
1570 వార్తలు

ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో రోజా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలతో సహయ నటిగా రాణిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Hardik Pandya : చెన్నై చేతిలో ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ సీజన్ తమది కాదని హార్దిక్ పాండ్యా నిరాశ వ్యక్తం చేశాడు. ఒక దశలో 180-190 పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ 10 ఓవర్ల తర్వాత స్కోరు బోర్డు నెమ్మదించింది.

ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ పల్లె పాటలు దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అచ్చమైన జానపదాలకు యావత్ దేశమే ఫిదా అవుతుంది. ఇటీవల కాలంలో మిలియన్ వ్యూస్ అందుకుంటూ సత్తా చాటుతున్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ ఫోక్ సాంగ్ దాదాపు 4 ఏళ్లుగా సోషల్ మీడియాను ఏలుతుంది. ఇంతకీ ఆ పాట వివరాలు తెలుసుకుందామా.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల కల.. మెడికల్ సీటు సాధించడమే లక్ష్యంగా నేడు నీట్ పరీక్ష జరగనుంది. రికార్డు స్థాయిలో ఈ ఏడాది 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే నిబంధనల విషయంలో అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇతను తెలుగుతో పాటు తమిళం భాషలోనూ సినిమాలు చేశాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ, సహాయక నటుడిగానూ ఆకట్టుకున్నాడు. అయితే ఈ నటుడు అనూహ్యంగా డ్రగ్స్ కేసులో పట్టు బడడం సినిమా ఇండస్ట్రీలో సంచలనమైంది. కొద్ది రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన ఈ హీరో..

పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే ఠక్కున గుర్తొ్చ్చే పేరు వారణాసి. మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

CSK vs MI : ముంబై ఇండియన్స్పై 20వ విజయం సాధించి ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు సృష్టించింది. 8 వికెట్ల తేడాతో ముంబైని రుతురాజ్ సేన చిత్తు చేసింది. ఈ సీజన్లో ముంబైతో జరిగిన రెండు మ్యాచుల్లోనూ చెన్నై గెలవడం విశేషం.

రాయలసీమ చికెన్ కూర.. కొన్ని పద్దతులతో వండితే లొట్టలేసుకుంటూ మరి లాగించేస్తారు.. రాయలసీమ చికెన్ కర్రీ.. ప్రత్యేకమైన రుచికి, కారం బదులుగా మిరియాలపొడి వాడకానికి ప్రసిద్ధి చెందింది. చికెన్ కూర కారం లేకుండా, మిరియాలపొడితో ఎంతో ఘాటుగా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో సహాయక నటిగా మెప్పించిన ఆమె ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.అయితే ఆమె అడుగుజాడల్లోనే నడుస్తూ కూతురు సుప్రిత ఇప్పటికే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

పీఎఫ్ అకౌంట్ సేవల్లో వేగం పెరగనుంది. ఇప్పటివరకు పాత పీఎఫ్ అకౌంట్ను తిరిగి తెచ్చుకోవడం, యాక్టివేట్ చేసుకోవడానికి కిష్టతరమైన ప్రక్రియ ఉండేది. కానీ ఇప్పటినుంచి ఆన్లైన్ ద్వారా సులువుగా కనిపెట్టడంతో పాటు యాక్టివ్ చేసుకోవచ్చు. అనంతరం సులువుగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

ఎండలు ముదురుతున్నాయి.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం రకరకాల పానీయాలను ఆశ్రయిస్తాం. అయితే మన భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా వేసవిలో పెరుగు, మజ్జిగలకు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర ఆధునిక పానీయాలకు లేదు. ఇవి రెండూ పాల ఉత్పత్తులే అయినప్పటికీ, వీటి స్వభావం, పనితీరు, శరీరానికి ఇచ్చే ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి. ఏది బెస్ట్..? అనేది తెలుసుకుందాం..

Flop Players IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత కీలక దశకు చేరుకుంది. అయితే, లీగ్లో భారీ అంచనాలున్న ఐదుగురు స్టార్ బ్యాటర్లకు ఈ సీజన్ ఒక పీడకలగా మారింది. వీరి బ్యాట్లు తుప్పుపట్టినట్లు కనిపిస్తుండటంతో ఒక్కో పరుగు కోసం నానా తంటాలు పడుతున్నారు. వీరి పేలవ ప్రదర్శన జట్ల ప్లేఆఫ్ అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తోంది.

హైదరాబాద్లో ఓ రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. టూ వీలర్ను ఢీకొట్టిన కారు డ్రైవర్, ఓ వ్యక్తిని కారు బానెట్పై సుమారు 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. స్థానికులు అడ్డుకోవడంతో వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనలో జిలానీ కొడుకు ఫైసల్ తీవ్రంగా గాయపడగా, మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నటుడు సత్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా జెట్లీ. రితేష్ రాణా తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ లో వెన్నెల కిశోర్ మరో కీలక పాత్రలో నటించాడు. మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్ తో రన్ అవుతోంది.

తెలుగు సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. అలాగే తమదైన నటన.. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న కమెడియన్స్ సైతం ఉన్నారు. బ్రహ్మనందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ వంటి హాస్యనటులు రాకముందే తెలుగులో పాపులర్ అయిన కమెడియన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో సుత్తివేలు ఒకరు.

ప్రకృతిలో ఉన్న అన్ని జీవులతో పోల్చుకుంటే కప్పలు కొంత వింతగా ఉంటాయి. ఇవి మిగతాజీవుల్లా కాకుండా భూమిపై, నీటిలో రెండింటిలోనూ జీవించగల ఉభయచర జీవులు. వీటి జీవనశైలిలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా, కప్పలు ఆహారాన్ని తీసుకునే విధానం చాలా వింతగా ఉంటుందట.

ఇందిరమ్మ ఇళ్ల యాప్లో ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త మాడ్యూళ్లను యాప్లో ప్రవేశపెట్టింది. దీని వల్ల లబ్దిదారుల ఎంపిక అనేది మరింత వేగవంతంగా జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ ప్రాసెస్ను మరింత తగ్గించారు. అలాగే అనర్హులు సరైన ఆధారాలు సమర్పిస్తే.. ఎల్-1 జాబితాలోకి మార్చుతారు.

వెంకటేశ్.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన వెంకీ.. ఇప్పటికీ ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. అటు గ్లామర్, ఫిట్నెస్ విషయంలోనూ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఆశ్చర్యపరుస్తున్నారు. కానీ మీకు తెలుసా.. వెంకీ ఎంత మంది హీరోయిన్లను సినీరంగంలోకి తీసుకువచ్చారో.

ప్రముఖ కన్నడ నటుడు, పుష్ప ఫేమ్ డాలీ ధనంజయ అలియాస్ జాలి రెడ్డి శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ధనుంజయ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Team India Players: ఐపీఎల్ 2026 జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎంతోమంది యువ ప్లేయర్లు తమ సత్తా చాటుతూ భారత జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఐదుగురు ఆటగాళ్లు ఈ లిస్ట్లో అగ్రస్థానంలో నిలిచారు. ఈ లిస్ట్లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 44వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై చేధించింది. హాఫ్ సెంచరీతో చెన్నై విజయంలో రుత్రాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడు.

నెలల తరబడి కష్టపడి బరువు తగ్గడం అనేది ఒక గొప్ప విజయం. అయితే వేగంగా బరువు తగ్గడం వల్ల చాలామందిలో చర్మం సాగిపోయి వేలాడుతుంటుంది. ఈ లూజ్ స్కిన్ సమస్య శరీరాకృతిని దెబ్బతీస్తుంది. వయసు, జన్యువులు, బరువు తగ్గిన వేగం వంటి అంశాలు చర్మం మళ్లీ పూర్వస్థితికి రావడాన్ని ప్రభావితం చేస్తాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక ఉన్న సైన్స్, పరిష్కారాలు చూద్దాం.

బెంగాల్లోని పల్తా నియోజకవర్గంలో రీపింల్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రిల్ 29న జరిగిన ఎన్నికల సమయంలో తీవ్రమైన అక్రమాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లు ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఫాల్తా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.