🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

3255 వార్తలు

ఉపాధికి సాంకేతిక చిక్కు
తెలంగాణ

ఉపాధికి సాంకేతిక చిక్కు

యాప్ ఫోటోల కోసం గంటల కొద్దీ నిరీక్షణ!నవతెలంగాణ – పరకాల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం సాంకేతిక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. క్షేత్రస్థాయిలో కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పథకం అసలు ఉద్దేశాన్నే దెబ్బతీస్తున్నాయి. మంగళవారం నవతెలంగాణ పత్రిక ప్రతినిధి పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో గ్రామంలోని వంకాయ కుంట వద్ద జరుగుతున్న పని ప్రదేశాన్ని పరిశీలించగా, కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్‌ఎన్‌ఎంఎస్ యాప్ కూలీలకు శాపంగా మారింది. గతంలో పని ప్రదేశంలో ఎక్కడైనా హాజరు […] The post ఉపాధికి సాంకేతిక చిక్కు appeared first on Navatelangana.

దమ్ముంటే కాంగ్రెస్ మంత్రులు వరంగల్ మార్కెట్ కు రండి : ఎర్రబెల్లి
తెలంగాణ

దమ్ముంటే కాంగ్రెస్ మంత్రులు వరంగల్ మార్కెట్ కు రండి : ఎర్రబెల్లి

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మాజీ సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఆపేశారని అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాపీ సక్రమంగా చేయలేదని, రైతు బంధు కూడా సంపూర్ణంగా ఇవ్వలేనదని ఎర్రబెల్లి విమర్శించారు. బోనస్ భోగస్ అయిందని, వడ్లు, జొన్నలు, మక్కలు కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. గన్నీ బ్యాగ్ లు కూడా దొరకడం లేదని, దమ్ముంటే కాంగ్రెస్ మంత్రులు వరంగల్ మార్కెట్ కు రావాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క మంత్రి అయినా కొనుగోలు సెంటర్ కు వెళ్లారా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు.

భారతీయ జర్నలిస్టుల‌కు వరించిన‌ పులిట్జర్ అవార్డ్
తెలంగాణ

భారతీయ జర్నలిస్టుల‌కు వరించిన‌ పులిట్జర్ అవార్డ్

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఇద్దరు భారతీయ జర్నలిస్టులను అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డ్ వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తీసుకువచ్చిన భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్.కె, సుపర్ణా శర్మలు ఈ బహుమతికి ఎంపికయ్యారు. సచిత్ర రిపోర్టింగ్ అండ్ వ్యాఖ్యానం విభాగంలో వారు గెలుచుకున్నట్లు పులిట్జర్ వెబ్ సైట్ కటించింది. ఈ అవార్డును బ్లూమ్ బెర్గ్ కు చెందిన నటాలీ ఒబికో పియర్సతో పంచుకోనున్నారు. బ్లూమ్ బెర్గ్ లో ట్రాప్డ్’ అనే శీర్షికతో ప్రచురితమైన పరిశోధనాత్మక రిపోర్ట్ లో […] The post భారతీయ జర్నలిస్టుల‌కు వరించిన‌ పులిట్జర్ అవార్డ్ appeared first on Navatelangana.

పాలిసెట్ ఫలితాల్లో బాలికలదే మెరుగైన ఫలితాలు: లోకేష్
తెలంగాణ

పాలిసెట్ ఫలితాల్లో బాలికలదే మెరుగైన ఫలితాలు: లోకేష్

అమరావతి: పాలిసెట్ ఫలితాల్లో బాలికలు 91.37 శాతం ఉత్తీర్ణత సాధించారని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ఏడాది 1,77,581 మంది నమోదు చేసుకోగా, 1,63,008 మంది హాజరయ్యారని అన్నారు. పాలిసెట్-2026 ఎక్స్ లో లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. గిరిజన జిల్లాల విద్యార్థుల ప్రతిభను లోకేష్ ప్రశంసించారు. బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారని, అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాలు అగ్రస్థానాల్లో నిలిచాయని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల నుంచి విశేష ప్రతిభ కనబడిచారని, ఫెయిల్ అయినవారు మరింత పట్టుదలతో ముందుకు సాగాలని లోకేష్ సూచించారు.

గవర్నర్ కు లేఖ రాసిన టివికె అధినేత విజయ్
తెలంగాణ

గవర్నర్ కు లేఖ రాసిన టివికె అధినేత విజయ్

చెన్నై: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ కు టివికె అధినేత విజయ్‌ లేఖ రాశారు. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ను విజయ్ కోరారు. ఇప్పటికే టివికె పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్‌ సమావేశమయ్యారు. హంగ్‌ రావడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. టివికె పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పది సీట్ల దూరంలో ఉండడంతో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, పిఎంకె పార్టీలతో సమావేశమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టివికెకి మద్దతు ఇస్తానని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశం కానుంది. ఎన్నికల ఫలితాలు సహా తదుపరి చర్యలపై చర్చలు జరపనున్నారు. టివికెకు కాంగ్రెస్‌ మద్దతిస్తుందని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. టివికె సీనియర్‌ నేత సెంగోటియన్‌ కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు. విజయ్‌ ఆహ్వానిస్తే మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని వామపక్ష పార్టీలు తెలుపుతున్నాయి. మద్దతుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి. తమిళనాడు సిఎం పదవికి స్టాలిన్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖన

అన్ని కేసులను సిబిఐకు ఎందుకు అప్పగిస్తారు?  : బండి
తెలంగాణ

అన్ని కేసులను సిబిఐకు ఎందుకు అప్పగిస్తారు? : బండి

కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోడీ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మోడీని చూసి రేవంత్ భయపడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పై బండిసంజయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ముందా? కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై సిఎం రేవంత్ రెడ్డి మళ్లీ వెనుకడుగు వేస్తున్నారని అన్నారు. కెసిఆర్ తో బేరం కుదరలేదా? ఢిల్లీకి సరిగా మూటలు ముట్టడం లేదా? అన్ని కేసులను సిబిఐకు ఎందుకు అప్పగిస్తారు? అని ప్రశ్నించారు. రైతులు ఏడుస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదా ఎంతమంది చనిపోతే సిఎం రేవంత్ రెడ్డి కళ్లు చల్లబడతాయని నిలదీశారు. కొనుగోళ్లు వెంటనే జరపాలని కోత పెడితే ఊరుకోమని హెచ్చరించారు.

గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: నాగర్ కర్నూల్ కలెక్టర్
తెలంగాణ

గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: నాగర్ కర్నూల్ కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి,శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దర్శించుకున్న,జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్,మన తెలంగాణ/ఊర్కోండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడంతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటలకే ఊర్కొండ మండల పరిధిలోని ఉరుకొండపేట, ముచ్చర్లపల్లి గ్రామాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్మాణాల పురోగతి, నాణ్యత, ప్రభుత్వ నిబంధనల అమలు తదితర అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు.ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని సూచించారు. పనులను ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని, నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులను దశల వార

ఐపిఎల్ కు దూరం కానున్న ధోని
పాత
తెలంగాణ

ఐపిఎల్ కు దూరం కానున్న ధోని

చెన్నై: మహేంద్ర సింగ్ ధోనికి పిక్కలో గాయం కావడంతో ఇప్పటివరకు ఒక్క ఐపిఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే ఉంటున్నాడు కానీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిఎస్‌కె జట్టులో ధోని కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిక్క గాయంతో ఐపిఎల్ 2026 ఆడటం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ధోని తమ జట్టు సభ్యులతో లేడని, గాయం నుంచి కోలుకుంటున్నాడని సిఎస్‌కె బౌలింగ్ సలహాదారు సిమన్స్ తెలిపాడు. దీంతో ధోనికి ఇదే చివర ఐపిఎల్ అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు గెలిచి ఐదు ఓటమిని చవిచూసింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

రోడ్డు ప్రమాదంలో సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు మృతి?... అనుమానాలు
పాత
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు మృతి?... అనుమానాలు

కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి పై కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై రాజేందర్ మృతి చెందినట్లు అతని భార్యకు ఎపి పోలీసులు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ కు మృతదేహం తీసుకొచ్చిన తర్వాత మృతుడి ఒంటిపై గాయాలు ఉన్నాయి. దీంతో మృతుడి భార్య వసంత ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని మియాపూర్ లో అతడు నివాసం ఉంటున్నాడు. ఆయన ఆర్ టిసి లో కండక్టర్ ఉద్యోగం చేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు.

అంతా మోడీ మంత్రజాలం !
పాత
తెలంగాణ

అంతా మోడీ మంత్రజాలం !

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించిన బీజేపీ “ఇక భారత్ అంతా మోడీ మయం”అన్న నినాదాన్ని ప్రచారం చేస్తోంది. ఇప్పుడీ ప్రయాణంలో పశ్చిమబెంగాల్ అనే అతిపెద్ద అధ్యాయం చేరిందని, మనమంతా 2047లోగా వికసిత్ భారత్‌ను నిర్మిద్దాం ” అని సూచిస్తోంది. లేడీ టైగర్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ప్రజా ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న స్టాలిన్, ఏకైక కమ్యూనిస్టు ప్రభుత్వ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లకు ఈ ఎన్నికలు పరాజయం అందించడం సిట్టింగ్ సిఎంలపై ఓటర్లకు ఉన్న అసంతృప్తిని బయటపెట్టాయి. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ పాగా వేయడం చారిత్రాత్మక మలుపు అని చెప్పవచ్చు. ఆ రాష్ట్రంలో వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఏభై ఏళ్లుగా పాలించాయి. ఇప్పుడు తొలిసారి అక్కడ కాషాయం జెండా ఎగరబోతోంది, ఇక్కడ ఎలాగైనా తన ఉనికిని నిలబెట్టుకోవాలని బీజేపీ ఎంత ప్రయత్నించినా 2016,2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం దక్కలేదు. 2016లో కేవలం మూడు సీట్లకే పరిమితం కాగా, 2021లో 77స్థానాలనే దక్కించుకుని మమత కంచుకోటను ఛేదించడం అంత సులువుకాదని ఇప్పుడు తన వ్యూహాలను మార్చుకుంది. వ్యవస్థీకృత మార్పులను తీసుకు వచ్చింది. ప్రజల్లో మమతా బెనర్జీకి ఉన్న పాప్యులార

సూరారంలో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్
పాత
మార్పు కోసం ఇచ్చిన ప్రజాతీర్పు
పాత
తెలంగాణ

మార్పు కోసం ఇచ్చిన ప్రజాతీర్పు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అర్థం అయ్యింది. ఎక్సిట్‌పోల్స్‌ను బొక్క బోర్లా పడేసి ఐదు రాష్ట్రాల ప్రజలు విలక్షణం అయిన తీర్పుకు పట్టంగట్టారు. మూడు పెద్ద రాష్ట్రలు రెండు చిన్న రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో చిన్న రాష్ట్రాలు అస్సాం, పుదుచ్చేరిలో ఎలాంటి మార్పు లేకుండా తిరిగి ఎన్డీయేనే అధికారం చేపట్టినప్పటికీ మిగతా మూడు పెద్ద రాష్ట్రలలో ప్రజలు ఊహించని తీర్పు నిచ్చారు. కేరళలో లెప్టుఫ్రంట్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం అనేది తాము నమ్మిన కరుడుగట్టిన సిద్దాంతంకు కట్టుబడి మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కమ్యునిస్టు ప్రభుత్వం వ్యవహరించకపోవడం ఒక కారణం కాగా, ఆపార్టీ భౌతిక వాద దృక్పథం సైతం కొందరి ఆగ్రహానికి కారణం అయ్యింది. ఒకవైపు ఎన్నికలను వ్యతిరేకించే మావోయిస్టు పార్టీ సైద్ధాంతికంగా దెబ్బతిన్న పరిస్థితిలో ఎన్నికల ద్వారా అధికారంలో ఉన్న ఒకే ఒక్క కేరళ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఓడిపోవడం అన్ని కమ్యూనిస్టు శ్రేణులను విస్మయ పరిచే అంశమే! అయితే ఈ రాష్ట్రం లో ఇండియాకూటమి ప్రదానభాగస్వామ్య పక్షం కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో అధికారం లోకి రావడం, బిజెపి పార్టీ కేరళలో గతంలో

సమాన అవకాశాలు లేని  బిసి కులాలు
పాత
తెలంగాణ

సమాన అవకాశాలు లేని బిసి కులాలు

దేశాన్ని, రాష్ట్రాల్ని పాలించే వారిలో అగ్ర కులాలకు చెందినవారే ఎక్కువగా ఉంటారు. జనాభాలో సింగిల్ డిజిట్ శాతం ఉన్న ఉన్నత వర్గీయులు వరుసగా తెలుగువారి ఏలికలుగా ఉంటున్నారు. అధిక సంఖ్యాకులైన దిగువ కులాలవారికి లభించే పదవులు కూడా అలాంటి పాలకుల దయపైనే ఆధారపడి వస్తాయి. ఈ మధ్య కాలంలో బీసీల్లో వచ్చిన సామాజిక చైతన్యం కారణంగా వారిని బుజ్జగించేందుకు పదవుల్లో కొంత ప్రాధాన్యత కనబరుస్తున్నారు. మంత్రివర్గంలో మాకెన్ని దక్కాయి అనే నిశిత చూపు కూడా బీసీల్లో పెరిగింది. మూడు, నాలుగు పదవుల నియమాకం జరిగితే అందులో ఒక్కటైనా బీసీకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. లేదంటే బీసీలకు అన్యాయం అంటూ మీడియాలో విమర్శల వెల్లువ మొదలౌతుంది. మునపటి కన్నా బీసీ నేతల వార్తల కవరేజికి పత్రికలు ఎక్కువ చోటును ఇస్తున్నాయి. ఆ నాయకుల వెనుక పెద్ద సంఖ్యలో బీసీ విద్యార్థులు, యువత ఉన్నారన్న ముందు జాగ్రత్తలు మీడియా తీసుకుంటోంది. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టిన రాష్ట్ర జనాభా ఆర్థిక , సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణాంకాల నివేదిక 2024 ద్వారా తెలంగాణ జన జీవన ముఖచిత్రం వెలుగులోకి వచ్చింది. అందులో ఉన్న కులాలవారీగా జనాభా సంఖ్య ఎన్నో కొత్త విషయాల

ఇంటి పర్మిషన్‌‌‌‌ కు రూ. 5 లక్షలు డిమాండ్‌‌‌‌..రూ. లక్ష తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌
పాత
భూమిని రక్షించుకుంటేనే భవిష్యత్‌‌‌‌.. ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి
పాత
ఎస్సీ గురుకులాల ఇంటర్ ఎంట్రన్స్ హాల్ టికెట్లు రిలీజ్
పాత
ఉప్పల్ లో  ఫోన్ కొట్టేసి.. గొంతు కోసుకుండు
పాత
కరీంనగర్‌‌‌‌ దోపిడీని రాజకీయం చేస్తున్నరు.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌
పాత
ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు పాతర?
పాత
తెలంగాణ

ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు పాతర?

తెలంగాణ రాష్ట్రం ఎన్నో సహజ వనరులకు పెట్టింది పేరు. అలాగే విద్యావనరుకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం తెలంగాణకు ఉంది. రాష్ట్రంలో పేరు మోసిన విద్యాలయాలు, మరియు సాంకేతిక, ఫార్మా,వైద్య విద్యాసంస్థలు కూడా ఉండడం తెలంగాణకు తలమానికం. ప్రతి విద్యాసంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు తమ విద్యా అర్హతను పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలని 2008వ సంవత్సరంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేద వర్గాల విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంజనీరింగ్,మెడిసిన్, లా, ఫార్మసీ కోర్సులు చదివే అవకాశం ఈ పథకం కారణంగానే లభించింది. ఈ పథకం ద్వారా లక్షల మంది విద్య ఉన్నత చదువులు చదవడంతో పాటు దేశ,విదేశాల్లో స్థిరపడి ఆర్థికంగా వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. అంతేకాకుండా దేశానికి విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా అర్జించి పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ,బిసి, ఈబీసీ, మైనారిటీ కుటుంబాలకు ఉన్నత స్థితికి చేర్చే ఈ వినూత్న పథకాన్ని పాతరేసే కుట్రలను నేడు పాలకపక్షం చేస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్ షిప్ ల మీద ఆధా

జల్పల్లిలో ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు
పాత
సిలబస్ త్వరగా పూర్తిచేయొద్దు.. అలాగని ఆలస్యం కావద్దు..! ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్
పాత
బారామతి బైపోల్స్‎లో సునేత్ర పవార్ ఘన విజయం.. మెజార్టీ లక్షకు పైగానే..!
పాత
ఐకేపీ వీఓఏల పోరుబాట .. మే 18 నుంచి సమ్మెకు సిద్ధం!
పాత
Advertisement