
1579 వార్తలు

గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు జేడీ చక్రవర్తి. అయితే ఈ క్రమంలో అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోపై జేడీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఒక చిన్నారి పాఠశాల విద్యార్థి తన ఉపాధ్యాయురాలిని బెదిరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "స్కూలు కూల్చేస్తా" అంటూ ఆ పసివాడు చేసిన హెచ్చరిక నెటిజన్లను ఒకవైపు నవ్విస్తుండగా, మరోవైపు చర్చకు దారితీస్తోంది. బీహార్కు చెందిన పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Zodiac Signs with Raja Yoga: జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభం నుంచి తుల రాశి వరకు ఉన్న రాశులలో కొంతమంది మాత్రమే ఎప్పుడూ రాజసమైన జీవితం గడుపుతారని చెబుతారు. దీని వెనుక గ్రహాల ప్రభావం ఏంటి? నిజంగా ఏ రాశుల వారు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాంఖడే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆవేదన వ్యక్తం చేశారు. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలే తమ ఓటమికి కారణమని ఆయన అన్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మనం చూస్తే ఉంటాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో సెలబ్రెటీల సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. నిత్యం వందల సంఖ్యలో సినీ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి.

పదో తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 29వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మొత్తం 5,26,166 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. ఇందులో 4,91,774 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,538 మంది విద్యార్ధులు ఈ పరీక్షల్లో తప్పారు. ఫెయిల్ అయిన విద్యార్ధులతోపాటు స్కోర్ పెంచుకోవాలనుకునే విద్యార్ధుల కోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్..

కొన్ని రోజుల క్రితమే విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. గ్రామీణ నేపథ్యంలో సాగే రివేంజ్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న దృశ్యాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడబోతుందనే ఒక చిన్న పుకారు కార్చిచ్చులా వ్యాపించడంతో జనం బంకుల వైపు పరుగులు తీస్తున్నారు. ఆందోళన మనిషి విచక్షణను ఎలా దెబ్బతీస్తుందో ఈ క్యూలైన్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Tarigonda Vengamamba Jayanti 2026: 18వ శతాబ్దపు మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ భక్తి మార్గంలో విశిష్ట స్థానం పొందారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై అపార భక్తితో “వేంకటాచల మహాత్మ్యం”, “ద్విపద భాగవతం” వంటి గ్రంథాలు రచించారు. ఆమె జీవితం భక్తి, త్యాగం, ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా నిలిచి తరతరాలకు ప్రేరణగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు నమోదుకానున్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు, మరి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాలు, ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ఆర్బిఐ ప్రకటించిన నూతన మార్గదర్శకాల ప్రకారం, 2026 జూలై 1 నుండి బ్యాంకులు ప్రకృతి వైపరీత్యాల బాధితులకు స్వయంగా రుణ ఉపశమనం అందిస్తాయి. దరఖాస్తు లేకుండానే బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ చేస్తాయి. విపత్తు సేవలకు నిరంతరాయంగా అందించేలా చర్యలు, ఫీజుల మాఫీ వంటివి ఉన్నాయి.

Daily Horoscope (April 30, 2026): గురువారం రాశిఫలాల ప్రకారం మేషం నుంచి మీనం వరకు చాలా రాశుల వారికి ఆర్థికంగా అనుకూల సమయం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు విస్తరించడం, పెండింగ్ పనులు పూర్తవడం, ఉద్యోగాల్లో గుర్తింపు పెరగడం వంటి శుభ సూచనలు ఉన్నాయి. కొన్ని రాశుల వారికి పని ఒత్తిడి, చిన్నచిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ, పట్టుదలతో విజయాలు సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కుటుంబ సహకారం, మిత్రుల మద్దతుతో ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Narasimha Jayanti 2026: నరసింహ జయంతి, వైశాఖ మాసం చతుర్దశి నాడు జరుపుకుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నరసింహ స్వామి భారతదేశానికి ఉపాస్య దైవం. ఈ పవిత్రమైన రోజున నరసింహ స్వామిని పూజించడం ద్వారా కష్టాలు తొలగి, ఇంట్లో శుభాలు కలుగుతాయి. పానకం, వడపప్పు నివేదించడం ఆచారం.

ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో సొంత గడ్డపై ముంబైనుసన్రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైపై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 243 పరుగులు చేయగా లక్ష్య చేధనలో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. కదులుతున్న రైలు పైనుంచి మంటలు రావడాన్ని గమనించిన సిబ్బంది అప్రమత్తమై తనిఖీ చేయగా, ఒక వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకన్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు వ్యక్తులు జనాలను మోసం చేసేందుకు ఎప్పికప్పుడూ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. జనాలు కూడా వాటిని నమ్మి తమ కష్టా జీతాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదారాద్ నగరంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, చిట్ఫండ్స్ పేరుతో ఓ మహిళ ఏకంగా జనాల నుంచి కోట్ల రూపాయలు కాజేసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు కిలేడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

సిగరేట్ ధరలు మళ్లీ పెరగనున్నాయా.. ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరగ్గా.. రెండు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ పెరగనున్నాయని తెలుస్తోంది. దీనికి కారణం ధరలు పెరగడం వల్ల సేల్స్ తగ్గడమే కారణం. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో ఫిబ్రవరి నుంచి ధరలు పెరిగాయి.

విజయనగరం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భోగాపురం మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖలోని సింహాచలం ఆలయానికి దర్శనం వెళ్లి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన బైక్ ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు, అతని అత్త, నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Ryan Rickelton: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, ఒక అరుదైన రికార్డుకు వేదికైంది. వాంఖడే స్టేడియం సాక్షిగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం రెండేళ్ల కాలంలోనే ముంబై ఫ్రాంచైజీ తరపున అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు.

బాపట్లజిల్లా వేటపాలెం మండలం రావురిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి వివాదాల నేపథ్యంలో భార్యాభర్తలు ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నాయి. ఏదీ నకిలీయో ఏదీ అసలు అనేది అంతుపట్టడం లేదు. తినే తిండి నుంచి వాడే సబ్బుల వరకు అన్నీ నకిలీవే. బ్రాండెడ్ కంపెనీల పేరిట నకిలీ కాఫీ, సిగరెట్లుతో వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రాకెట్ ను కోదాడ చేధించారు. కంత్రీగాళ్ళు చేస్తున్న అక్రమ వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

బ్రాండెడ్ వస్తువుల పేరుతో తక్కువ ధరకే ఆపిల్ ఫోన్లు, వాచీలు ఇస్తామంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన తొమ్మిది మంది సభ్యుల ముఠా హైదరాబాద్ లక్ష్యంగా ఈ మోసాలకు పాలడుతున్నే పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 14 ఆపిల్ ఇయర్ ఫోన్స్, 14 ఆపిల్ వాచెస్ తో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకన్నారు.

Protein Rich Breakfast: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మర్చిపోతున్నాం. పూర్వం మన పెద్దలు ఎంతో బలంగా ఉండేవారు. దానికి ప్రధాన కారణం వారు తీసుకునే పౌష్ఠికాహారం. అటువంటి సాంప్రదాయ వంటకాల్లో ఒకటైన 'ఆవిరి కుడుము', దానికి జోడిగా అదిరిపోయే 'టొమాటో చట్నీ' ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.