించామని, మహబూబాబాద్ లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. పరిపాలన అంటే ఇలా ఉండాలని జనం అనుకుంటున్నారని, పేదోడి కష్టం తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజాప్రభుత్వాన్నే గెలిపిస్తున్నారని, పేదవాడికి అండగా ఉన్నాం కనుకే ప్రతి ఎన్నికలోనూ గెలిపిస్తున్నారని కొనియాయాడారు. ఎవరో గగ్గోలు పెడితే తాము పనిచేస్తున్నామని అనుకుంటే అది వారి భ్రమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించా

నిన్న
6
250 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న జొమాటో.. హైదరాబాద్ ఆఫీస్ క్లోజ్!
తెలంగాణ

250 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న జొమాటో.. హైదరాబాద్ ఆఫీస్ క్లోజ్!

250 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న జొమాటో.. హైదరాబాద్ ఆఫీస్ క్లోజ్!

నిన్న
4
వేములవాడ లడ్డు ప్రసాదంలో పురుగు ప్రత్యక్షం
తెలంగాణ

వేములవాడ లడ్డు ప్రసాదంలో పురుగు ప్రత్యక్షం

వేములవాడ లడ్డు ప్రసాదంలో పురుగు ప్రత్యక్షం

నిన్న
6
లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పిచ్చిపిచ్చిగా కొంటున్న కోటీశ్వరులు.. ఇప్పుడే ఎందుకంటే?
తెలంగాణ

లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పిచ్చిపిచ్చిగా కొంటున్న కోటీశ్వరులు.. ఇప్పుడే ఎందుకంటే?

లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పిచ్చిపిచ్చిగా కొంటున్న కోటీశ్వరులు.. ఇప్పుడే ఎందుకంటే?

నిన్న
4
సమంతకు పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. సామ్ రియాక్షన్ ఇదే
తెలంగాణ

సమంతకు పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. సామ్ రియాక్షన్ ఇదే

టాలీవుడ్ అగ్ర తార సమంత త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తన ప్రెగ్నెస్సీని ప్రకటించారు. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. సోషల్‌మీడియా ద్వారా ఆమె తన అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. చాలాగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించారు. అందులో తనకు పుట్టబోయే పేరు పెట్టడంలో సాయం కావాలని కోరారు. దీంతో అభిమానులు ఎన్నో పేర్లు సూచించారు. ఇందులో ఒక నెటిజన్ చెప్పిన పేర్లకు సమంత ఇచ్చిన ఫన్నీ రిప్లై వైరల్ అవుతోంది. సమంత, రాజ్ పేర్లు కలిసి వచ్చేలా.. పాప పుడితే ‘సమైరా’ అని, బాబు పుడితే ‘సామ్రా్జ్’ అని పెట్టుకోవాలని ఓ అభిమాని కామెంట్ చేశారు. దీనిపై సమంత స్పందిస్తూ.. ‘‘మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ?’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. సమంత చివరిగా ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా అటు ఫ్యామలీ ఆడియన్స్‌ని, మాస్ ఆడియన్స్‌ని మెప్పించింది. అంతేకాక కలెక్షన్ల పరంగా రూ.100+ వసూళ్లు చేసింది.

నిన్న
3
'ఆది' సెంటిమెంట్ రిపీట్..'ధర్మస్థల నియోజకవర్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వి. వి. వినాయక్ !
తెలంగాణ

'ఆది' సెంటిమెంట్ రిపీట్..'ధర్మస్థల నియోజకవర్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వి. వి. వినాయక్ !

'ఆది' సెంటిమెంట్ రిపీట్..'ధర్మస్థల నియోజకవర్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వి. వి. వినాయక్ !

నిన్న
6
ఈరోజే లాస్ట్: ఎల్‌పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!
తెలంగాణ

ఈరోజే లాస్ట్: ఎల్‌పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!

ఈరోజే లాస్ట్: ఎల్‌పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!

నిన్న
12
2028 నాటికి వెలిగొండ ఫేజ్-2 పూర్తి చేస్తాం: చంద్రబాబు
తెలంగాణ

2028 నాటికి వెలిగొండ ఫేజ్-2 పూర్తి చేస్తాం: చంద్రబాబు

అమరావతి: కృష్ణమ్మ రాకతో ఫ్లోరైడ్ చరిత్రగా మిగిలిపోతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని, గోదావరి జలాలను విశాఖకు తీసుకెళ్తామని అన్నారు. మార్కాపురం అన్ స్టాపబుల్ అని.. వెలిగొండ నిర్వాసితులకు పాదాభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా వెలిగొండ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండలు అడ్డొచ్చాయని.. తొలగించి ముందుకెళ్లామని, సమస్యలు వచ్చాయని అధిగమించామని అన్నారు. 2019లో మనం అధికారంలో వచ్చి ఉంటే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేదని, ప్రాజెక్టుకు పట్టిన గ్రహణం 2024లో వీడిందని, చంద్రబాబు పేర్కొన్నారు.ఎలనినో వల్ల ఏ రిజర్వాయర్లు నిండలేదని, అరకొర చెల్లింపులు చేసి నిర్వాసితులను మోసం చేశారని విమర్శించారు. అయినా తాగునీటి కోసం 10టిఎంసిల నీళ్లు తీసుకొస్తున్నామని, పోలవరం జీవనాడి, 2027 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. పనులు పూర్తవ్వకపోతే ముందే జాతికి అంకితం చేశారని, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రాజెక్టు పూర్తి చేశామని డ్రామా ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. 2019లో మనం అధికారంలో వచ్చి ఉంటే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేదని, నల్లమల సాగర్ నుంచి ప్ర

నిన్న
9
తెలంగాణలో రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థను వినియోగిస్తున్నాం: కిషన్ రెడ్డి
తెలంగాణ

తెలంగాణలో రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థను వినియోగిస్తున్నాం: కిషన్ రెడ్డి

జోగులాంబ వద్ద ఆర్వోబీకి రూ.45 కోట్లుతెలంగాణకు మూడు బుల్లెట్‌ ట్రైన్లు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిగద్వాల: తెలంగాణలో రైల్వే మార్గాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందనికేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కొత్త రైల్వే మార్గాలతో రైలు ప్రయాణాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జోగులాంబ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమృత్‌ భారత్‌ పథకం కింద రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధికి గుర్తించగా, ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థను తెలంగాణలో వినియోగిస్తున్నామని, భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో ఏడు బుల్లెట్‌ ట్రైన్లు రానుండగా, అందులో మూడు తెలంగాణకు కేటాయించినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులకు సుమారు రూ.5 లక్షల కోట్ల నిధులు

నిన్న
7
హైదర్ షా కోట్ లో అగ్నిప్రమాదం
తెలంగాణ

హైదర్ షా కోట్ లో అగ్నిప్రమాదం

మనతెలంగాణ / గండిపేట్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌ డివిజన్ సాయిరాం నగర్‌ కాలనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో పార్క్ చేసి ఉంచిన ఐదు బైక్‌లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు విస్తరించడంతో సుమారు ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బైక్‌లలో పెట్రోల్ ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల నుంచి తప్పించుకుని పలువురు సురక్షితంగా బయటకు వచ్చారు.అయితే.. ఎవరో కావాలనే బైక్‌లకు నిప్పంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటి..? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఎవరైనా కావాలనే నిప్పంటించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సిసి ఫుటేజ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మూడున్నర సమయంలో వెళ్లినట్లు కనబడుతున్నాయి.

నిన్న
8
పట్టాలు దాటుతుండగా రైలు ఢీ... ముగ్గురు మృతి
తెలంగాణ

పట్టాలు దాటుతుండగా రైలు ఢీ... ముగ్గురు మృతి

బెంగళూరు: రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం ప్రాంతానికి చెందిన్ ఇర్ఫానా(48) మరో రుకియా(13), రాకియా(08) అనే బాలికలతో కలిసి దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. దొడ్డబళ్లపురలో బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిన్న
6
ఆగస్టులో విదేశీ పెట్టుబడులు రూ.30,919 కోట్లు
తెలంగాణ

ఆగస్టులో విదేశీ పెట్టుబడులు రూ.30,919 కోట్లు

న్యూఢిల్లీ : విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) ఆగస్టు నెలలో భారతీయ ఈక్విటీలలో రూ. 30,919 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఎఫ్‌పిఐలు వరుసగా రెండో నెల కూడా కొనుగోలుదారులు గా నిలిచారు. జూలైలోని రూ. 20,200 కోట్ల పెట్టుబడుల తర్వాత ఈ సానుకూల మార్పు వచ్చింది. అయితే 2026లో ఇప్పటివరకు వారు రూ. 2.23 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. కంపెనీల లాభాలు మెరుగుపడటం, రూపాయి స్థిరత్వం, ఎఐ ట్రేడ్ రివర్సల్ పెట్టుబడులు తిరిగి రావడానికి ముఖ్య కారణాలని జియోజిత్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ కుమార్ పేర్కొన్నారు.

నిన్న
4
జ్యోతిష్యం.. ఒకే రాశిలోకి బుధుడు.. కుజుడు.. లాభ-దృష్టి రాజయోగంతో 4 రాశుల వారికి డబ్బు వర్షం..!
తెలంగాణ

జ్యోతిష్యం.. ఒకే రాశిలోకి బుధుడు.. కుజుడు.. లాభ-దృష్టి రాజయోగంతో 4 రాశుల వారికి డబ్బు వర్షం..!

జ్యోతిష్యం.. ఒకే రాశిలోకి బుధుడు.. కుజుడు.. లాభ-దృష్టి రాజయోగంతో 4 రాశుల వారికి డబ్బు వర్షం..!

నిన్న
4
KGFకి ముందే నా కొడుకు సూపర్‌స్టార్... అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్ తల్లి తీవ్ర ఆగ్రహం!
తెలంగాణ

KGFకి ముందే నా కొడుకు సూపర్‌స్టార్... అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్ తల్లి తీవ్ర ఆగ్రహం!

KGFకి ముందే నా కొడుకు సూపర్‌స్టార్... అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్ తల్లి తీవ్ర ఆగ్రహం!

నిన్న
3
సెప్టెంబర్ 2026 :  పండుగలు.. విశేషమైన రోజులు.. ప్రత్యేకతలు ఇవే..!
తెలంగాణ

సెప్టెంబర్ 2026 : పండుగలు.. విశేషమైన రోజులు.. ప్రత్యేకతలు ఇవే..!

సెప్టెంబర్ 2026 : పండుగలు.. విశేషమైన రోజులు.. ప్రత్యేకతలు ఇవే..!

నిన్న
4
తుక్కుగూడలో నర్సుపై అమానుష ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..
తెలంగాణ

తుక్కుగూడలో నర్సుపై అమానుష ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..

తుక్కుగూడలో నర్సుపై అమానుష ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..

నిన్న
4
హైదరాబాద్లో దడ పుట్టిస్తున్న దొంగలు.. పీర్జాదిగూడ గ్రీన్ ల్యాండ్స్ కాలనీలో అర్ధరాత్రి హల్చల్
తెలంగాణ

హైదరాబాద్లో దడ పుట్టిస్తున్న దొంగలు.. పీర్జాదిగూడ గ్రీన్ ల్యాండ్స్ కాలనీలో అర్ధరాత్రి హల్చల్

హైదరాబాద్లో దడ పుట్టిస్తున్న దొంగలు.. పీర్జాదిగూడ గ్రీన్ ల్యాండ్స్ కాలనీలో అర్ధరాత్రి హల్చల్

నిన్న
2
ఢిల్లీలో ఘోరం: ప్లేస్కూల్‌లో మూడేళ్ల బాలుడిని కుర్చీకి కట్టేసి, చెవులు పగిలేలా కొట్టిన ఆయా
తెలంగాణ

ఢిల్లీలో ఘోరం: ప్లేస్కూల్‌లో మూడేళ్ల బాలుడిని కుర్చీకి కట్టేసి, చెవులు పగిలేలా కొట్టిన ఆయా

ఢిల్లీలో ఘోరం: ప్లేస్కూల్‌లో మూడేళ్ల బాలుడిని కుర్చీకి కట్టేసి, చెవులు పగిలేలా కొట్టిన ఆయా

నిన్న
4
వీళ్లు మాములోళ్లు కాదు : క్రెడిట్ కార్డు మోసాల కోసం ఏకంగా ఆఫీస్ ఓపెన్.. 100 మంది ఉద్యోగులు.. !
తెలంగాణ

వీళ్లు మాములోళ్లు కాదు : క్రెడిట్ కార్డు మోసాల కోసం ఏకంగా ఆఫీస్ ఓపెన్.. 100 మంది ఉద్యోగులు.. !

వీళ్లు మాములోళ్లు కాదు : క్రెడిట్ కార్డు మోసాల కోసం ఏకంగా ఆఫీస్ ఓపెన్.. 100 మంది ఉద్యోగులు.. !

నిన్న
3
‘ఇరుముడి’లో భక్తి పాట.. ఫుల్ వీడియో సాంగ్ విడుదల
తెలంగాణ

‘ఇరుముడి’లో భక్తి పాట.. ఫుల్ వీడియో సాంగ్ విడుదల

చాలాకాలం గ్యాప్ తర్వాత మాస్ మహరాజ రవితేజ ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. భక్తి, కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ని మంత్రముగ్దుల్ని చేసింది. సినిమా రిలీజై పది రోజులు దాటినా సరే చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా.. రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర నటించింది. కాగా, జివి ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సినిమాని వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. సినిమాలో ప్రతీ పాట ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ మూవీలోని అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’ పూర్తి వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. అయ్యప్ప దీక్ష తీసుకునే క్రమంలో ఈ సాంగ్ ఉంటుంది. ఇందులో అయ్యప్ప భక్తుల నృత్యంతో పాటు రవితేజ-పాప కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇకపోతే ‘ఇరుముడి’ ఇప్పటికే రూ.150+ కోట్లు వసూళు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉంది.

నిన్న
3
← వెనుక11 / 1014తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి