
1579 వార్తలు

ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయో ఊహించడం అసాధ్యం. ఒక్కోసారి ఆకాశం ప్రశాంతంగా ఉన్నట్లే ఉండి, క్షణాల్లో పెనుతుఫానుగా మారుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకోవడమే పెద్ద సవాలు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో, ప్రకృతి ప్రకోపానికి, ఒక యజమాని తన పశువుపై చూపిన నిరుపమానమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.

Oben New Electric Bike: ఈ బైక్లో పెద్ద సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మెరుగైన రేంజ్తో పాటు, టాప్ స్పీడ్ కూడా ఆకట్టుకునేలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర..

వేసవిలో ఏసీ వాడకం పెరగడం వల్ల కరెంటు బిల్లులు షాక్ ఇస్తున్నాయా? అయితే మీ ఏసీ రిమోట్లో దాగి ఉన్న కొన్ని స్మార్ట్ ఫీచర్లను ఉపయోగించి బిల్లును ఎలా తగ్గించవచ్చో ఈ కథనంలో తెలుసుకోండి. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

అప్పటి తరం నటులు చిరంజీవి, వెంకటేష్, విజయశాంతి, రాధ వంటి వారితో తన అనుభవాలను పంచుకున్నారు. అప్పటి కాలంలో నటీనటుల మధ్య ఎంతో ప్రేమ, ఆత్మీయత ఉండేవని, క్యారవాన్లు లేకుండా అందరూ చెట్ల కిందే కూర్చుని భోజనం చేసేవారని ఆమె గుర్తుచేసుకున్నారు.

రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు గురువారం (ఏప్రిల్ 30) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో రాష్ట్రంలో 2161 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం విచిత్ర సంఘటన చోటు చేసుకుంది..

Rohit-Virat : టీమిండియా వెటరన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై గబ్బర్ సింగ్.. సారీ.. మన శిఖర్ ధావన్ తనదైన శైలిలో స్పందించారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు జట్టులో కొనసాగడంపై వస్తున్న సందేహాలకు ధావన్ తన అనుభవంతో సమాధానమిచ్చారు.

Gold Prie Today: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగుతోంది. అయితే డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతోంది. కానీ నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..

పుట్టుకతోనే ఒకే పోలికలతో జన్మించిన ఆ కవలలు, పదో తరగతి ఫలితాల్లోనూ దాదాపు ఒకే విధమైన ప్రతిభను కనబరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన పసునూరి శ్రుతి, శ్రుహిత అనే అక్కాచెల్లెళ్లు తమ అసాధారణ ఫలితాలతో వార్తల్లో నిలిచారు.

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ ను అందించిన నిర్మాత, నటుడు మురళీమోహన్. ఆయన బ్యానర్లో పలు సినిమాలు తెరకెక్కాయి. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు మురళీమోహన్. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుండి గెలిచారు

ఉత్తర తెలంగాణ రైతాంగం దశాబ్దాల కల అయిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. ఈ ప్రాజెక్టును కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

ఒకప్పుడు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి యమున. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు యమున. ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Gajalakshmi Rajayoga: 2026, జూన్ 10న, గురు, శుక్ర గ్రహాలు 0° డిగ్రీల వద్ద కలవడం వల్ల 'గజలక్ష్మి రాజయోగం' ఏర్పడుతుంది. ఇది ఒక ప్రధానమైన 'విశ్వ ఉన్నతీకరణ' అవుతుంది, దీనివల్ల వృత్తి, ధనం, ప్రేమ, వ్యాపారంలో వేగవంతమైన వృద్ధి కలుగుతుంది. కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఇవి ముఖ్యంగా 5 రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తాయి.

New Online Gaming Rules: డబ్బులతో కూడిన బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి గేమ్లపై భారత్లో నిషేధించారు. ఈ మేరకు కొన్ని నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. తాజాగా ఆన్లైన్ గేమింగ్స్కు సంబంధించిన నిబంధనలను..

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో రవి శివ తేజ ఒకరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయ్యారు. వారిలో రవి శివ తేజ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న రవి శివ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Petrol, Diesel Price: ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని పుకార్లు వినిపించాయి. ఎన్నికలు ముగిసిన మరుక్షణం పెట్రోల్పై రూ. 15 నుంచి 20.. డీజిల్పై రూ. 10 వరకు పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ఐదు రాష్ట్రాల..

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. హీరోలు, హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే అమ్మానాన్నలుగా ప్రమోషన్స్ కూడా పొందారు. ఇప్పుడు ఓ హీరో, హీరోయిన్ కూడా తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు.

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఎల్.బి.శ్రీరామ్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కున్న ఇబ్బందులు గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నటుడు కోట శ్రీనివాసరావుతో నాటకాల నుంచి ఉన్న పరిచయాన్ని, ఇండస్ట్రీలో అవకాశాల కోసం పడిన ఇబ్బందులను వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Fruit Eating Guidelines: మెరుగైన జీర్ణక్రియ, శక్తివంతమైన శరీరం, సమగ్ర ఆరోగ్యాన్ని పొందేందుకు ఆయుర్వేదం ప్రకారం పండ్లు తినడానికి సరైన సమయం ఎంతో ముఖ్యమైనది. ఈ మార్గదర్శకంలో నిపుణులు సూచించిన ఆయుర్వేద నియమాలు, పండ్లు తినడానికి ఉత్తమమైన సమయాలు, అలాగే రోజువారీ ఆహారంలో పండ్లు తీసుకునేటప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు, వాటిని ఎలా నివారించాలో స్పష్టంగా తెలుసుకోండి.

మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం (ఏప్రిల్ 30) సాయంత్రం బర్గి డ్యామ్లో పర్యాటకులతో వెళ్తున్న ఎంపీ టూరిజం క్రూయిజ్ షిప్ అకస్మాత్తుగా మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో క్రూయిజ్లో 29 మంది పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు నలుగురు మరణించగా, 15 మందిని రక్షించారు. మరో 11 మంది గల్లంతయ్యారు.

LPG Cylinder Price: మే 1వ తేదీన గ్యాస్ వినియోగదారులకు భారీ షాకిచ్చాయి ఆయిల్ కంపెనీలు. రికార్డు స్థాయిలో ధర పెంచేశాయి. కార్మికుల దినోత్సవం రోజున ఇది బ్యాడ్న్యూస్ అనే చెప్పాలి. ముందే గ్యాస్ కొరత, పెట్రోల్,డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతుంగడా, ఇప్పుడు సామాన్య వినియోగదారులకు మరింత భారీ మోపాయి..

ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. కొత్త సినిమాల కోసం అటు అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మరోవైపు ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ మెప్పించేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాష్ట్రంలో విద్యార్ధులకు అందించే విద్యా కిట్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఏ శాఖకు ఆ శాఖ ప్రొక్యూర్మెంట్, సరఫరా చేపట్టడంతో ఏకరూపత లోపించడంతో పాటు అనేక అక్రమాలు చోటుచేసుకునేవి. వాటిని అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చారు..

ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. ఇక్కడ రికార్డులు నమోదవుతుంటాయి. మళ్ళీ తుడిచిపెట్టుకుపోతుంటాయి. అయితే, కొన్ని ఇన్నింగ్స్లు మాత్రం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. తక్కువ బంతుల్లోనే మూడంకెల స్కోరును అందుకున్న ఆ ఐదుగురు ఆటగాళ్లు వీరే: