TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9997 వార్తలు

పంట మార్పిడితో అధిక దిగుబడి
తెలంగాణ

పంట మార్పిడితో అధిక దిగుబడి

– భూసార పరీక్షల ద్వారా పంటలు వేసుకోవాలి శాస్త్రవేత్తలు అర్చన, కళ్యాణినవతెలంగాణ – మిడ్జిల్ రైతులు పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడి వస్తుందని, భూసార పరీక్షల ద్వారా పంటలు వేసుకుంటే రైతులుకు పంటలు లాభదాయకంగా వస్తుందని విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ హర్షణ, కళ్యాణ్ చెప్పారు. దుందిబి ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తూరు గ్రామంలో రైతు వేదికలో ఎరువులు, విత్తనాలు పంటల మార్పిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో శాస్త్రవేత్తలు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సేంద్రీయ ఎరువులతో పంటలు పండించాలని, రసాయన ఎరువులు యూరియా […] The post పంట మార్పిడితో అధిక దిగుబడి appeared first on Navatelangana.

Adminమే 21, 2026 - గురువారం👁 0
రామ్ చరణ్ ‘పెద్ది’ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా బాలకృష్ణ? నిర్మాత వెంకట సతీష్ మైండ్ బ్లోయింగ్ క్లారిటీ!
వైసిపిపై బురదచల్లేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ : జగన్
తెలంగాణ

వైసిపిపై బురదచల్లేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ : జగన్

అమరావతి: ఎపిలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం వైసిపిపై బురదచల్లేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి గూడెం లో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. మావిగన్ పేరు విన్నా, పాత కాంట్రాక్టర్లకు టెండర్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తే చంద్రబాబుకు బిపి పెరుగుతుందని విమర్శించారు. 2018లో ఐదు టవర్ల కోసం రూ. 2,271 కోట్లకు టెండర్లు ఖరారు చేశారని, అవే బిల్డింగుల నిర్మాణానికి టెండర్లు రద్దు చేసి మళ్లీ పాత కాంట్రాక్టర్లకే ఇచ్చారని జగన్ మండిపడ్డారు. రూ. 1200 కోట్లతో అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించారని, అవి కూడా కలిపితే చదరపు అడుగు నిర్మాణానికి రూ. 30 వేలకు పైనే ఖర్చవుతుందని, ఇప్పుడు మళ్లీ కొత్త బిల్డింగ్ లు కడతానని అంటున్నారని మండిపడ్డారు. పర్మినెంట్ సెక్రటేరియట్ అంటూ కొత్త నిర్మాణాలు చేపట్టి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పటి లెక్కప్రకారం ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి రూ. 4,350 పడుతుందని, బిల్డింగ్ అద్దాల కోసం రూ. 2,540 కోట్లు ఖర్చు చేస్తున్నారని, బిల్టింగ్ డిజైనింగ్ కు రూ. 401 కోట్లు,

Drishyam 3 Review: మరింత మైండ్ గేమ్ ట్విస్టులతో ‘దృశ్యం 3’.. జార్జ్‌కుట్టి మళ్లీ తప్పించుకున్నాడా?
హైదరాబాద్ మిధానిలో అప్రెంటీస్ పోస్టులు.. పరీక్ష లేదు.. ఫీజు లేదు.. టెన్త్ మార్కులతోనే ఎంపిక!
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి
తెలంగాణ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి

నవతెలంగాణ – హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని, తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ […] The post మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి appeared first on Navatelangana.

రాత్రివేళల్లో వేడి సెగలు..జనంలో పెరుగుతున్న గుండెజబ్బులు
నిప్పుల ఎండతో బాందా సిటీ షట్ డౌన్..రాత్రిసమయంలో పొలంపనులు
ప్రధాని మోడీ-మెలోని 'మెలోడీ' వైరల్.. పెరిగిన 'పార్లే' షేర్లు
తెలంగాణ

ప్రధాని మోడీ-మెలోని 'మెలోడీ' వైరల్.. పెరిగిన 'పార్లే' షేర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య “మెలోడీ” సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాకు షేక్ చేస్తుంది. ప్రధాని మోడీ ఇటలీ పర్యటన సందర్భంగా, ఆయన మెలోనికి మెలోడీ టాఫీలను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోతోపాటు మోడీతో మెలోని తీసుకున్న సెల్ఫీ ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.మెలోడీ ట్రెండింగ్ లో ఉండటంతో పార్లే ఇండస్ట్రీస్ షేర్లు గురువారం వరుసగా రెండో సెషన్‌లో పెరిగాయి. పార్లే పేరుతో ముడిపడి ఉన్న స్టాక్‌ల పట్ల రిటైల్ పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి. దీంతో పార్లే ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ షేర్లు ఏకంగా 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో ఉదయం 10:03 గంటల సమయానికి పార్లే ఇండస్ట్రీస్ షేర్లు 4.95% పెరిగి ఒక్కో షేరు రూ. 5.51కి చేరాయి. అయితే, మెలోడీ, పార్లేకి సంబంధమే లేదు. పార్లే ప్రొడక్స్ అనే సంస్థ.. మెలోడి, పార్లేజి, క్రాక్ జాక్, మోనాకో వంటి బ్రాండ్ లను తయారు చేస్తోంది. ఈ సంస్థ స్టాక్ మార్కెట్ లో అసలు లిస్టే కాలేదు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయిన పార్లే ఇండస్ట్రీస్ అనేది వేరే సంస్థ. కానీ పేరులో పార్లే ఉండటంతో పెట్టుబడిదారు

‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఎన్టీఆర్ సంచలనం..
కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం
తెలంగాణ

కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. వివేకానందనగర్ నుంచి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న కారు ఓవర్‌స్పీడ్‌తో అదుపుతప్పి ఎదురుగా వెళ్తున్న టూ వీలర్లను, తర్వాత ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత అవతలి రోడ్డువైపు ఉన్న ఏరువాక టిఫిన్ సెంటర్‌లోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. అయితే పలు […] The post కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం appeared first on Navatelangana.

మీడియాను ఆటపట్టించిన సల్మాన్.. ‘గట్టిగా చెప్పండి’ అంటూ..
తెలంగాణ

మీడియాను ఆటపట్టించిన సల్మాన్.. ‘గట్టిగా చెప్పండి’ అంటూ..

ముంబై: ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సల్మాన్ కారును గమనించిన ఫోటోగ్రాఫర్లు.. ఆయన బయటకు రాగానే ‘మాతృభూమి’ సినిమా అప్‌డేట్ చెప్పాలి అంటూ వెంబడించారు. దీంతో సల్మాన్‌కి కోసం వచ్చి.. ‘మీకేమైనా పిచ్చా.. సినిమా ముఖ్యమా.. మనిషి ప్రాణాలు ముఖ్యమా’ అని మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే తాజాగా సల్మాన్ ‘రాజా శివాజీ’ అనే సినిమా ఈవెంట్‌కి హాజరయ్యారు. ఆయన్ను చూడగానే కొందరు ఫోటోగ్రాఫర్లు వచ్చి సారీ చెప్పారు. దీంతో సల్మాన్ వారిని ఆటపట్టించారు. ‘గట్టిగా సారీ చెప్పండి.. ఇంకా గట్టిగా.. సిని‌మా అప్‌డేట్స్ ఇలాంటి చోటే అడగాలి’ అని అన్నారు. ఇక సినిమాల విషయానికొన్తే.. ‘మాతృభూమి’తో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్‌‌కి ఈ సినిమా విడుదల కానుంది.

కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా
మదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం..
తెలంగాణ

మదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాతబస్తీ మదీనా చౌరస్తాలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణాలు తెరవకముందే అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పిందని […] The post మదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం.. appeared first on Navatelangana.

కోల్‌కతాపై ఓటమి.. హార్దిక్ పాండ్యాకు షాక్
తెలంగాణ

కోల్‌కతాపై ఓటమి.. హార్దిక్ పాండ్యాకు షాక్

ఐపిఎల్ 2026లో భాగంగా బుధవారం(మే 20) జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర ఓటమి పాలైన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిసిసిఐ బిగ్ షాకిచ్చింది. మ్యాచ్‌లో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పాండ్యాకు..మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు హార్దిక్‌ను దోషిగా నిర్ధారించారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోని 10వ ఓవర్‌ వేస్తున్న క్రమంలో హార్దిక్ పాండ్యా నాలుగో బంతి వేసి.. రన్-అప్‌కు తిరిగి వెళ్తూ వికెట్ బెయిల్స్‌ను పడగొట్టాడు. దీంతె హార్దిక్ పాండ్యాకు అతని మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా విధించారు. కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబై.. ఇన్నింగ్స్ ఆరంభం క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివర్లలో బాష్(18 బంతుల్లో 32 పరుగులు) ధనాధన్ షాట్లతో చెలరేగాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెకెఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

విదేశీయులకు ట్రంప్ షాక్.. వీసా చెక్ చేశాకే లోన్లు, క్రెడిట్ కార్డులు ఇవ్వమని బ్యాంకులకు ఆదేశం
జన గణనలో కుల గణనకు అడ్డంకులు తొలిగాయి..సుప్రీంకోర్టు తీర్పుపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హర్షం
మూడు నెలలుగా జీతాలు లేవు: ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం జేఏసీ
DRAGON: 24 గంటల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. యూట్యూబ్‌లో ‘డ్రాగన్’ ఆల్‌టైమ్ రికార్డు వ్యూస్!
ఎండల ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌.. సుల్తానాబాద్ మండలంలో లారీలో మంటలు
ఇంజినీరింగ్ చదువుతున్నారా ? డీఆర్డీఓలో ఇంటర్న్‌షిప్ ఖాళీలు ! పరీక్ష లేదు.. ఫీజు లేదు..
అగ్నిప్రమాదం.. ఎస్ వైజె కాంప్లెక్స్ వస్త్రదుకాణంలో మంటలు
కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు.. 12 రోజులు ప్రత్యేక పూజలు.. ఏ రోజు ఏకార్యక్రమంటే..!
ఏపీ మంత్రితో తెలంగాణ ఎన్నారై కమిటీ భేటీ