🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3869 వార్తలు

ఎపిలో నడిరోడ్డుపై జర్నలిస్టు నరికివేత
పాత వార్త
తెలంగాణ

ఎపిలో నడిరోడ్డుపై జర్నలిస్టు నరికివేత

అమరావతి: నడిరోడ్డుపై ఓ ప్రధాన పత్రిక జర్నలిస్టును నరికిచంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వి కోటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగన్మోహన్ రెడ్డి అనే జర్నలిస్టు ఓ ప్రధాని పత్రికలో పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అతడిని కత్తులతో నరికి చంపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని చంపింది రౌడీ షీటర్ తమీమ్‌గా పోలీసులు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశాయి. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని హంతకులను శిక్షించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. ఒక సామాన్య జర్నలిస్టును అతికిరాతకంగా చంపడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు సిగ్గుచేటని మండిపడ్డాయి.

Adminఏప్రిల్ 29, 2026 - బుధవారం👁 4
విద్యుత్ సౌధాను ముట్టడించిన సింగరేణి కార్మికులు..సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా
పాత
అధికారులను బెదిరించడం ఏంటీ? : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
పాత
వన్యప్రాణి సంరక్షణకు ప్రాధాన్యత..  అభివృద్ధికి ‘గ్రీన్’ సిగ్నల్!
పాత
పరిగెత్తే  ఫీజులు..  తల్లడిల్లే రోజులు.. ప్రైవేట్ కాలేజీల వసూళ్ల పర్వాన్ని కట్టడి చేసేది ఎప్పుడు..?
పాత
మన పర్యాటకానికి దివ్య ఖ్యాతి!..నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’ నివేదికలో రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు
పాత
గ్లోబల్ యానిమే వేదికపై రెండోసారి రష్మిక
పాత
మే 6న రైతులతో బీఆర్ఎస్ సభ : కేటీఆర్
పాత
ప్రపంచాన్ని కరువులోకి నెట్టేసే ఎల్ నినో.. 27 ఏండ్లకు ఒకసారి వస్తుంది.. ఈ సారి పరిస్థితి ఏంటి..?
పాత
ఫోన్‌పే SBI కార్డ్‌: రోజువారీ పేమెంట్లతోనూ పొదుపు సాకారం
పాత
తెలంగాణ

ఫోన్‌పే SBI కార్డ్‌: రోజువారీ పేమెంట్లతోనూ పొదుపు సాకారం

నవతెలంగాణ – హైదరాబాద్ : యాప్‌లో కిరాణా సామాను ఆర్డర్ చేయడం నుండి మొదలుకుని, క్యాబ్‌లు బుక్ చేసుకోవడం, యుటిలిటీ బిల్లులు చెల్లించడం, ఇంకా మరెన్నో పనులు చేయడం వరకూ – నేటి వినియోగదారుని జీవితమంతా ఆన్‌లైన్‌లోనే గడుస్తోంది. చెక్అవుట్ బటన్ చూస్తుండగానే క్యాష్ కౌంటర్‌గా మారిపోయింది, డిజిటల్ లావాదేవీలు మన సహజ లక్షణాలుగా మారిపోయాయి. అయితే, మనం ఖర్చు చేసే విధానం మారినప్పటికీ, మనకు లభించే ప్రయోజనాలు మాత్రం అందుకు తగ్గట్లుగా మారలేదు. సాంప్రదాయ క్రెడిట్ […] The post ఫోన్‌పే SBI కార్డ్‌: రోజువారీ పేమెంట్లతోనూ పొదుపు సాకారం appeared first on Navatelangana.

రహదారిపై ఉన్న దాబాల మురికినీళ్లు రోడ్ల పైకి..పట్టించుకొని అధికారులు
పాత
తెలంగాణ

రహదారిపై ఉన్న దాబాల మురికినీళ్లు రోడ్ల పైకి..పట్టించుకొని అధికారులు

– న్యూ పరివార్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలి– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజునవతెలంగాణ – కంది మండలంలోని కావాలంపేట గ్రామ శివారులో ఉన్న గణేష్ గడ్డ వద్ద నేషనల్ హైవే పైకీ వస్తున్నా మురికినీళ్లు అరికట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను కోరారు. మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మురికినీళ్లు వదులుతున్న ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న రుద్రారం న్యూ […] The post రహదారిపై ఉన్న దాబాల మురికినీళ్లు రోడ్ల పైకి..పట్టించుకొని అధికారులు   appeared first on Navatelangana.

అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్‌ ఫొటో
పాత
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం
పాత
తెలంగాణ

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం

అమరావతి: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రెంట చింతలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.,... పల్నాడు జిల్లాకు చెందిన దంపతులు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గత ఆదివారం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళ బయలుదేరింది. జనరల్ బోగీలో ఉన్న మహిళను గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. రెంటచింతలలో రైలు నుంచి దిగిన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి మాచర్లకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని వెల్లడించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
పాత
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మహిళల బాత్రూమ్ లోకి ఆకతాయి చొరబడి... వీడియోలు తీస్తూ
పాత
తెలంగాణ

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మహిళల బాత్రూమ్ లోకి ఆకతాయి చొరబడి... వీడియోలు తీస్తూ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దారుణం జరిగింది. మహామండపంలోని 6వ అంతస్థులో మహిళల బాత్రూంలోకి నరేష్(20) అనే ఆకతాయి చొరపడ్డాడు. ఫోన్ లో మహిళలు స్నానం చేసే దృశ్యాలు రికార్డు చేస్తుండగా మహిళలు గమనించి కేకలు వేశారు. మహిళా సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని నరేష్ ని పట్టుకుని చితకబాదడంతో పాటు పోలీసులకు అప్పగించారు. మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆగంతకుడిని అరెస్ట్ చేశారు. విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో నరేష్ నివాసం ఉంటాడని పోలీసులు గుర్తించారు.

పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన రెండో విడత పోలింగ్..
పాత
బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు..సుప్రీంలో కర్నాటక ప్రభుత్వం పిటిషన్
పాత
తెలంగాణ

బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు..సుప్రీంలో కర్నాటక ప్రభుత్వం పిటిషన్

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటకలో బైక్ ట్యాక్సీ సేవలపై వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. ఈ సేవలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏఎన్ఐ టెక్నాలజీస్, ఇతర క్యాబ్ అగ్రిగేటర్లకు వ్యతిరేకంగా గత వారం ఈ అప్పీల్ దాఖలు చేయగా త్వరలోనే ఇది విచారణకు రానుంది. ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి సంస్థలు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన హైకోర్టు […] The post బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు..సుప్రీంలో కర్నాటక ప్రభుత్వం పిటిషన్ appeared first on Navatelangana.

పశ్చిమ బెంగాల్ లో తుది విడత పోలింగ్ ప్రారంభం
పాత
తెలంగాణ

పశ్చిమ బెంగాల్ లో తుది విడత పోలింగ్ ప్రారంభం

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో తుది విడత పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ ప్రక్రియ కోసం మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ తుది విడతలో మొత్తం 3 కోట్ల 21 లక్షల 73 వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 2,321 కంపెనీల కేంద్ర బలగాలను క్షేత్రస్థాయిలో మోహరించాయి. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిజెపి సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో 152 రెండో దశలో 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫాం హౌస్ వద్ద అగ్ని ప్రమాదం
పాత
ప్రియురాలిని పారతో కొట్టి చంపిన ప్రియుడు
పాత
తెలంగాణ

ప్రియురాలిని పారతో కొట్టి చంపిన ప్రియుడు

నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పొట్టిగుట్ట తండాలో మంగళవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళ మాట్లాడడం లేదని మనస్తాపానికి గురైన ప్రియుడు ఆమెను దారుణంగా హత్యచేశాడు. చందూర్ మండలం మేడిపల్లితండాకు చెందిన లకావత్ ఆనంద్.. పొట్టిగుట్ట తండాకు చెందిన పాతులోతు కవిత(36)ను పారతో తలపై కొట్టి హత్య చేశాడు. ప్రేమ వ్యవహారంలో జరిగిన ఈ ఘోరంపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. […] The post ప్రియురాలిని పారతో కొట్టి చంపిన ప్రియుడు appeared first on Navatelangana.

ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్.. నేడు ముంబైతో పోరు
పాత
తెలంగాణ

ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్.. నేడు ముంబైతో పోరు

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగే కీలక మ్యాచ్‌లో మాజీ విజేత ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ ఈసారి కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తున్న సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే ఈ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌కు తిరుగు ఉండదు. ఇషాన్ కిషన్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. హెన్రిచ్ క్లాసెన్ కూడా ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా ఉంటున్నాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగి

ఒక్కో నోటిఫికేషన్‌‌లో ఒకట్రెండు రకాల పోస్టులే! కొలువుల భర్తీలో టీజీపీఎస్సీ స్ట్రాటజీ
పాత
సూరారంలో భారీ అగ్ని ప్రమాదం..
పాత
తెలంగాణ

సూరారంలో భారీ అగ్ని ప్రమాదం..

నవతెలంగాణ – హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి మిల్క్ ఎదురుగా ఉన్న అనధికార స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలోని కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ పేలుళ్ల శబ్దాలకు భయాందోళనకు గురైన సమీప అపార్ట్మెంట్ వాసులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. […] The post సూరారంలో భారీ అగ్ని ప్రమాదం.. appeared first on Navatelangana.

జనగణన అడ్డంకి.. టీచర్ల బదిలీలు  ఇప్పట్లో లేనట్టే! సర్వీస్ రూల్ మార్చితే 75 వేల మందికి మొండిచెయ్యే
పాత
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)