అచ్చం ఒకేలా.. చదువులోనూ సాటిలేరు వీరు! ఒక్క మార్కు తేడాతో ‘డబుల్’ ధమాకా!

పుట్టుకతోనే ఒకే పోలికలతో జన్మించిన ఆ కవలలు, పదో తరగతి ఫలితాల్లోనూ దాదాపు ఒకే విధమైన ప్రతిభను కనబరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన పసునూరి శ్రుతి, శ్రుహిత అనే అక్కాచెల్లెళ్లు తమ అసాధారణ ఫలితాలతో వార్తల్లో నిలిచారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













