నవతెలంగాణ-హైద‌రాబాద్‌: బెంగాల్ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియంలో నిలువెత్తు నిర్ల‌క్ష్యం దాగి ఉంద‌ని, ప్ర‌తి అంశంలో త‌ప్పిదాలు జ‌రిగాయ‌ని, కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ట్టింపు లేకుండా వ్య‌వ‌హ‌రించింద‌ని టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. బెంగాల్‌లో అనేక ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును ఆపార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె వీడియో విడుద‌ల చేశారు. “ఎన్నికల సంఘం పూర్తిగా ఇష్టానుసారం వ్యవహరిస్తోంది, కేంద్ర బలగాలు కూడా వారికి అండగా ఉన్నాయి. పోలీసులు కూడా కేంద్ర బలగాలతో కలిసి పని చేశార‌ని, […]

The post ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క పిలుపు appeared first on Navatelangana.