
3357 వార్తలు
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన వేల్పుల రాజలక్ష్మీ ప్రముఖ జానపద గాయానికి ఆనందో బ్రహ్మ స్వర్ణనంది పురస్కారాన్ని ఆదివారం హైదరాబాద్ లోని రవింద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ప్రముఖ హాస్య నటుడు బాబుమోహన్ చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో అవార్డ్ అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. The post వళ్లెంకుంట వాసికి స్వర్ణనంది పురస్కారం appeared first on Navatelangana.
మెండుగా పోహకాలు.. పీచు పదార్థాలునవతెలంగాణ – మల్హర్ రావురోజురోజుకూ మండుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం అవడానికి తాటిముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి.మండే ఎండలకు విరుగుడుగా పని చేసే తాటిముంజలు కూడా సీజన్ కూడా ప్రారంభమైంది.తాటిముంజలు,నీటిముంజలు,పాలముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలం వచ్చిందంటేచాలు పల్లె,పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా తెల్లతెల్ల ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ కనిపిస్తూ,నోరూరిస్తాయి.తెలంగాణలో తాటికల్లు ఎంత ఘనమో, తాటిముంజలూ అంతే ప్రత్యేకం.తాటి ముంజలకు అంతర్జాతీయంగానూ ఎంతో పేరుంది.ఐస్ ఆపిల్ […] The post వేసవి తాపానికి చల్లటి ఉపశమనం తాటిముంజలు appeared first on Navatelangana.
ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్నవతెలంగాణ – మల్హర్ రావుదళితులు బాంధవుడు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు. మంథని నియోజకవర్గంలోని దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు,సైడ్ డ్రైన్స్ నిర్మాణాల కోసం రూ.15 కోట్లు సీఆర్ఆర్ ఎస్ సి కంపోనెంట్ నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి […] The post దళిత బాంధవుడు మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.

నవతెలంగాణ – మల్హర్ రావుప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక స్థాయిలో రైతు వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 సోమవారం నుంచి 9 శనివారం వరకు రైతు వారం కింద వివిధ రైతు అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా చెప్పటం జరుగుతుందన్నారు. కొయ్యూరు రైతు వేదికలో […] The post ఈ నెల 9 వరకు రైతు వారోత్సవాలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుఅంతర్జాతీయ కార్మికుల మేడే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ జెఏసి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత అవిష్కరించినట్లుగా జీపీ ఎంప్లాయిస్ యునైటేడ్ రాష్ట్ర నాయకుడు సాదుల శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా డిపిఓ జిల్లాలోని జీపీ ఉద్యోగ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో జీపీ ఉద్యోగుల, కార్మికులు, జెఏసీ నాయకులు పాల్గొన్నారు. The post జీపీ ఎంప్లాయిస్ జెఏసి క్యాలెండర్ ఆవిష్కరణ appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్డోంగ్లీ మండల కేంద్రంలో జొన్న పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, రైతులు సోమవారం తహశీల్దార్ రంజిత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంవత్సరం వానాకాలం సీజన్లో రైతులు పెద్ద ఎత్తున జొన్న పంట సాగు చేశారు. జొన్న సాగు వివరాలు: మొత్తం సాగు విస్తీర్ణం 1325 ఎకరాలు. అంచనా దిగుబడి 2650 టన్నులు, ప్రస్తుతం మా మండలంలో జొన్న కొనుగోలు కేంద్రం లేని కారణంగా, రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మద్నూర్ మార్కెట్ […] The post జొన్నపంట కొనుగోలు చేయాలని తహశీల్దార్ కు వినతి appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్వ్యవసాయ రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, పంట సాగులో రసాయన ఎరువులు తగ్గిస్తూ మోతాదులో వాడుకోవాలని వ్యవసాయ అధికారులు వ్యవసాయ రైతులకు సూచనలు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని ప్రతి రైతు వేదికలో క్లస్టర్ల పరిధి రైతులతో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతు వారోత్సవాల్లో భాగంగా వ్యవసాయ రైతులకు వ్యవసాయం గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు […] The post భూసార పరీక్షలు చేయించుకోండి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లోని భబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద హైటెన్షన్ నెలకొంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భవానిపూర్ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి సువేద అధికారి పోటీ చేస్తున్నారు. ఇరువురు మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో 12 రౌండ్లు ముగియగా..మమత ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈక్రమంలోనే ఆ నియోజకవర్గానికి సంబంధించిన కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ కౌంటింగ్ హాల్ను మమతా బెనర్జీ సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియను […] The post భబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద హైటెన్షన్ appeared first on Navatelangana.
నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. పశ్చిమబెంగాల్ లో పోటీ తృణమూల్ బీజేపీ మధ్య హోరాహోరీగా ఉంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే లకు టీవీకే గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలో కొనసాగుతుంది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. అస్సాంలో బీజేపీ, పుదిచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. టీవీకే 108 చోట్ల […] The post Assembly Elections: ఓట్ల లెక్కింపు…అప్ డేట్స్.. appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు రైతులకు కీలక సూచనలు చేశారు. రసాయన ఎరువులు మోతాదులో వాడుకోవాలని, భూసార పరీక్షలు చేసుకోవాలని, ముఖ్యంగా సాగులో అధికారుల సలహాలు పాటించాలని తెలిపారు. అనంతరం కొంతమంది రైతులు భూసార పరీక్షలు చేయించుకున్నారని, వాటికి సంబంధించిన పత్రాలను సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ చేతుల మీదుగా పంపిణీ […] The post భూసార పరీక్ష పత్రాలు అందజేసిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి appeared first on Navatelangana.

పార్టీ స్థాపించిన తర్వాత తొలి ఎన్నికల్లోనే టివికె చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. అధికార డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలను వెనక్కి నెట్టి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు, విజయ్ పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్.. రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. మరోవైపు, ఆయన పార్టీ టివికె..110కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. దీంతో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పనున్నారు. మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం తక్కువగా ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టివికె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ పార్టీ టివికె సంచలనం సృస్టించింది. ఎవరూ ఊహించని విధంగా 110 స్థానాలకు పైగా టివికె ఆధిక్యంలో కొనసాగుతూ అధికారం దిశగా దూసుకుపోతోంది. దీంతో విజయ్ ఇంటివద్ద సంభరాలు అంబరానంటాయి. ఆయన నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. ఈక్రమంలో హీరోయిన్ త్రిష, విజయ్ ఇంటికి వెళ్లారు. టివికె విజయం సాధించడంతో త్రిష, విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నివాసంలో దాదాపు రెండు గంటలపాటు ఉన్న త్రిష.. తిరిగి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా త్రిష.. తెల్లవారుజామునే తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాగా, విజయ్-త్రిష ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రిష కారణంగానే విజయ్ భార్య విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి.


హైదరాబాద్: శాంతి భద్రతల పరిస్థితి ఎంత దౌర్జన్యంగా ఉందో ఈ ఘటనతో అర్ధమవుతుందని ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కరీంనగర్ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఇది దుర్మార్గమైన ఘటన అని అన్నారు. కరీంనగర్ కాల్పుల ఘటన బాధితులను పరామర్శించారు. తదుపరి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి 30 గంటలు దాటిందని, పిఎంజె జ్యువెలరీ యాజమాన్యంతో మాట్లాడామని తెలియజేశారు. కేవలం కరీంనగర్ లోనే కాదని.. కొద్ది రోజుల క్రితం చందానగర్ లోనూ జ్యువెలరీ షాపులో దోపిడీ జరిగిందని అన్నారు. కరీంనగర్ ను సేఫ్ సిటీగా చేసేందుకు ప్రయత్నించామని, నేరం చేయాలంటే భయపడే విధంగా పాలన చేశామని కెటిఆర్ పేర్కొన్నారు. మాజీ సిఎం కెసిఆర్ హయాంలో శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చామని, గతంలో ప్రతి చౌరస్తా లో ఇంటర్ సెప్టర్ వాహనం ఉండేదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇలా ఉంటే..ఐదు తుపాకులతో దుండగులు తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని, కెసిఆర్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తో పోటీపడ్డామని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతల విషయంలో బిహార్ తో పోటీ పడుతున్
నవతెలంగాణ – కాటారంకాటారం మండల కేంద్రంలోని కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ బస్టాండ్ భూముల పరిరక్షణతో పాటు నూతన బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు డీసీసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు వరంగల్లో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవాని ప్రసాద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ […] The post నూతన బస్టాండ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ రైతులు పండించిన పంటను ప్రయివేటు దళారులకు అమ్ముకొని మోసపోవద్దంటూ సర్కార్ మద్దతు ధర కేంద్రంలోని పంటను అమ్మితే నగదు చెల్లించరని మండల శనగ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనుగోలు కేంద్రలో ధాన్యాన్ని అమ్మి 38 రోజులవుతున్నా ఇప్పటివరకు డబ్బులు చేతికి అందలేదని వారు వాపోయారు. ఈ క్రమంలో సోమవార తహశీల్దార్ కార్యాలయన్ని వారు ముట్టడించారు. అనంతరం తమకు న్యాయం చేయాలని తహశీల్దార్ ను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో […] The post ప్రయివేటుకు అమ్మనివ్వరు.. ప్రభుత్వం పైసలివ్వదు appeared first on Navatelangana.
నవతెలంగాణ – కాటారంకాటారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆవేదన ఆగ్రహంగా మారింది. గత ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సోమవారం అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్దఎత్తున ధర్నాకు దిగారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ..నెలల తరబడి జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. “రోజూ గ్రామాన్ని శుభ్రంగా […] The post రహదారిపై జీపీ కార్మికుల ఆందోళన appeared first on Navatelangana.
