Andhra News: రన్నింగ్ ట్రైన్ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్ చేయగా..

హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. కదులుతున్న రైలు పైనుంచి మంటలు రావడాన్ని గమనించిన సిబ్బంది అప్రమత్తమై తనిఖీ చేయగా, ఒక వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకన్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
IPL 2026: కాటేరమ్మ కొడుకుల ఊచకోత.. సొంతగడ్డపై ముంబైను చిత్తు చేసిన హైదరాబాద్
2 గంటల క్రితం
తాజా వార్తలు
Hyderabad: నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ
3 గంటల క్రితం
తాజా వార్తలు
Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..
3 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







