🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

3376 వార్తలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్..
పాత వార్త
తెలంగాణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి మంచి ప్రదర్శన చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా స్వదేశం ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లాడు. చేతి వేలి గాయానికి సంబంధించిన స్కానింగ్, తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం అతను ఇంగ్లండ్‌కు పయనమైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ గాయపడ్డాడు. […] The post రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్.. appeared first on Navatelangana.

Adminనిన్న👁 7
కేరళలో దూసుకుపోతున్న యుడిఎఫ్
పాత
అందుకే ఎవరితో పొత్తు పెట్టుకోలేదు: విజయ్ తండ్రి
పాత
తెలంగాణ

అందుకే ఎవరితో పొత్తు పెట్టుకోలేదు: విజయ్ తండ్రి

చెన్నై: కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దళపతికి ఆయన తండ్రి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ టివికె ప్రభంజనం సృష్టిస్తుండటంతో చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. గెలుపుపై విజయ్‌కి ఒక్క శాతం కూడా అనుమానం లేదని, అందుకే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. తమిళనాడుకు ఇప్పుడు మంచి తరుణం వచ్చిందని, సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన విజయ్‌కి ఎప్పటినుంచో ఉందని తెలియజేశారు. విజయ్‌ని తమిళనాడు ప్రజలు ఇంట్లో బిడ్డగా చూశారని, మహిళలు, యువత గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నకల ఫలితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టివికె(109), డిఎంకె(63), అన్నాడిఎంకె(60) స్థానాలలో ఆధిక్యంలో ఉంది. విజయ్‌కు యూత్‌, దళిత్‌ ఓటు బ్యాంకు కలిసొచ్చింది. 2024 ఫిబ్రవరి 2న టివికె పార్టీని విజయ్ స్థాపించారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే విజయం దిశగా ముందుకు సాగుతోంది. హిందూ వ్యతిరేక ముద్రతో డిఎంకె చాలా నష్టపోయింది.

విజయ్ నివాసానికి త్రిష..
పాత
ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క పిలుపు
పాత
తెలంగాణ

ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క పిలుపు

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: బెంగాల్ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియంలో నిలువెత్తు నిర్ల‌క్ష్యం దాగి ఉంద‌ని, ప్ర‌తి అంశంలో త‌ప్పిదాలు జ‌రిగాయ‌ని, కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ట్టింపు లేకుండా వ్య‌వ‌హ‌రించింద‌ని టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. బెంగాల్‌లో అనేక ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును ఆపార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె వీడియో విడుద‌ల చేశారు. “ఎన్నికల సంఘం పూర్తిగా ఇష్టానుసారం వ్యవహరిస్తోంది, కేంద్ర బలగాలు కూడా వారికి అండగా ఉన్నాయి. పోలీసులు కూడా కేంద్ర బలగాలతో కలిసి పని చేశార‌ని, […] The post ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణుల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క పిలుపు appeared first on Navatelangana.

TMC గెలవబోతుంది.. కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటికెళ్లొద్దు: సీఎం మమత బెనర్జీ
పాత
తమిళనాడులో ఆధిక్యంపై తీవ్ర ఉత్కంఠ ..100 నియోజకవర్గాల్లో 3వేలలోపే ఆధిక్యం
పాత
ఆక్సీజన్ ట్యాంకులు పేలి ముగ్గురికి గాయాలు..
పాత
మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..
పాత
ఆ విధంగానే ఓట్లను దొంగలించారు: మమతా
పాత
తెలంగాణ

ఆ విధంగానే ఓట్లను దొంగలించారు: మమతా

పశ్చిమ బెంగాల్: ఈ ఎన్నికల్లో టిఎంసి గెలవబోతుందని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ దీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఎంసినే విజేతగా నిలుస్తుందని అన్నారు. ఎన్నికల ఫలితాల సరళిపై మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల 14 నుంచి 18 రౌండ్ల వరకు లెక్కింపు కొనసాగుతుందని, ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి టిఎంసి నేతలు వెళ్లొద్దని సూచించారు. ఇప్పటి వరకు 2నుంచి 4 రౌండ్ల లెక్కింపే జరిగిందని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఎంసినే విజేతగా నిలుస్తుందని తెలియజేశారు. కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదని, పథకం ప్రకారమే బిజెపి ఆధిక్యంలో ఉన్నట్లు చూపుతున్నారని విమర్శించారు. చాలా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఆపేశారని, టిఎంసి నేతలను కేంద్ర బలగాలు వేధిస్తున్నాయని మండిపడ్డారు. సర్ ఆధారంగా ఓట్లు దొంగిలించే ప్రయత్నం జరిగిందని, టిఎంసి వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నా ప్రకటించట్లేదని ధ్వజమెత్తారు. అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఓట్ల లెక్కింపుతో ఇసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు.. ఇసితో కలిసి పనిచేస్తున్నాయని మమతా బెనర్జ

బెంగాల్‌లో విక్ట‌రీ ర్యాలీలు నిషేధం
పాత
తెలంగాణ

బెంగాల్‌లో విక్ట‌రీ ర్యాలీలు నిషేధం

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: సోమ‌వారం ఎన్నిక‌ల కౌంటింగ్ వేళ బెంగాల్ పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో ఎలాంటి ఎన్నిక‌ల‌ ర్యాలీలు, విక్ట‌రీ ర్యాలీలు, రోడ్ షోలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ప్ర‌క‌టించారు. ఆయా రాజ‌కీయ పార్టీల‌తో పాటు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజంతా కొనసాగే అవకాశం ఉంద‌ని, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు విఘాతం క‌లగకూడ‌ద‌ని, కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు ఎలాంటి అంత‌రాయాలు కలగకుండా నిరోధించడమే త‌మ ల‌క్ష్య‌మ‌ని పోలీసులు తెలిపారు. మొత్తం 294 […] The post బెంగాల్‌లో విక్ట‌రీ ర్యాలీలు నిషేధం appeared first on Navatelangana.

గెలిచినంత ఈజీ కాదు బెంగాల్‌లో ప్రభుత్వాన్ని నడపటం.. బీజేపీ ముందున్న పెద్ద చిక్కు ఇదే..
పాత
సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ..
పాత
తెలంగాణ

సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ..

నవతెలంగాణ – హైదరాబాద్ : సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. రామోజీరావు మరణించిన నేపథ్యంలో కేసును కొనసాగించవద్దని మార్గదర్శి తరపు న్యాయవాది వాదనలు వినిపించగా, రామోజీ ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే అందరికీ చెల్లింపులు చేశామని న్యాయవాది చెప్పగా, ఆ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి సేకరించిందని, ఈ నేపథ్యంలో రామోజీరావు మరణంతో కేసు మెయింటైనబుల్ […] The post సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ.. appeared first on Navatelangana.

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సరికొత్త రికార్డు.. టీవీకేని గెలిపించిన ఆ 7 సూపర్ హామీలు ఇవే!
పాత
తమిళనాడులో పీకే చెప్పిందే నిజమైంది.. విజయ్ గెలుపును ఇంత కరెక్ట్‏గా ఎలా పసిగట్టారు..?
పాత
తిరుమల నుంచి నేరుగా విజయ్ ఇంటికి త్రిష
పాత
విజయం దిశగా TVK.. విజయ్ గెలుపునకు తెరవెనుక కింగ్ మేకర్స్ వీళ్లే..
పాత
అగ్నిప్రమాదం.. కమిషనర్ చాంబర్ లో ఫర్నిచర్ దగ్ధం
పాత
తెలంగాణ

అగ్నిప్రమాదం.. కమిషనర్ చాంబర్ లో ఫర్నిచర్ దగ్ధం

హైదరాబాద్: శేరిలింగంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అగ్నిప్రమాదం జరిగింది. జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కమిషనర్ చాంబర్ లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయ్యింది. కార్యాలయం వెనకాల ఉన్న సబ్ స్టేషన్ లో ఏర్పడిన స్పార్క్ వల్ల వెనకాల ఉన్న చెట్లకు అగ్గి రాజుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలగుండా జోనల్ కార్యాలయంలోకి మంటలు వ్యాపించాయని సిఎంసి సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఆస్తి నష్టం ఎంత జరిగిందోనని అంచనా వేస్తున్నారు.

Janhvi Kapoor: జాన్వీకి ‘మందు అలవాటు’ అంటూ వైరల్.. మద్యపాన వ్యసన విముక్తి సంస్థ ఏం చెప్పింది?
పాత
పుదుచ్చేరిలో తొలిఫలితం..తట్టంచవాడిలో రంగస్వామి గెలుపు
పాత
ముమ్మ‌రంగా కౌంటింగ్..సీఎం అభ్య‌ర్థుల‌పై చ‌ర్చ‌
పాత
తెలంగాణ

ముమ్మ‌రంగా కౌంటింగ్..సీఎం అభ్య‌ర్థుల‌పై చ‌ర్చ‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలితం పుదుచ్చేరిలో ఎన్నిక‌ల కౌంటింగ్ ముమ్మ‌రంగా సాగుతోంది. త‌మిళ‌నాడులో టీవీకే భారీ మోజార్టీలో ఉండ‌గా, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ, కేర‌ళ యూడీఎఫ్‌, బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీల మ‌ధ్య ఉత్కంఠ పోటీ నెల‌కొంది. మ‌రో వైపు సీఎం ఎవ‌రూ అనే అంశంపై తీవ్ర చ‌ర్చ సాగుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఆయా నాయ‌కుల పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. 234 అసెంబ్లీ స్థానాల‌కు టీవీకే అధినేత విజ‌య్ స్ప‌ష్ట‌మైన మోజార్జీతో ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. టీవీకే […] The post ముమ్మ‌రంగా కౌంటింగ్..సీఎం అభ్య‌ర్థుల‌పై చ‌ర్చ‌ appeared first on Navatelangana.

మ్యాజిక్ ఫిగర్‎కు దగ్గరగా ఆగుతున్న విజయ్ టీవీకే: కలిసొచ్చేది ఎవరు.. నిలబెట్టేది ఎవరనేది ఉత్కంఠ
పాత
15 ఏళ్ల టీఎంసీ పాలనకు బ్రేక్..? బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా !
పాత
విజయ్ సభలో తొక్కిసలాట జరిగిన.. కరూర్ సెగ్మెంట్ లో AIADMK ఆధిక్యం
పాత
Advertisement