
3427 వార్తలు
ట్రంప్ బెదిరింపులుదౌత్యమా..యుద్ధమా.. నిర్ణయించుకోవాల్సింది అమెరికానే : ఇరాన్కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదంనవ తెలంగాణ – జనరల్ డెస్క్అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, ఇరాన్పై మళ్లీ దాడి చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో పాటు మూడు కీలక అంశాలైన అణు కార్యక్రమం, హార్ముజ్ దిగ్బంధనం, భద్రతా హామీలు వంటి అంశాలపై ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ట్రంప్ […] The post ఒప్పందం చేసుకోండి..లేకుంటే విపత్తే appeared first on Navatelangana.
తేలనున్న కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ భవితవ్యం ఎగ్జిట్ పోల్స్లో నిఖార్సెంత..? చెన్నై : ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్లో నేడు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. వామపక్షాలు, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఫలితాలు కీలకం కానున్నాయి. పటిష్ట భద్రతపై రాష్ట్రాల్లో ఓట్ల […] The post నేడు ఎన్నికల ఫలితాలు appeared first on Navatelangana.
భానుడి భగభగతో అల్లాడుతున్న ప్రయాణీకులుఅయిదుగురు కూర్చుంటే .. మిగతావారు ఎండలోనే నిరీక్షణవసతుల కల్పన, చలివేంద్రాల ఏర్పాటుపై పట్టించుకోని వైనంఆర్టీసీ, జీహెచ్ఎంసీ మధ్య సమన్వయలోపం.. జనం ఆందోళన నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీలకు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా టీజీఎస్ఆర్టీసీ బస్సుల కోసం బస్టాపుల్లో వేచి చూసే ప్రయాణికులకు తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కరువయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించాల్సిన ఆ సంస్థ, ఇతర ప్రభుత్వ […] The post బస్టాపుల్లో కనీస సౌకర్యాలు కరువు appeared first on Navatelangana.
షార్ట్ సర్క్యూటే కారణంపలుచోట్ల ఇదే తరహా ప్రమాదాలులబోదిబోమంటున్న రైతులునవతెలంగాణ – చొప్పదండి/బిజినేపల్లి/రాయపోల్/మద్దూరు/కామారెడ్డి/ బాన్సువాడరాష్ట్రంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎక్కువగా పంటలకు నిప్పు అంటుకుని కాలిపోయాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో కరెంటు షార్ట్ సర్క్యూట్తో మంటలు లేచి రెండెకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. చొప్పదండి పట్టణానికి చెందిన గోస్కుల శంకర్కు చెందిన రెండెకరాల మొక్కజొన్న పంటచేను పైనుంచి వెళ్తున్న 11కేవీ వైర్లు గాలికి ఒకదానికొకటి తాకి షార్ట్ […] The post మంటలో పంటలు appeared first on Navatelangana.
కేంద్ర పర్యావరణశాఖ అనుమతిఓపెన్ కాస్ట్ 2, భూగర్భగనులు 3 మొత్తం బొగ్గు నిల్వలు 314.98 మిలియన్ టన్నులుఏడాదికి 210 లక్షల టన్నుల ఉత్పత్తి 25 ఏండ్లు కొనసాగనున్న తవ్వకాలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామగుండం కోల్ మైన్ ప్రాజెక్ట్కు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి శుక్రవారం లేఖ రాసింది. మరో 10 రోజుల్లో అనుమతి పత్రాలు రానున్నాయి. […] The post రామగుండం కోల్మైన్ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగల్ appeared first on Navatelangana.

మేషం ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విషయమై కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. వృషభం దీర్ఘకాలిక ఋణాల నుండి బయటపడతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమౌతాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలనాలు కలుగుతాయి. మిధునం నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. స్థిరాస్తి విషయమై సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటకం గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సింహం
ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలకు సింహభాగంమిగిలిన 97 శాతం మంది పరిస్థితి ఏంటి?తప్పుబడుతున్న మేధావులు, విద్యావేత్తలు న్యూఢిల్లీ : భారత్లో ఉన్నత విద్యా వ్యవస్థలో గాఢమైన అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం విద్యార్థుల్లో కేవలం 2.6 శాతం మందికి సేవలందిస్తున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థలు.. ఉన్నత విద్యకు కేటాయించిన ప్రభుత్వ నిధుల్లో 50 శాతానికి పైగా పొందుతున్నాయి. మిగిలిన 97 శాతం మంది విద్యార్థులు తక్కువ నిధులతో నడిచే వందలాది విద్యా సంస్థలపై ఆధారపడాల్సి […] The post భారత ఉన్నత విద్యలో అసమానతలు appeared first on Navatelangana.
9 వికెట్లతో కోల్కతా నైట్రైడర్స్ గెలుపుఛేదనలో మెరిసిన రఘువంశీ, రహానెనిరాశపరిచిన సన్రైజర్స్ మిడిల్ ఆర్డర్హైదరాబాద్ 165/10 కోల్కతా 169/3 సన్రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు విజయాలు సాధించి ‘సిక్సర్’పై కన్నేసిన సన్రైజర్స్ సొంతగడ్డపై ఓటమి చవిచూసింది. ట్రావిశ్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) రాణించినా.. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో సన్రైజర్స్ హైదరాబాద్ తొలుత 165 పరుగులకే ఆలౌటైంది. ఊరించే లక్ష్యాన్ని కోల్కతా నైట్రైడర్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. రఘువంశీ (59), రహానె […] The post సన్రైజర్స్కు బ్రేక్ appeared first on Navatelangana.

అహ్మదాబాద్: ఐపిఎల్ చరిత్రలోనే భారీ లక్షాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ను మట్టికరిపించింది గుజరాత్ టైటాన్స్. బౌలింగ్, బ్యాటింగ్లో సమష్టిగా రాణించిర గుజరాత్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. 164 పరుగుల లక్ష ఛేదనకు దిగిన గుజరాత్ సాయి సుదర్శన్(57), వాషిగ్టన్ సుందర్(40), జోస్ బట్లర్(26) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి లక్షాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ గుజరాత్ బౌలర్ల ధాటికి ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది. గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి భారీ షాకివ్వగా.. జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ నడ్డీ విరిచాడు. ఇక, 47 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కురుకుపోయిన పంజాబ్ను సూర్యాన్ష్ షెడ్గే(57), మార్కస్ స్టోయినిస్(40)లు ఆదుకున్నారు. వీరిరువురూ గుజరాత్ బౌలింగ్ను ఎదుర్కొని స్కోర్ 120 దాటించారు. ఆచితూచి ఆడుతున్న ఈ జోడీని హోల్డర్ విడదీయడంతో 163 పరుగులకే పరిమితమైంది పంజాబ్.

నివాళితెలంగాణ భాష నుడికారాన్ని తన కలం నిండా నింపుకున్న రచయిత, విలక్షణ నాటకీయ రచనలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న కలం యోధుడు, వ్యంగ్య రచనలో పేరెన్నికగన్న తెలిదేవర భానుమూర్తి (73) మరణం, సాహిత్య, పత్రికారంగాలకు తీరని లోటు. పత్రికలో తెలంగాణ యాసను ప్రవేశపెట్టి, మట్టి మనుషుల పలుకుబడులను ప్రయోగించి జనగుండె ధ్వనుల వినిపించిన పాత్రికేయుడు భానుమూర్తి. ప్రజాశక్తి పత్రికలోనూ, ఆ తర్వాత నవతెలంగాణ పత్రికలోనూ కాలమిస్టుగా రచననందించారు. నవతెలంగాణ ఆదివారం ‘సోపతి’ సంచికలో ‘లత్కోర్సాబ్’ పేరుతో ఒక […] The post తెలిదేవర భానుమూర్తికి నివాళులు appeared first on Navatelangana.
నాలోకి నేనే వెళ్లి వస్తుంటానునాకెలాంటి సమస్య లేదు!నా నుండి విడివడి నా వైపు నేనే చూసుకుంటానుఅంతా బాగానే ఉంటుందినెరిసిన జుట్టు, కళ్లద్దాలు ఆకర్షణీయంగానే ఉంటాయివేసుకున్నదుస్తులు మడతలు లేకుండా ఇస్త్రీ చేయబడ్డాయిదేహాన్నికప్పివుంచిన చర్మంపై మడతలుఅనుభవాలకు సంకేతమై నా అస్తిత్వపు జెండాను ఎగురవేస్తున్నాయి …ఐనా –కనబడని సంకెళ్లు ఇంకా నా చేతులను కట్టి పడేసేవున్నాయిపెదవుల పైన మౌనం, కంటి నిండా విషాదం, దూరమైన నిద్ర ..నాకెలాంటి సమస్య లేదు!జైలు లాంటి గదిలో బంధువులను కలిసే స్వేఛ్ఛ వుందికొందరి సమాధులను దర్శించే […] The post నాకెలాంటి సమస్య లేదు …! appeared first on Navatelangana.
చిన్నారి కథలు, చిట్టి పొట్టి కథల తర్వాత ఇప్పుడు తన మూడవ నవలగా, 22వ పుస్తకంగా ‘చింతల చేను’ పాఠకుల ముందుకు తీసుకొచ్చారు ఆర్సీ కృష్ణస్వామి రాజు. వీరి కథల ప్రత్యేకత స్థానికత ఉట్టిపడే పాత్రలు, వాటి భాష, నుడికారం, చమత్కారం, కించిత్ విషాదం… అన్నీ కలిస్తే కష్ణస్వామి రాజు రచన అవుతుంది. చింతచేను, చింతల చేనుగా మారిన కథ. ఒకరి దగ్గర పని చేసిన స్థాయి నుండి ఒకరికి పని ఇచ్చే స్థాయికి వెళ్లేందుకు పోరాటం […] The post చింతల చేను ఒక చలనచిత్రం appeared first on Navatelangana.
డాలరు చుట్టూ రూపాయిప్రదక్షణలు చేస్తోందితను చూడని అగాథాలను చూడాలనిపురాణ కథల పాతాళలోకాన్నితొవ్వుకుంటూ పోతోందికట్టప్ప మందహాసాల నడుమఎంతకీ తొక్కడం ఆగడం లేదురూపాయి నెత్తి మీది డాలరు కాళ్ళుమేకిన్ ఇండియా మేకపోతు గాంభీర్యంతోలు ఒలిచిదిగుమతుల సునామీవంటగది పొయ్యి మీద కుతకుతలాడ్తోందిరూపాయి ముఖం మీదతెల్లగుడ్డ కప్పినఐఎస్ ఐ ముద్రలేని పాలనలోతక్కువ వడ్డీ రేట్లకేదేశ కార్పోరేట్ రంగం విదేశీ కండలు పెంచుకుంటుంటేస్విస్ బ్యాంకు కులుకుల నల్లనమ్మభారత పాలకముఖానికి నల్లగుడ్డ కప్పిందిఉత్పాదక పెట్టుబడి భార్య నొదిలేసిరాజ్యం డాలరు భక్తిఎర్ర తివాచీ పరిచినస్టాక్ మార్కెట్ వ్యభిచారి […] The post రూపాయి పాపాయి appeared first on Navatelangana.
ఇంత దొరికింది కదా అని మురువకుఅంతా పారేసుకునేదే అని మరువకుచుట్టూ జనం ఉన్నారని మురువకునిజం మాట్లాడితే అంతా సర్దుకుంటారని మరువకుఎలా నోరు మూపించానో చూడు అని మురువకుఅలాగే జవాబొస్తుందని మరువకునాకే జబ్బూ లేదని మురువకునీకూ టైం వొస్తుందని మరువకునువ్వు జీవిస్తున్నప్పుడు ఎన్నో మరణిస్తుంటయని మురువకునువ్వు మారణిస్తున్నా ఎన్నో జీవిస్తుంటయని మరువకుఇక్కడ ఎంతున్నా చూడని మూర్ఖతఎక్కడో ఏదో ఉందని ఉరికే దీర్ఘతఅనుకున్నాం కానీ… ఆశ్చర్యం ఏమిటంటేఈ లోకం మిథ్య అనేవాడు క్లెవర్అలా అని తద్భిన్నంగా సుఖిస్తున్నడుఇదే లోకమనేవాడు కమిటెడ్బాధ్యతగా […] The post ఇక ఇలా appeared first on Navatelangana.

కోట్ల కవిత్వం ఇంటి దగ్గర నుండి మొదలై దేశవిదేశాలను చుట్టి వస్తుంది. మట్టి నుండి మొదలై ఆకాశం దాకా విస్తరిస్తుంది. వేరు నుండి మొదలై చిటారు కొమ్మదాకా వ్యాపిస్తుంది. వారు నిరంతరం కవిత్వమై ప్రవహిస్తారు. కాలాన్ని కవిత్వం చేసే కవి కోట్ల. ఇప్పుడు ‘ఆ తర్వాత…’ సంపుటితో మన మనసును, మెదడును కదిలించడానికి వచ్చారు. వారి కవిత్వంలో ప్రవహించే చల్లని నీరు, పరిమళించే పచ్చని చెట్టు కనబడకుండా ఉండదు. అలాగే ఇంటింటి రామాయణం ఉంటుంది, రంగురంగుల రాజకీయం […] The post ఇప్పుడైనా ‘ఆ తర్వాత..’ కూడా మనిషే మూలం appeared first on Navatelangana.
టూరి వెంకయ్య నాయుడు శకుంతల స్మారక పురస్కార ఫలితాల వివరాలు : 1.లోపలేదో కదులుతున్నట్టు..- పలమనేరు బాలాజి, 2. ఒక కప్పు చారు ..నాలుగు మెసెజ్లు – జూకంటి జగన్నాధం, 3. ఏడుకోలల బాయి..- ఏనుగు నర్సింహారెడ్డి, 4. తడిఆరని వాక్యమొకటి – సుధా మురళి, 5.బతుకొక ఉత్సవం – చిన్ని నారాయణరావు, 6. స్పెషల్ కన్సొలేషన్ – స్పర్శ లేని శిల – ఎన్.లహరి, The post టూరి వెంకయ్య నాయుడు- శకుంతల స్మారక పురస్కార ఫలితాలు appeared first on Navatelangana.
చూపులో తేడాలునడకలో భేదాలునలుగురం నాలుగు విధాలుగానెత్తురు మాత్రం ఒక్కటేఎవరు ఎక్కడ మొదలయ్యారోఎందుకు విధి వంచితులయ్యారోఅజాగ్రత్తతో అపాయాన్నిమూటగట్టుకొనిరక్తం కోసం వెతుకులాటలోప్రాణం కోసం పెనుగులాటలోవిషాదాన్ని మోస్తున్న దుఃఖ సమయంఎవరిదైనా దుఃఖం ఒక్కటేమనలోని మానవత్వం వారికన్నీటిని దాటి రక్తాన్ని పంచగలదుఅపరిచితుడైతే నేమి !?ఆయుష్షు పెంచగలదురక్తంలో గ్రూపులు వేరైనాప్రాణం ఒక్కటే, శ్వాస ఒక్కటేమనం చేసే రక్తదానం మాత్రంశత సహస్ర జీవితాల ఆనంద కెరటం. The post ఆనంద కెరటం appeared first on Navatelangana.
భూమి తిరగడమేమోగానీకాలం పరిగెడుతున్నట్లైతే,కళ్ళారా కనిపిస్తూనే ఉందిఎవరో తరుముతున్నట్లుగాపడిపోయిందేదీ పట్టుకోనంతగాకాలం పరిగెడుతూనేఉందినిన్నటి జ్ఞాపకాలే గుర్తులేనంతగాపొద్దుటి ముఖాన్నే పోల్చలేనంతగాతీయని జ్ఞాపకాలకు తీరిక లేనంతగాపడుతూ లేస్తూ, పడుతూ లేస్తూకాలం పరిగెడుతూనే ఉందిబతుకు ఇరుసుపైదురాశ కందెన పూసికాల కొరడా ఝుళిపిస్తున్న మనిషితిరిగీ తిరిగి, మొదలెట్టిన చోటుకే వచ్చిపరిగెడుతూ కరిగినది కాలం కాదని,తన ప్రయాణం అని తెలిసే సరికేమనిషి లేకపోవడం యాదచ్ఛికమే! The post బతుకు ఇరుసుపై దురాశ కందెన! appeared first on Navatelangana.
సంపూర్ణ ఆరోగ్యం సొంతమవ్వాలంటే ఆహారంతోపాటు వ్యాయామం చాలా ముఖ్యం. అయితే దీని కోసం గంటల కొద్ది శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. రోజుకు కనీసం పది నిమిషాలు పరుగెత్తినా శారీరక, మానసిక ఆరోగ్యం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చేయొచ్చని అంటున్నారు. వేగంగా పరుగెత్తినా, నెమ్మదిగా పరుగెత్తినా బోలెడన్ని లాభాలు ఉంటాయి. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం… ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా ముందుగా కోరుకునేది బలంగా తయారవటం. ఇందుకు పరుగు ఎంతగానో […] The post రోజుకు పది నిమిషాలు appeared first on Navatelangana.
ఎండలు దంచికొడుతున్నాయి. ఎండా వేడిమి నుంచి తట్టుకునేందుకు చాలా మంది ఏసీలకు పనిచెప్పేస్తున్నారు. అయితే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువగా ఏసీల్లో ఉంటే కచ్చితంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఒబేసిటీ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. వాతావరణంలో మార్పులు, అధికంగా ఏసీ వినియోగం వంటివి తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రయోజనాలుగా మారుతాయని పేర్కొంటున్నారు. శారీరక చురుకుదనం తగ్గిపోతుంది:గదుల్లో గడిపే వ్యక్తులు ఎక్కువగా ఒకే చోట […] The post వేడిగా ఉందని….. appeared first on Navatelangana.
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురు విల్లా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహిం చిన ఈ చిత్రాన్ని అరవింద్ మండ్యం లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై నిర్మించారు. సిహెచ్విఎస్ఎన్ బాబ్జీ సమర్పిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటిం చారు. ఈనెల 15న ఈ సినిమా శ్రీ వెంకట […] The post వినోదాత్మకంగా ‘వర్క్ ఫ్రమ్ హోం’ appeared first on Navatelangana.