🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3369 వార్తలు

నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ పద్ధతులే మేలు
పాత
తెలంగాణ

నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ పద్ధతులే మేలు

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డినవతెలంగాణ – ఆలేరు రూరల్తక్కువ యూరియా వినియోగం, పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం,పచ్చిరొట్ట పంటల సాగు వంటి పద్ధతులు నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి తెలిపారు.సోమవారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారం” కార్యక్రమం కింద ఆలేరు మండలంలోని పటేల్‌గూడెం రైతు వేదికలో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులకు ముఖ్యంగా నేల ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఇదే కార్యక్రమం […] The post నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ పద్ధతులే మేలు  appeared first on Navatelangana.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి: సీపీఐ(ఎం)
పాత
తెలంగాణ

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి: సీపీఐ(ఎం)

డిప్యూటీ సీఎం వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలి షరతులు లేకుండా రైతుల పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి పాతర్లపాడు లోనే నష్టం సుమారు రూ.2 కోట్లుసీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు నవతెలంగాణ – బోనకల్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అగ్నికి రైతుల పంట ఆహుతి అయిందని, ఎటువంటి షరతులు లేకుండా రైతుల పంటను పూర్తిస్థాయిలో మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించి […] The post ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

ఆరు దశాబ్దాల చరిత్రకు బ్రేక్..
పాత
Tamil Nadu: ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం
పాత
తెలంగాణ

Tamil Nadu: ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం సాధించింది. తాజా నివేదికల ప్రకారం.. ఐదు స్థానాల్లో సిపిఐ(ఎం), సిపిఐ అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యంతో ముందున్నారు. తిరుత్తురైపూండి, తాలి, శ్రీవిల్లిపుత్తూరు, పద్మనాభపురం, కిల్వె వెలూరు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యంలో ఉంది. పద్మనాభపురంలో సిపిఐ(ఎం) అభ్యర్థి ఆర్. చెల్లస్వామి 10,344 ఓట్లు సాధించి, 822 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కిల్వె వెళూరులో సిపిఐ(ఎం) అభ్యర్థి టి. లతా […] The post Tamil Nadu: ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం appeared first on Navatelangana.

విజయ్ విషయంలో నిజమైన ఒకేఒక్క ఎగ్జిట్ పోల్.. స్టెప్పులేసిన సర్వే సంస్థ ఓనర్ !
పాత
మండలంలోని ఏడు క్లస్టర్లలో రైతు వారోత్సవాలు
పాత
దేశ విభజన వాదులకు గుణపాఠమిది: బండి
పాత
తెలంగాణ

దేశ విభజన వాదులకు గుణపాఠమిది: బండి

కరీంనగర్: ఉత్తరాది, దక్షిణాది అని పదపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈరోజు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి కరీంనగర్ లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రులకు వెళ్లిన బండి సంజయ్ కుమార్ పిఎంజే జువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వారితో నేరుగా మాట్లాడారు. తదుపరి మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సిఎం స్టాలిన్, తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారు. బిజెపి కార్యకర్తల పోరాటాలు, త్యాగాలవల్లే బెంగాల్ లో అధికారం దక్కిందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని, కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరబోతోందని అన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. వార

నాణ్యమైన బోధన.. భవితకు నిచ్చెన
పాత
తెలంగాణ

నాణ్యమైన బోధన.. భవితకు నిచ్చెన

మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులునవతెలంగాణ-తుంగతుర్తిబీసీ గురుకులాల్లో  2026-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ప్రవేశ పరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాలలు.. నాణ్యమైన విద్యకు చిరునామాగా మారాయన్నారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ […] The post నాణ్యమైన బోధన.. భవితకు నిచ్చెన appeared first on Navatelangana.

Trisha: సోషల్ మీడియాలో త్రిష ఓల్డ్ వీడియో వైరల్.. సీఎం అవుతానంటూ బోల్డ్ కామెంట్
పాత
ఎలక్షన్స్ హడావిడి ఓవర్: పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగబోతున్నాయ్..! మేటర్ లీక్ చేసిన ప్రభుత్వ అధికారి
పాత
నవతెలంగాణ ఎఫెక్ట్..స్పందించిన అధికారులు
పాత
వైరల్ అవుతున్న రజనీకాంత్ హాట్ కామెంట్స్: టీవీకే గెలుపు పై సోషల్ మీడియాలో చర్చ..
పాత
విజయ్ విక్టరీ ఇలా : పట్టణాల్లో కులం గోడలను బద్దలుకొట్టిన విజయ్ వ్యూహం.. రూరల్ ఏరియాల్లో నిరాశేనే..!
పాత
బెంగాల్‌ గడ్డపై బీజేపీ విజయానికి 5 కారణాలు.. మమతను దాటి కమలం ఎలా వికసించిందంటే?
పాత
తమిళనాడులో విజయ్... బెంగాల్ లో బిజెపి ఆధిక్యం
పాత
తెలంగాణ

తమిళనాడులో విజయ్... బెంగాల్ లో బిజెపి ఆధిక్యం

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో బిజెపి హవా కొనసాగుతోంది. బెంగాల్ బిజెపి కూటమి (3), టిఎంసి (2) స్థానాలలో విజయకేతనం ఎగరేసింది. తమిళనాడులో టివికె రెండు స్థానాలలో గెలుపొందగా 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తమిళ నటుడు విజయ్ స్థాపించిన టివికె పార్టీ సెంచరీ స్థానాలలో ఆధిక్యంతో విజృంభిస్తోంది. తమిళనాడులో డిఎంకె(2), టివికె(4) స్థానాలలో గెలుపొందింది. అస్సాంలో బిజెపి (14), ఎఐయుడిఎప్ (1) స్థానాలలో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కూటమి (93), బిజెపి (192), కాంగ్రెస్(01), వామపక్షాలు(01), ఇతరులు(2) సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో టివికె(103), డిఎంకె కూటమి (64), అన్నాడిఎంకె కూటమి(61), ఇతరులు(01), కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ (31), యుడిఎఫ్(73), ఎన్డిఎ (01) స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి(86), కాంగ్రెస్ కూటమి(23), ఇతరులు(01), పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(07), కాంగ్రెస్ కూటమి(04), ఇతరులు(02) స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి 12, కాంగ్రెస్ కూటమి(02),

TVK ఆధిక్యం.. విజయ్‌ తండ్రి ఏమన్నారంటే?
పాత
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్..
పాత
కేరళలో దూసుకుపోతున్న యుడిఎఫ్
పాత
అందుకే ఎవరితో పొత్తు పెట్టుకోలేదు: విజయ్ తండ్రి
పాత
తెలంగాణ

అందుకే ఎవరితో పొత్తు పెట్టుకోలేదు: విజయ్ తండ్రి

చెన్నై: కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దళపతికి ఆయన తండ్రి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ టివికె ప్రభంజనం సృష్టిస్తుండటంతో చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. గెలుపుపై విజయ్‌కి ఒక్క శాతం కూడా అనుమానం లేదని, అందుకే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. తమిళనాడుకు ఇప్పుడు మంచి తరుణం వచ్చిందని, సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన విజయ్‌కి ఎప్పటినుంచో ఉందని తెలియజేశారు. విజయ్‌ని తమిళనాడు ప్రజలు ఇంట్లో బిడ్డగా చూశారని, మహిళలు, యువత గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నకల ఫలితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టివికె(109), డిఎంకె(63), అన్నాడిఎంకె(60) స్థానాలలో ఆధిక్యంలో ఉంది. విజయ్‌కు యూత్‌, దళిత్‌ ఓటు బ్యాంకు కలిసొచ్చింది. 2024 ఫిబ్రవరి 2న టివికె పార్టీని విజయ్ స్థాపించారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే విజయం దిశగా ముందుకు సాగుతోంది. హిందూ వ్యతిరేక ముద్రతో డిఎంకె చాలా నష్టపోయింది.

విజయ్ నివాసానికి త్రిష..
పాత
ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క పిలుపు
పాత
తెలంగాణ

ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క పిలుపు

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: బెంగాల్ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియంలో నిలువెత్తు నిర్ల‌క్ష్యం దాగి ఉంద‌ని, ప్ర‌తి అంశంలో త‌ప్పిదాలు జ‌రిగాయ‌ని, కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ట్టింపు లేకుండా వ్య‌వ‌హ‌రించింద‌ని టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. బెంగాల్‌లో అనేక ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును ఆపార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె వీడియో విడుద‌ల చేశారు. “ఎన్నికల సంఘం పూర్తిగా ఇష్టానుసారం వ్యవహరిస్తోంది, కేంద్ర బలగాలు కూడా వారికి అండగా ఉన్నాయి. పోలీసులు కూడా కేంద్ర బలగాలతో కలిసి పని చేశార‌ని, […] The post ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క పిలుపు appeared first on Navatelangana.

TMC గెలవబోతుంది.. కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటికెళ్లొద్దు: సీఎం మమత బెనర్జీ
పాత
తమిళనాడులో ఆధిక్యంపై తీవ్ర ఉత్కంఠ ..100 నియోజకవర్గాల్లో 3వేలలోపే ఆధిక్యం
పాత
Advertisement