🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3744 వార్తలు

తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం
బ్రేకింగ్
భారత్‌లో లీగ్‌లో పాల్గొన్నందుకు.. అఫ్గాన్ క్రికెటర్లపై నిషేధం
పాత
తెలంగాణ

భారత్‌లో లీగ్‌లో పాల్గొన్నందుకు.. అఫ్గాన్ క్రికెటర్లపై నిషేధం

అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో సొంత దేశ క్రికెట్ బోర్డు అనుమతి లేకుండా పాల్గొన్నందుకు ముగ్గురు క్రికెటర్లపై నాలుగు నెలలు నిషేధం విధించింది. నిషేధానికి గురైంది.. సమీవుల్లా షిన్వారి, అఫ్తాబ్ ఆలం, మొహమ్మద్ షెహజాద్‌ అని తెలుస్తోంది. ఈ ముగ్గురు లీగ్ క్రికెట్‌లో పాల్గొనేందకు ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) తీసుకోవాలి. కానీ, వీరు అలా చేయలేదు. దీంతో ఈ ముగ్గురిపై బోర్డు చర్యలు తీసుకుంది. ఈ నాలుగు నెలల కాలంలో షిన్వారి, ఆలం, షెహజాద్‌లు దేశీయ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఎక్కడా క్రికెట్ ఆడలేరు. నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ శిక్ష విధించినట్లు అఫ్గాన్ బోర్డు ప్రకటించింది. లెజెండ్స్‌ లీగ్ క్రికెట్‌కు ఐసిసి లేదా బిసిసిఐ నుంచి గుర్తింపు లేదు. అందువల్ల ఇందులో అవినీతి జరిగే అవకాశం ఉందని బోర్డు అభిప్రాయపడింది. ఈ లీగ్‌లో మరో అఫ్గాన్ ప్లేయర్, మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ కూడా పాల్గొన్నాడు. కానీ, అతడు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలకడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
పాత
తెలంగాణ

ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భీకరమైన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఒకటో, రెండో మ్యాచ్‌లు మినహా ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 43 పరుగులు చేశాడు. అంతేకాక.. ఒక సీజన్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరో రికార్డుకు వైభవ్ అడుగు దూరంలో ఉన్నాడు. టి20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా వైభవ్ అవతరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వైభవ్ 511 బంతుల్లో 99 సిక్సులు బాదాడు. నిన్నటి మ్యాచ్‌లో మరో సిక్సు కొట్టి ఉంటే.. వైభవ్ ఈ రికార్డును బద్దలుకొట్టేవాడు. కానీ, అలా జరగలేదు. దీంతో మే 1న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో వైభవ్ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ రికార్డు కిరాన్ పొలార్డ్ పేరిట ఉంది. పొలార్డ్ 843 బంతుల్లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. మరి వైభవ్ ఎన్ని బంత

కెటిఆర్, హరీశ్ రావుపై పరువు నష్టం దావా వేసిన సంపత్ కుమార్
పాత
మృతురాలి కుటుంబానికి పరామర్శ
పాత
తెలంగాణ

మృతురాలి కుటుంబానికి పరామర్శ

మహబూబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి నవతెలంగాణ-నెల్లికుదురుమండలంలోని మునిగలవీడు గ్రామంలో నీరుడు ప్రమీలమ్మ మృతి చెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ తో కలిసి మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిగలవీడు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరుడు బిక్షం రెడ్డి […] The post మృతురాలి కుటుంబానికి పరామర్శ  appeared first on Navatelangana.

చైల్డ్ సేఫ్టీ వీక్ పై అవగాహన
పాత
తెలంగాణ

చైల్డ్ సేఫ్టీ వీక్ పై అవగాహన

ఐసిడిఎస్ వావిలాల సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి నవతెలంగాణ-నెల్లికుదురు చైల్డ్ సేఫ్టీ వీక్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐసిడిఎస్ వావిలాల సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి తెలిపారు. బుధవారం బంజారా అంగన్వాడీ పరిధిలో చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా కిషోర్ బాలికలకు, తల్లిదండ్రులను సమావేశపరిచి చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా మొబైల్ వాడకం గేమ్స్ బెట్టింగ్ అంశాల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలను  సన్మార్గంలో పెట్టాలని ఫోన్ వాడకాన్ని తగ్గించాలని […] The post చైల్డ్ సేఫ్టీ వీక్ పై అవగాహన appeared first on Navatelangana.

బెల్లీ లలితక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
పాత
తెలంగాణ

బెల్లీ లలితక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాధరి ప్రశాంత్ నవతెలంగాణ-నెల్లికుదురు తెలంగాణ ఉద్యమకారులు బెల్లి లలితక్క పోరాటం నేటి యువతకు ఆదర్శం కావాలి అని శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ కోరారు. తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు, తెలంగాణ గానా కోకిల బెల్లి లలితక్క జయంతి సందర్భంగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ ఆధ్వర్యంలో బుధవారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్లి లలితక్క ఆశయాలను నేటి యువతకు […] The post బెల్లీ లలితక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి  appeared first on Navatelangana.

పది ఫలితాల్లో కెజీబీవీ విద్యార్థుల విజయభేరీ
పాత
తెలంగాణ

పది ఫలితాల్లో కెజీబీవీ విద్యార్థుల విజయభేరీ

వంద శాతం ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణతశుభాకాంక్షలు తెలిపిన స్పెషల్ ఆఫీసర్ మెరుగు భవానినవతెలంగాణ – మల్హర్ రావుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎస్.ఎస్.సి ఫలితాల్లో పరీక్ష ఫలితాల్లో మండలం దుబ్బపేటలోని కస్తూర్బాగాంధీ విద్యార్థులు వందశాతం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి విజయభేరీ మోగించారు. ఇందుకు పాఠశాల స్పెషల్ అధికారి మెరుగు భవాని విద్యార్ధినిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యాలయంలోని 47 మంది విద్యార్థినిలు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా […] The post పది ఫలితాల్లో కెజీబీవీ విద్యార్థుల విజయభేరీ appeared first on Navatelangana.

గత ప్రభుత్వంలో తప్పులు జరగలేదని అనడం లేదు: కెటిఆర్
పాత
తెలంగాణ

గత ప్రభుత్వంలో తప్పులు జరగలేదని అనడం లేదు: కెటిఆర్

హైదరాబాద్: దెబ్బమీద దెబ్బ తగిలితే పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం రావడం సహజమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు బిఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతుల గురించి సిఎం రేవంత్‌రెడ్డి స్పీచ్‌లు, డైలాగ్‌లు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే ‘రైతు భరోసా’ను వాయిదాలుగా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ‘‘ఎవరు వచ్చినా రైతు బంధు ఆగదని గతంలో కొందరు మాట్లాడారు. ఇవాళ రైతు బంధు నిధులు సరిగ్గా ఎందుకు కావట్లే? యూరియా ఎందుకు దొరకట్లేదు? గత పభుత్వంలో తప్పులేమీ జరగలేదని నేను అడవనడం లేదు. ఓటమి తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఎంపి సీట్లు గెలవలేకపోయాం. కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎస్సి, ఎస్టిలకు ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మోసం చేసింది. వైఎస్‌ఆర్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మేం కొనసాగించాం. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు’’ అని కెటిఆర్

నూతన దంపతులను ఆశీర్వదించిన ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్
పాత
తెలంగాణ

నూతన దంపతులను ఆశీర్వదించిన ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్

నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇందారపు ప్రభాకర్-సరితా శ్రేణి-రాహుల్ వివాహం బుధవారం ఎస్అండ్ ఐకె కన్వెన్షన్ హాల్లో అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, సర్పంచ్లు బండి స్వామి, జంగిడి […] The post నూతన దంపతులను ఆశీర్వదించిన ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్  appeared first on Navatelangana.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
పాత
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వళ్లెంకుంట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బొమ్మ రజిత, సిఈఓ సంతోష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. తేమ 17 శాతం మించకుండా పాక్యూ వచ్చిన తరువాత టోకెన్ తీసుకొని విక్రయించాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు. The post ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.

ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్
పాత
తెలంగాణ

ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని చెప్పారు. ముందస్తుగా టార్పాలిన్లు కప్పి ఉంచాలని, అదేవిధంగా ధాన్యం కొన్న తర్వాత మిల్లులకు తీసుకువెళ్లే లారీలు, వాహనాలపై కూడా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి రెవిన్యూ డివిజనల్ […] The post ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్ appeared first on Navatelangana.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్
పాత
తెలంగాణ

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్

నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇందారపు ప్రభాకర్-సరితా శ్రేణి-రాహుల్ వివాహం బుధవారం ఎస్అండ్ ఐకె కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు నాయక్, పల్లెర్ల మధు, […] The post నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ appeared first on Navatelangana.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 118 కి.మీ.రేంజ్..
పాత
తెలంగాణ

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 118 కి.మీ.రేంజ్..

ఇండియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కొత్త ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.86,999. ఈ కొత్త మోడల్ పాత వెర్షన్ కంటే రూ.2,099 ఎక్కువ ఖరీదైనది.అయితే, కంపెనీ రోజువారీ వినియోగానికి సులభతరం చేసేలా అనేక మార్పులు చేసింది. కొత్త ఆంపియర్ మాగ్నస్ నియోలో 3.5-అంగుళాల LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది స్పీడ్, బ్యాటరీ శాతం, ఇతర సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో LED హెడ్‌లైట్, టెయిల్‌ల్యాంప్, ఇండికేటర్లతో సహా పూర్తి LED లైటింగ్ సెటప్ కూడా ఉంది. ఈ స్కూటర్‌లో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. దీని ద్వారా ప్రయాణంలో మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది సీటు కింద 22-లీటర్ల ఉపయోగకరమైన స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది. సౌకర్యవంతమైన సీటు డిజైన్కంపెనీ ఈ స్కూటర్‌లోని సీటును అప్‌డేట్ చేసింది. ఈ కొత్త సీటు సుదూర ప్రయాణాలలో కూడా రైడర్‌కు మరింత సౌకర్యాన్ని అందించేలా రూపొందించారు. దీని ఎర్గోనామిక్ డిజైన్ రైడింగ్‌ను సులభతరం చేస్తుంది. తక్కువ అలసట కలిగిస్తుంది.

సిఐటీయూలోకి ఏఐటీయూసీ నాయకుల చేరిక
పాత
తెలంగాణ

సిఐటీయూలోకి ఏఐటీయూసీ నాయకుల చేరిక

– యూనియన్ మరింత బలోపేతంనవతెలంగాణ –  కామారెడ్డి మున్సిపల్ కార్మిక సంఘాల్లో కీలక పరిణామంగా, ఏఐటీయూసీ అధ్యక్షుడు నర్సింగరావు తన అనుచరులతో కలిసి మంగళవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ( సిఐటీయూ ) యూనియన్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కందారం రాజనర్సు, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో వారికి కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కందారం రాజనర్సు మాట్లాడుతూ.. ఏఐటీయూసీ నుంచి […] The post సిఐటీయూలోకి ఏఐటీయూసీ నాయకుల చేరిక  appeared first on Navatelangana.

భక్తికొండగా మారుతున్న గోలనుకొండ
పాత
తెలంగాణ

భక్తికొండగా మారుతున్న గోలనుకొండ

ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యనవతెలంగాణ – ఆలేరు రూరల్గోలనుకొండ గ్రామం భక్తి కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. బుధవారం ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపనతో పాటు అభయ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనితతో కలిసి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు ఆయన […] The post భక్తికొండగా మారుతున్న గోలనుకొండ appeared first on Navatelangana.

సీఎం రేవంత్ రెడ్డితో కొత్త డీజీపీ సీవీ ఆనంద్ కీలక భేటీ
పాత
వామ్మో ఇలా ఉన్నావేంట్రా..! ఉద్యోగం ఇవ్వని కంపెనీలు సర్వనాశనం అవ్వాలని పూజలా..?
పాత
తండ్రి హిందూ To ముస్లిం.. తల్లి ముస్లిం To హిందూ.. ఫరియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ స్టోరీ!
పాత
అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ సీఎన్‌జీ కార్లు ఇవే!
పాత
తెలంగాణ

అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ సీఎన్‌జీ కార్లు ఇవే!

ప్రతి ఏడాది భారత ఆటో మొబైల్ మార్కెట్లో లక్షలాది వాహనాలు అమ్ముడవుతుంటాయి. ముఖ్యంగా, కార్ల విషయానికి వస్తే తయారీదారులు వివిధ సాంకేతికతలతో కార్లను విక్రయిస్తున్నారు. అనేక కార్లు సీఎన్‌జీతో కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఇంధన ఖర్చులను తగ్గించుకోవడానికి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరంలో ఏ కార్లకు అత్యధిక డిమాండ్ ఉంది. టాప్ 5 CNG కార్లలో ఏ తయారీదారుల కార్లు చోటు దక్కించుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మారుతి ఎర్టిగామారుతి సిఎన్‌జి ఇంజిన్‌లతో అనేక కార్లను విక్రయిస్తుంది. ఈ తయారీదారు బడ్జెట్ MPV విభాగంలో ఎర్టిగాను విక్రయిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ MPV సిఎన్‌జి వేరియంట్లలో 1.45 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. 2. మారుతి డిజైర్ మారుతి కాంపాక్ట్ సెడాన్ అయిన డిజైర్‌ను కూడా సిఎన్‌జితో అందిస్తుంది. నివేదికల ప్రకారం, ఈ కారు సిఎన్‌జితో 1.35 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. 3. మారుతి వాగన్ ఆర్ భారత మార్కెట్లో మారుతి వాగన్ ఆర్ చాలా కాలంగా సిఎన్‌జితో అందుబాటులో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కారు సిఎన్‌జి వేరియంట్లలో తయారీదారు 96,000 యూనిట్లకు పైగా విక్

ఏటీఎంల దగర తస్మాత్ జాగ్రత్త..అమాయకులే  వీళ్ల టార్గెట్
పాత
మీకు తెలుసా : ఎగ్జిట్ పోల్స్ ఇండియాలో ఎప్పుడు మొదలైంది.. ప్రసారం చేసిన ఛానెల్ తెలిస్తే షాక్ అవుతారు..!
పాత
MI vs SRH: హార్ధిక్ సేనకు చావోరేవో.. గెలిస్తేనే ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం..!
పాత
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA