🏠Home📋Community📅Events📍Directory🎟️Promotions
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
Global Telugu. Powered from the USA
📋Community📍Biz DirectoryDirectory📢Advertise
Subscribe
…
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂Immigration
  • 🏏Cricket
  • 🏠Home
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂 Immigration
  • 🏏 Cricket
  • Report a Story
  • Write for us
TodayTelangana

Telangana

24157 articles

21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి ప్రయోజనం
Telangana

21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి ప్రయోజనం

న్యూఢిల్లీ : జపాన్ పెట్టుబడులతో నడిచే నెక్ట్ భారత్ వెంచర్స్ (ఎన్‌బివి) తన ఇంపాక్ట్ రిపోర్ట్ 2026ను విడుదల చేసింది. దీని ప్రకారం, గ్రామీణ, పట్టణ అసంఘటిత రంగాల్లోని 21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి లబ్ధి చేకూరింది. రైతులు, గిరిజన రైతుల ఆదాయం ఏటా 75%, చేతివృత్తిదారుల ఆదా యం 93%, అలాగే వీధి వ్యాపారుల ఆదాయం 25% చొప్పున పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశానికి చెందిన కృషివన్, సిద్స్ ఫార్మ్ వంటి సంస్థలు 3.64 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చి ప్రాంతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, వ్యవసాయం వంటి రంగాలు లక్ష్యంగా రూ. 20.76 కోట్ల కొత్త పెట్టుబడులను ప్రకటించారు. దీనిలో ప్రాణరక్షణ వ్యాక్సిన్ రవాణా సాధనం ఎమ్‌వోలియోను రూపొందించిన బ్లాక్‌ఫ్రాగ్ టెక్నాలజీస్‌కు రూ. 9 కోట్లు కేటాయించారు. అలాగే ఇ-బిక్ సంస్థకు రూ. 7.5 కోట్లు, సిబోస్‌కు రూ. 2 కోట్లు, వేలన్ మార్ట్‌కు రూ. 1.26 కోట్లు, ఎస్‌జిబి ఆగ్రోకు రూ. 1 కోటి మేర నిధులు సమకూర్చారు. జపాన్‌కు చెందిన సుజుకి మోటర్ కార్పొరేషన్‌తో పాటు 5 ఎల్‌పిల మద్దతుతో రూ. 2,000 కోట్ల భారీ అంచనాతో ఫండ్2ను సిద్ధం చేస

Adminabout 11 hours ago👁 3
కస్టమర్లకు జొమాటో గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి వంటకాలపై నిషేధం !
Telangana

కస్టమర్లకు జొమాటో గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి వంటకాలపై నిషేధం !

కస్టమర్లకు జొమాటో గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి వంటకాలపై నిషేధం !

about 11 hours ago
3
Korean Kanakaraju OTT Release: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. వరుణ్ తేజ్ హారర్ కామెడీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Telangana

Korean Kanakaraju OTT Release: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. వరుణ్ తేజ్ హారర్ కామెడీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Korean Kanakaraju OTT Release: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. వరుణ్ తేజ్ హారర్ కామెడీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

about 11 hours ago
3
భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించాం: పొంగులేటి
Telangana

భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించాం: పొంగులేటి

హైదరాబాద్: గతంలో ప్రజలను పట్టించుకోని నేతలు.. తమకు నీతులు చెబుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ పాలనలో రెవెన్యూ మంత్రి ఏనాడైనా ప్రజలను కలిసారా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు పొంగులేటి శంకుస్థాపన చేశారు. కేససముద్రంలో బహిరంగ సభలో మంత్రులు సీతక్క, పొంగులేటి పాల్గొన్నారు. 780 మంది రైతులకు భూధార్ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇందిరమ్మ హయాంలోనే 25 లక్షల ఎకరాల భూమి పంచామని, 150 ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అడుగుతున్నారని..త్వరలోనే అందిస్తామని తెలియజేశారు. భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించామని, మహబూబాబాద్ లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. పరిపాలన అంటే ఇలా ఉండాలని జనం అనుకుంటున్నారని, పేదోడి కష్టం తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజాప్రభుత్వాన్నే గెలిపిస్తున్నారని, పేదవాడికి అండగా ఉన్నాం కనుకే ప్రతి ఎన్నికలోనూ గెలిపిస్తున్నారని కొనియాయాడారు. ఎవరో గగ్గోలు పెడితే తాము పనిచేస్తున్నామని అనుకుంటే అది వారి భ్రమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించా

about 11 hours ago
2
250 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న జొమాటో.. హైదరాబాద్ ఆఫీస్ క్లోజ్!
Telangana

250 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న జొమాటో.. హైదరాబాద్ ఆఫీస్ క్లోజ్!

250 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న జొమాటో.. హైదరాబాద్ ఆఫీస్ క్లోజ్!

about 11 hours ago
1
వేములవాడ లడ్డు ప్రసాదంలో పురుగు ప్రత్యక్షం
Telangana

వేములవాడ లడ్డు ప్రసాదంలో పురుగు ప్రత్యక్షం

వేములవాడ లడ్డు ప్రసాదంలో పురుగు ప్రత్యక్షం

about 11 hours ago
0
లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పిచ్చిపిచ్చిగా కొంటున్న కోటీశ్వరులు.. ఇప్పుడే ఎందుకంటే?
Telangana

లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పిచ్చిపిచ్చిగా కొంటున్న కోటీశ్వరులు.. ఇప్పుడే ఎందుకంటే?

లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పిచ్చిపిచ్చిగా కొంటున్న కోటీశ్వరులు.. ఇప్పుడే ఎందుకంటే?

about 11 hours ago
0
సమంతకు పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. సామ్ రియాక్షన్ ఇదే
Telangana

సమంతకు పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. సామ్ రియాక్షన్ ఇదే

టాలీవుడ్ అగ్ర తార సమంత త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తన ప్రెగ్నెస్సీని ప్రకటించారు. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. సోషల్‌మీడియా ద్వారా ఆమె తన అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. చాలాగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించారు. అందులో తనకు పుట్టబోయే పేరు పెట్టడంలో సాయం కావాలని కోరారు. దీంతో అభిమానులు ఎన్నో పేర్లు సూచించారు. ఇందులో ఒక నెటిజన్ చెప్పిన పేర్లకు సమంత ఇచ్చిన ఫన్నీ రిప్లై వైరల్ అవుతోంది. సమంత, రాజ్ పేర్లు కలిసి వచ్చేలా.. పాప పుడితే ‘సమైరా’ అని, బాబు పుడితే ‘సామ్రా్జ్’ అని పెట్టుకోవాలని ఓ అభిమాని కామెంట్ చేశారు. దీనిపై సమంత స్పందిస్తూ.. ‘‘మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ?’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. సమంత చివరిగా ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా అటు ఫ్యామలీ ఆడియన్స్‌ని, మాస్ ఆడియన్స్‌ని మెప్పించింది. అంతేకాక కలెక్షన్ల పరంగా రూ.100+ వసూళ్లు చేసింది.

about 11 hours ago
0
'ఆది' సెంటిమెంట్ రిపీట్..'ధర్మస్థల నియోజకవర్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వి. వి. వినాయక్ !
Telangana

'ఆది' సెంటిమెంట్ రిపీట్..'ధర్మస్థల నియోజకవర్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వి. వి. వినాయక్ !

'ఆది' సెంటిమెంట్ రిపీట్..'ధర్మస్థల నియోజకవర్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వి. వి. వినాయక్ !

about 12 hours ago
0
ఈరోజే లాస్ట్: ఎల్‌పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!
Telangana

ఈరోజే లాస్ట్: ఎల్‌పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!

ఈరోజే లాస్ట్: ఎల్‌పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!

about 12 hours ago
8
2028 నాటికి వెలిగొండ ఫేజ్-2 పూర్తి చేస్తాం: చంద్రబాబు
Telangana

2028 నాటికి వెలిగొండ ఫేజ్-2 పూర్తి చేస్తాం: చంద్రబాబు

అమరావతి: కృష్ణమ్మ రాకతో ఫ్లోరైడ్ చరిత్రగా మిగిలిపోతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని, గోదావరి జలాలను విశాఖకు తీసుకెళ్తామని అన్నారు. మార్కాపురం అన్ స్టాపబుల్ అని.. వెలిగొండ నిర్వాసితులకు పాదాభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా వెలిగొండ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండలు అడ్డొచ్చాయని.. తొలగించి ముందుకెళ్లామని, సమస్యలు వచ్చాయని అధిగమించామని అన్నారు. 2019లో మనం అధికారంలో వచ్చి ఉంటే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేదని, ప్రాజెక్టుకు పట్టిన గ్రహణం 2024లో వీడిందని, చంద్రబాబు పేర్కొన్నారు.ఎలనినో వల్ల ఏ రిజర్వాయర్లు నిండలేదని, అరకొర చెల్లింపులు చేసి నిర్వాసితులను మోసం చేశారని విమర్శించారు. అయినా తాగునీటి కోసం 10టిఎంసిల నీళ్లు తీసుకొస్తున్నామని, పోలవరం జీవనాడి, 2027 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. పనులు పూర్తవ్వకపోతే ముందే జాతికి అంకితం చేశారని, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రాజెక్టు పూర్తి చేశామని డ్రామా ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. 2019లో మనం అధికారంలో వచ్చి ఉంటే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేదని, నల్లమల సాగర్ నుంచి ప్ర

about 12 hours ago
5
తెలంగాణలో రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థను వినియోగిస్తున్నాం: కిషన్ రెడ్డి
Telangana

తెలంగాణలో రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థను వినియోగిస్తున్నాం: కిషన్ రెడ్డి

జోగులాంబ వద్ద ఆర్వోబీకి రూ.45 కోట్లుతెలంగాణకు మూడు బుల్లెట్‌ ట్రైన్లు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిగద్వాల: తెలంగాణలో రైల్వే మార్గాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందనికేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కొత్త రైల్వే మార్గాలతో రైలు ప్రయాణాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జోగులాంబ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమృత్‌ భారత్‌ పథకం కింద రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధికి గుర్తించగా, ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థను తెలంగాణలో వినియోగిస్తున్నామని, భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో ఏడు బుల్లెట్‌ ట్రైన్లు రానుండగా, అందులో మూడు తెలంగాణకు కేటాయించినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులకు సుమారు రూ.5 లక్షల కోట్ల నిధులు

about 12 hours ago
3
హైదర్ షా కోట్ లో అగ్నిప్రమాదం
Telangana

హైదర్ షా కోట్ లో అగ్నిప్రమాదం

మనతెలంగాణ / గండిపేట్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌ డివిజన్ సాయిరాం నగర్‌ కాలనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో పార్క్ చేసి ఉంచిన ఐదు బైక్‌లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు విస్తరించడంతో సుమారు ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బైక్‌లలో పెట్రోల్ ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల నుంచి తప్పించుకుని పలువురు సురక్షితంగా బయటకు వచ్చారు.అయితే.. ఎవరో కావాలనే బైక్‌లకు నిప్పంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటి..? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఎవరైనా కావాలనే నిప్పంటించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సిసి ఫుటేజ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మూడున్నర సమయంలో వెళ్లినట్లు కనబడుతున్నాయి.

about 12 hours ago
2
పట్టాలు దాటుతుండగా రైలు ఢీ... ముగ్గురు మృతి
Telangana

పట్టాలు దాటుతుండగా రైలు ఢీ... ముగ్గురు మృతి

బెంగళూరు: రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం ప్రాంతానికి చెందిన్ ఇర్ఫానా(48) మరో రుకియా(13), రాకియా(08) అనే బాలికలతో కలిసి దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. దొడ్డబళ్లపురలో బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

about 13 hours ago
0
ఆగస్టులో విదేశీ పెట్టుబడులు రూ.30,919 కోట్లు
Telangana

ఆగస్టులో విదేశీ పెట్టుబడులు రూ.30,919 కోట్లు

న్యూఢిల్లీ : విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) ఆగస్టు నెలలో భారతీయ ఈక్విటీలలో రూ. 30,919 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఎఫ్‌పిఐలు వరుసగా రెండో నెల కూడా కొనుగోలుదారులు గా నిలిచారు. జూలైలోని రూ. 20,200 కోట్ల పెట్టుబడుల తర్వాత ఈ సానుకూల మార్పు వచ్చింది. అయితే 2026లో ఇప్పటివరకు వారు రూ. 2.23 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. కంపెనీల లాభాలు మెరుగుపడటం, రూపాయి స్థిరత్వం, ఎఐ ట్రేడ్ రివర్సల్ పెట్టుబడులు తిరిగి రావడానికి ముఖ్య కారణాలని జియోజిత్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ కుమార్ పేర్కొన్నారు.

about 13 hours ago
0
జ్యోతిష్యం.. ఒకే రాశిలోకి బుధుడు.. కుజుడు.. లాభ-దృష్టి రాజయోగంతో 4 రాశుల వారికి డబ్బు వర్షం..!
Telangana

జ్యోతిష్యం.. ఒకే రాశిలోకి బుధుడు.. కుజుడు.. లాభ-దృష్టి రాజయోగంతో 4 రాశుల వారికి డబ్బు వర్షం..!

జ్యోతిష్యం.. ఒకే రాశిలోకి బుధుడు.. కుజుడు.. లాభ-దృష్టి రాజయోగంతో 4 రాశుల వారికి డబ్బు వర్షం..!

about 13 hours ago
0
KGFకి ముందే నా కొడుకు సూపర్‌స్టార్... అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్ తల్లి తీవ్ర ఆగ్రహం!
Telangana

KGFకి ముందే నా కొడుకు సూపర్‌స్టార్... అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్ తల్లి తీవ్ర ఆగ్రహం!

KGFకి ముందే నా కొడుకు సూపర్‌స్టార్... అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్ తల్లి తీవ్ర ఆగ్రహం!

about 13 hours ago
0
సెప్టెంబర్ 2026 :  పండుగలు.. విశేషమైన రోజులు.. ప్రత్యేకతలు ఇవే..!
Telangana

సెప్టెంబర్ 2026 : పండుగలు.. విశేషమైన రోజులు.. ప్రత్యేకతలు ఇవే..!

సెప్టెంబర్ 2026 : పండుగలు.. విశేషమైన రోజులు.. ప్రత్యేకతలు ఇవే..!

about 13 hours ago
0
తుక్కుగూడలో నర్సుపై అమానుష ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..
Telangana

తుక్కుగూడలో నర్సుపై అమానుష ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..

తుక్కుగూడలో నర్సుపై అమానుష ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..

about 13 hours ago
0
హైదరాబాద్లో దడ పుట్టిస్తున్న దొంగలు.. పీర్జాదిగూడ గ్రీన్ ల్యాండ్స్ కాలనీలో అర్ధరాత్రి హల్చల్
Telangana

హైదరాబాద్లో దడ పుట్టిస్తున్న దొంగలు.. పీర్జాదిగూడ గ్రీన్ ల్యాండ్స్ కాలనీలో అర్ధరాత్రి హల్చల్

హైదరాబాద్లో దడ పుట్టిస్తున్న దొంగలు.. పీర్జాదిగూడ గ్రీన్ ల్యాండ్స్ కాలనీలో అర్ధరాత్రి హల్చల్

about 13 hours ago
0
ఢిల్లీలో ఘోరం: ప్లేస్కూల్‌లో మూడేళ్ల బాలుడిని కుర్చీకి కట్టేసి, చెవులు పగిలేలా కొట్టిన ఆయా
Telangana

ఢిల్లీలో ఘోరం: ప్లేస్కూల్‌లో మూడేళ్ల బాలుడిని కుర్చీకి కట్టేసి, చెవులు పగిలేలా కొట్టిన ఆయా

ఢిల్లీలో ఘోరం: ప్లేస్కూల్‌లో మూడేళ్ల బాలుడిని కుర్చీకి కట్టేసి, చెవులు పగిలేలా కొట్టిన ఆయా

about 13 hours ago
0
వీళ్లు మాములోళ్లు కాదు : క్రెడిట్ కార్డు మోసాల కోసం ఏకంగా ఆఫీస్ ఓపెన్.. 100 మంది ఉద్యోగులు.. !
Telangana

వీళ్లు మాములోళ్లు కాదు : క్రెడిట్ కార్డు మోసాల కోసం ఏకంగా ఆఫీస్ ఓపెన్.. 100 మంది ఉద్యోగులు.. !

వీళ్లు మాములోళ్లు కాదు : క్రెడిట్ కార్డు మోసాల కోసం ఏకంగా ఆఫీస్ ఓపెన్.. 100 మంది ఉద్యోగులు.. !

about 13 hours ago
0
‘ఇరుముడి’లో భక్తి పాట.. ఫుల్ వీడియో సాంగ్ విడుదల
Telangana

‘ఇరుముడి’లో భక్తి పాట.. ఫుల్ వీడియో సాంగ్ విడుదల

చాలాకాలం గ్యాప్ తర్వాత మాస్ మహరాజ రవితేజ ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. భక్తి, కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ని మంత్రముగ్దుల్ని చేసింది. సినిమా రిలీజై పది రోజులు దాటినా సరే చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా.. రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర నటించింది. కాగా, జివి ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సినిమాని వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. సినిమాలో ప్రతీ పాట ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ మూవీలోని అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’ పూర్తి వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. అయ్యప్ప దీక్ష తీసుకునే క్రమంలో ఈ సాంగ్ ఉంటుంది. ఇందులో అయ్యప్ప భక్తుల నృత్యంతో పాటు రవితేజ-పాప కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇకపోతే ‘ఇరుముడి’ ఇప్పటికే రూ.150+ కోట్లు వసూళు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉంది.

about 13 hours ago
0
భువనగిరి జిల్లా సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి: సిపిఎం డిమాండ్
Telangana

భువనగిరి జిల్లా సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి: సిపిఎం డిమాండ్

మన తెలంగాణ/ బోడుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి దశాబ్ద కాలమవుతున్నా సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ విమర్శించారు.అసంపూర్తి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు.సాగునీటి ప్రాజెక్టుల సాధనకై సీపీఎం చేపట్టిన పాదయాత్ర రెండో రోజు ఘట్కేసర్‌, మేడిపల్లి మీదుగా బోడుప్పల్‌ (పీర్జాదిగూడ) చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జహంగీర్ మాట్లాడుతూ...బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వలతో పాటు బస్వాపూర్‌, గంధమల్ల, చర్లగూడెం, రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.నవాబుపేట, అశ్వరాయిపల్లి, ఆసిఫ్‌నగర్‌, బృందావనం కాల్వలను పునరుద్ధరించి చివరి ఆయకట్టు వరకు నీరందించాలి.మూసి నదికి గోదావరి జలాలను అనుసంధానించడమే శాశ్వత పరిష్కారం.షామీర్‌పేట్‌ చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి భువనగిరి ప్రాంతానికి గోదావరి నీటిని మళ్లించాలి.ఈ పాదయాత్రకు సీపీఎం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్, మేడిపల్ల

about 14 hours ago
0
← Prev4 / 1007Next →

© 2026 TodayTelugu Networks. All rights reserved.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

Most Read

  1. 1Virat Kohli Announces Retirement from Test Cricket
  2. 2RRR 2: SS Rajamouli Officially Announces Sequel
  3. 3Mahesh Babu's New Film SSMB29 First Look Poster Released
  4. 4ChatGPT Telugu Version Launched in India
  5. 5India's Permanent Membership in UN Security Council Proposed
  6. 6Deccan Chargers Return to IPL: BCCI Decision Finalised

Weather

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 Newsletter:SubscribeArchive →
📋Community Hub📍Business Dir📌Report a Story✍️Write for us📢Advertise With Us🕉️Dharma🦁Chanakya🔮Horoscope📅Telugu Calendar🛂Immigration
News
LatestPoliticsAPTelanganaNationalInternationalBusinessTechnologyHealth
Entertainment
Ent. HubCinemaSports
NRI & Immigration
NRI HubImmigrationH1B UpdatesGreen Card
Services
Community BoardBusiness DirectoryContributorsReportersReport a StoryAdvertiseLoginSubscribe
More
DharmaChanakya SutraluHoroscopeTelugu CalendarImmigration
Disclaimer: Info on TodayTelugu.net is for general informational & community use only — accuracy not guaranteed; we are not responsible for errors or decisions made from third-party content. Read full disclaimer →
© 2026 TodayTelugu™. All rights reserved.TodayTelugu™ and associated logos are trademarks of TodayTelugu.net.
PrivacyTermsDisclaimerContactAbout Us