
3971 వార్తలు


వేసవిలోని తీవ్రమైన వేడి, ఉక్కపోత శరీరంపై ఎంతగానో ప్రభావం చూపుతాయి. దానివల్ల కొద్ది గంటల్లోనే అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. వడదెబ్బ తగిలిన తర్వాత శరీర శక్తి స్థాయి అకస్మాత్తుగా పడిపోతుంది. దీనివల్ల తల తిరగడం, నీరసం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన చర్యలను పాటించడం ద్వారా వడదెబ్బ తగిలిన తర్వాత శక్తిని తిరిగి పొంది, మళ్లీ చురుకుగా ఉండవచ్చు. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడంవడదెబ్బ తర్వాత డీహైడ్రేషన్ ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో పుష్కలంగా నీరు లేదా కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగాలి. ఇవి శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ను కూడా నివారిస్తాయి. తేలికైన, పోషకమైన ఆహారం తీసుకోవడం వడదెబ్బ వల్ల కలిగే నీరసాన్ని అధిగమించడానికి సరైన ఆహారం చాలా అవసరం. ఆహారంలో కిచిడీ, పెరుగు, పండ్లు, ఆకుకూరల వంటి తేలికైన, పోషకమైన ఆహారాలను చేర్చుకోవాలి. ఇవి జీర్ణక్రియపై భారం పడకుండా చేస్తాయి. తగినంత విశ్రాంతి తీసుకోవడం వడదెబ్బ తగిలిన తర్వాత శరీరం కోలుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల శ్రమతో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉం

అమరావతి: విశాఖ పట్టణం ముఖ చిత్రం ఒక్కరోజు నుంచే మారబోతుందని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు అని ఆనాడు అనుకున్న నిర్ణయం ఈనాడు కార్యరూపం దాల్చిందని అన్నారు. విశాఖ: తర్లువాడలో గూగుల్ ఎఐ డేటా సెంటర్ కు భూమిపూజ చేశారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఎపి అభివృద్ధిలో పాలుపంచుకొంటున్న ప్రతీఒక్కరికీ, ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. డేటా సెంటర్ కు 2019కు ముందే మొదట ప్రస్తావన జరిగిందని, ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క అని ఇప్పటి నుంచి విశాఖ..డేటా ఎఐ హబ్ గా పిలుచుకోబోతున్నామని ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ అనే పవిత్ర పట్టణం ఉండబోతుందని లోకేష్ పేర్కొన్నారు. వైజాగ్ లో జి అంటే గూగుల్ అనే శబ్దం మార్మోగబోతోందని ఐదేళ్లలో విధ్వంస పాలన చూశామని అన్నారు. పరిశ్రమలు ఎపికి రావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని, ఆ మూడు కారణాలు.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు సర్కార్ అన్నారు. చంద్రబాబు నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మరి






నవతెలంగాణ-హైదరాబాద్: యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముప్పు ఉందని సీపీఐ(ఎం )పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మంగళవారం నల్లగొండ నగరంలోని స్టే ఇన్ హోటల్ లో ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం అనే అంశంపై టీఎస్ యూటీఎఫ్, సీఐటీయూ, పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం నల్లగొండ ఆధ్వర్యంలో పీపుల్స్ పోగ్రస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. సెమినార్ ను రాఘవులు ప్రారంభించి మాట్లాడారు. అమెరికా […] The post అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం: బీవీ రాఘవులు appeared first on Navatelangana.


-పెద్దవూర లో టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీనవతెలంగాణ – పెద్దవూరతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత ఆధునికీకరించే దిశగా కీలక అడుగు వేసింది. అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించడమే. లక్ష్యంగా ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం పెద్దవూర మండల కేంద్రం లోని అంగన్వాడీ కేంద్రం లో టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ […] The post అంగన్వాడీ సేవల్లో సాంకేతిక విప్లవం appeared first on Navatelangana.

సుల్తాన్ పేట్ అంబేద్కర్ జయంతి వేడుకలో వక్తలునవతెలంగాణ-మద్నూర్దేశానికి భారత రాజ్యాంగమే శరణ్యమని సుల్తాన్ పేట్ అంబేద్కర్ జయంతి వేడుకలో వక్తలు పేర్కొన్నారు. మద్నూర్ మండలం లోని సుల్తాన్ పేట్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పలుచోట్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. […] The post దేశానికి భారత రాజ్యాంగమే శరణ్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ రోజు రోజకు ఎండలు మండి పోతున్నాయి. వేసవి ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 దాటితే రోడ్లన్నీ నిర్మాణుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడున్న ఎండలు మునుపెన్నడూ లేవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే ఇక రాబోయే మే నెలలో ఎండల వేడి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మద్నూర్ లో మంగళవారం 44 డిగ్రీల ఎండ నమోదయ్యింది. The post మద్నూర్ లో మండుతున్న ఎండలు appeared first on Navatelangana.

మద్నూర్ తహసీల్దార్ ఎండి ముజీబ్నవతెలంగాణ – మద్నూర్ మన దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు లభిస్తున్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ అన్నారు. మంగళవారం మహనీయుల జయంతి వారోత్సవాల ముగింపు సందర్భంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమాన్ని లచ్చన్ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాసిల్దార్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో […] The post అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ప్రతి ఒక్కరికి హక్కులు appeared first on Navatelangana.

కల్లూరి మల్లేశం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులునవతెలంగాణ – ఆలేరు రూరల్అర్హులైన పేదలందరికీ ఇండ్లు,ఇళ్ల స్థలాలు,పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సీపీఐ(ఎం) ఆలేరు మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) పోరుబాటలో […] The post అర్హులైన పేదలందరికీ ఇండ్లు,ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన ఎ.జి.పేరరివాళన్.. తాజాగా అడ్వకేట్గా మారారు. తమిళనాడు- పుదుచ్చేరి బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ఇటీవల తన పేరు నమోదు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన పేరరివాళన్ 2022లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదలయ్యారు. ఆ తర్వాత బెంగళూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. అక్కడ డిగ్రీ పూర్తి చేసి.. 2025లో ఆల్ […] The post రాజీవ్ గాంధీ హత్య కేసు.. appeared first on Navatelangana.
