
3898 వార్తలు
ఎస్సీ హోదా లేని దళిత క్రైస్తవులు13వ కాలంలో నిర్దేశం..నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధిక్రైస్తవ మతం స్వీకరిస్తే దళితులకు ఎస్సీ హోదా రద్దేనని మార్చి 24వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సర్వత్రా చర్చనీయాం శంగా మారింది. ఈ క్రమంలో.. దళితులు క్రైస్తవ మతం స్వీకరించినంత మాత్రాన కుల వివక్ష పోవడంలేదని, అందుకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాతో రిజర్వేషన్లు ఇతర చట్టాలు కొనసాగించాలని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో వుంది. మరోవైపు జనగణన 2027 ఇండ్ల జాబితా, ఇండ్ల […] The post ఒకవైపు ‘సుప్రీం’లో కేసు మరోవైపు జనగణనలో.. appeared first on Navatelangana.
ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను అణచివేశారని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని సీఎల్పీ మీడియా సెంటర్లో ఆయన మాట్లాడారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవడం లేదని తప్పుపట్టారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని, ఆర్టీసీ కార్మికులను బెదిరించి, అధిక వడ్డీలకు అప్పులు చేసి, ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తారీఖున జీతాలు […] The post అన్ని వర్గాల ప్రజల్ని అణచివేసిన కేసీఆర్ appeared first on Navatelangana.
రూ.3,034 కోట్ల ఆస్తుల జప్తు చేసిన ఈడీకొత్తగా ముంబయి ఫ్లాట్,ఖండాలా ఫామ్హౌస్ అటాచ్మొత్తం రూ.19వేల కోట్లు పైనే సీజ్..ముంబయి : బ్యాంక్లకు వేల కోట్లకు మోసం చేసిన కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) కేసులో అనిల్ అంబానీకి చెందిన మరిన్ని ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. తాజాగా రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ (ఆర్ఏఏజీ)పై ఇడి కొరడా ఝుళిపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం రూ.3,034.90 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు […] The post అనిల్ అంబానీకి బిగుస్తోన్న ఉచ్చు appeared first on Navatelangana.
సీఐటీయూ రాష్ట్ర కమిటీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్సీఐటీయూ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కంపేటి రాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటని ఆ సంఘం రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాముల, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజయ్య (61) మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారని తెలిపారు. రాజయ్య అనేక కార్మిక, ప్రజా ఉద్యమాల్లో […] The post రాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటు appeared first on Navatelangana.
మార్చి 8న వ్యాక్సినేషన్ ప్రారంభం ొ టార్గెట్ 45,839.. తీసుకున్నది 700 మందే..అంతగా ఆసక్తి చూపని తల్లిదండ్రులు ొ వ్యాక్సిన్ వేయించాల్సిన బాధ్యత వారిదే..నవతెలంగాణ-సిటీబ్యూరోగర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా ‘హెచ్పీవీ’ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అందించేం దుకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందుకు హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా 45,839 మంది కిశోర బాలికలు ఉన్నట్టు గుర్తించి.. […] The post ‘హెచ్పీవీ’పై అనాసక్తి..! appeared first on Navatelangana.
‘జెన్కో, ట్రాన్స్కో’లురూ.46 వేల కోట్లు పెండింగ్విద్యుత్సౌధ వద్ద కార్మికుల ధర్నా నవతెలంగాణ-సిటీబ్యూరోసింగరేణి సంస్థకు జెన్కో, ట్రాన్స్కో సంస్థలు పెండింగ్ లో ఉన్న రూ.46 వేల కోట్లు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన (సీఐటీ యూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సింగరేణి ప్రాంతంలోని రామగుండం, శ్రీరాంపూర్, మంద మర్రి, కొత్తగూడెం, మణుగూరు తదితర బ్రాంచ్ నుంచి కార్మి కులు తీవ్రమైన […] The post సింగరేణికి బకాయిలు వెంటనే చెల్లించాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో మం గళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 325దరఖాస్తులు అందాయి. పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 92, రెవెన్యూశాఖకు సంబం ధించి 40, ఇందిరమ్మ ఇండ్లకోసం 106దరఖాస్తులు వచ్చా యి. ఇతరశాఖ లకు సంబంధించి 87 దరఖాస్తు లందాయి. సీఎం ప్రజావాణి ఇన్చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మెన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరిం చారు.కార్యక్రమంలో […] The post సీఎం ప్రజావాణిలో 325 దరఖాస్తులు appeared first on Navatelangana.
సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డికి ఫెడరేషన్ విజ్ఞప్తిఇండ్ల స్థలాలు, హెల్త్కార్డులపై చొరవచూపాలని సూచననవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్లోని మాసాబ్ట్యాంక్లోని సమాచార్భవన్లో స్పెషల్ కమిషనర్ను టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య నేతృత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, బి. రాజశేఖర్, కార్యదర్శులు బి జగదీశ్వర్, గండ్ర నవీన్ కలిశారు. ఈ సందర్భంగా సమస్యలతో […] The post జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి appeared first on Navatelangana.
ప్రజాస్వామ్యానికి మోడీ సర్కార్ తూట్లురాష్ట్రంలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు: టీపీసీసీ చీఫ్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) నాయకురాలు కల్వకుంట్ల కవిత వేసిన ప్రశ్నలకు సమాధానమివ్వలేని స్థితిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన సేవాదళ్ సమర్థ శిక్షణ శిబిరాన్ని జెండా ఆవిష్కరించి ఆయన ప్రారంభించారు. దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి సేవాదళ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయనీ, బీజేపీ విధానాలను […] The post కవిత ప్రశ్నలకు సమాధానమివ్వని కేసీఆర్ appeared first on Navatelangana.
డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టులోవాట్సాప్ డాక్యుమెంట్ వెల్లడిన్యూఢిల్లీ : స్వతంత్ర దర్యాప్తులు నిర్వహించిన అనంతరం డిజిటల్ అరెస్టులు, లా ఎన్ఫోర్స్మెంట్ అమలు నకిలీ అధికారులతో సంబంధముందని గుర్తించిన 9400 ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్, హోం శాఖకు తెలియచేసినట్టు సుప్రీంకోర్టులో నమోదు చేసిన పత్రాలు పేర్కొన్నాయి. ‘సీడ్’ (వ్యక్తిగత స్కామర్లు) పై దృష్టి కేంద్రీకరించి, మూసివేయడం కంటే మొత్తంగా ఈ కుంభకోణాలకు పాల్పడుతున్నవారి నెట్వర్క్ను కూల్చివేయడంపై దృష్టి సారించినట్లు వాట్సాప్ తెలిపింది. ప్రధానంగా కంబోడియాలోనే వీరు చురుకుగా వున్నారని పేర్కొంది.దర్యాప్తు […] The post 9400 ఖాతాలను నిషేధించాం appeared first on Navatelangana.
పంజాబ్పై 6 వికెట్లతో రాజస్తాన్ గెలుపుఛేదనలో యశస్వి, వైభవ్, ఫెరీరా దూకుడుపంజాబ్ 222/4, రాజస్తాన్ 228/4 నవతెలంగాణ-ముల్లాన్పూర్పంజాబ్ కింగ్స్కు చుక్కెదురు. ఐపీఎల్19లో ఓటమెరుగని ప్రస్తానం, 264 పరుగుల లక్ష్యాన్ని ఊదేస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసిరిన శ్రేయస్ అయ్యర్ సేనకు రాజస్తాన్ రాయల్స్ ఝలక్ ఇచ్చింది. 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్కు ఈ సీజన్లో ఇదే తొలి ఓటమి. ఛేదనలో రాయల్స్ […] The post రాయల్ విక్టరీ appeared first on Navatelangana.
సెన్సెక్స్ 417 పాయింట్ల పతనం..రూపాయిపైనా ఒత్తిడిముంబయి : అమెరికా సామ్రాజ్యవాదంతో అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా చమురు ధరల భయాలు మార్కెట్లను, రూపాయిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 417 పాయింట్లు లేదా 0.54 శాతం పతనమై 76,886.91కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 97 పాయింట్లు 0.4 శాతం క్షీణించి కీలకమైన 24,000 మార్కు దిగువన 23,995.70కు పరిమితమయ్యింది. చమురు ధరల […] The post మార్కెట్లకు చమురు భయాలు appeared first on Navatelangana.
మిర్రా అండ్రీవ ముందంజమాడ్రిడ్ ఓపెన్ 2026 మాడ్రిడ్ (స్పెయిన్) : వరల్డ్ నం.1 జానిక్ సినర్ (ఇటలీ) మాడ్రిడ్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్కు చేరుకున్నాడు. ఈ ఏడాది ఏటీపీ మాస్టర్స్లో భీకర ఫామ్లో ఉన్న జానిక్ సినర్.. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ఫైనల్లో 6-2, 7-5తో కామెరూన్ నోరీ (ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. 8 ఏస్లు, 4 బ్రేక్ పాయింట్లు సాధించిన జానిక్ సినర్.. కామెరూన్ను చిత్తు చేశాడు. తొలి సెట్ను అలవోకగా […] The post క్వార్టర్స్లో సినర్ appeared first on Navatelangana.
రాజ్ఘాట్ వద్ద కేజ్రీవాల్, ఆప్ నేతల ప్రతిజ్ఞప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజల ముందుకుమరో సత్యాగ్రహం తప్పదుమోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆప్ అధినేత నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్మా గాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మాజీ సీఎం అతిశీ మర్లెనా, ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మహాత్ముడి […] The post అవినీతిపై పోరాటం కొనసాగిస్తాం appeared first on Navatelangana.
విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల సం చాలకుల కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ క్యాంపస్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు వాటిని విడుదల చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి డాక్టర్ యోగితా రాణా, పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్.ఇ.నవీన్ నికోలస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది వెబ్సైట్లలో […] The post నేడు పదో తరగతి ఫలితాలు appeared first on Navatelangana.
424 ఎకరాలు రిజర్వ్ఫారెస్ట్గా నోటీఫైస్వాగతించిన సర్వోన్నత న్యాయస్థానంరాష్ట్ర ప్రభుత్వ అర్జీకి సుప్రీం అంగీకారంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోరంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న 424.31ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్గా నోటీఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం స్వాగతించింది. ఈ విషయ ంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్లికేషన్ను అంగీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లోని 102 ఎకరాల భూమి ప్రయివేట్ ఆస్తి (అరాజీ – మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని […] The post గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో నిర్ణయం సరైనదే appeared first on Navatelangana.
యుద్ధంలో తీవ్రంగా నష్ట పోతున్న అమెరికా వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధం వల్ల అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే వాటిల్లుతోంది. ఇప్పటికే అగ్రరాజ్య క్షిపణి నిల్వలు భారీగా కరిగిపోతున్నాయి. మరోవైపు, ఇతర ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తుండ టంతో అమెరికా కు కొత్త ముప్పులు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తైవాన్ ఆక్రమణపై చైనా కన్నేసిన వేళ.. ఇండో-పసిఫిక్ ప్రాంతం లోని అమెరికా సైనిక సామర్థ్యాలను పశ్చిమాసియాలో వృథా చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విష […] The post ముందుకెళ్తే చైనా.. వెనక్కొస్తే ఇరాన్ appeared first on Navatelangana.
భవిష్యత్ కార్యాచరణపై మే 13న చర్చలుకార్మికులపై అణచివేత చర్యలను ఖండించిన కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్కేఎంన్యూఢిల్లీ : ఏండ్ల తరబడి పెండింగ్లో వున్న వేతనాల పెంపు కోసం అలాగే 8గంటల పనిదినం, చట్టబద్ధమైన ఓవర్టైమ్ అలవెన్స్, వీక్లీ ఆఫ్, పని ప్రదేశాల్లోని ఇతర సమస్యలపై పోరాడుతున్న కార్మికులపై అణచివేత చర్యలను కేంద్ర కార్మిక సంఘాలు (సీటీయూ) సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సంయుక్త వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ నెల 24న జరిగిన సంయుక్త సమావేశం ఇటీవల […] The post పదేండ్లైనా కనీసవేతనాలకు దిక్కులేదు appeared first on Navatelangana.
మీసేవా, ఆర్టీఏ సర్వీసులపై ప్రభావం మారిన టెండర్ సంస్థఏడాదిగా టెక్నాలజీనిబదలాయించని పాత టెండర్దారుడుసీసీఎస్లో కేసుపెట్టిన ఈఎస్డీట్రాన్సాక్షనల్ అనలిస్ట్స్ సంస్థ ప్రాజెక్ట్స్ చీఫ్ అరెస్ట్పరారీలో ఆ సంస్థ సీఈఓ, ప్రాజెక్ట్ మేనేజర్నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్రాష్ట్రంలో పౌరసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా మీ-సేవా, ఈ-సేవా, ఆర్టీఏ సర్వీసులు పెండింగ్లో పడుతున్నాయి. ఏడాది కాలంగా ఈ వ్యవహారం పాక్షికంగా జరుగుతూనే ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఏడాది క్రితం ఈ ఆన్లైన్ సేవలకు సంబంధించిన టెండర్లను తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సేవల పంపిణీ […] The post పౌరసేవలకు అంతరాయం appeared first on Navatelangana.
గాంగ్టక్ : సిక్కింలోని యువతతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫుట్బాల్ ఆడారు. రెండు రోజుల పర్యటన కోసం సిక్కిం చేరుకున్న మోడీ మంగళవారం ఉదయం గాంగ్టక్లో కొంత మంది యువతతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఫుట్బాల్ సెషన్ను ‘ఉత్తేజకరమైనది’గా అభివర్ణించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ రెండు రోజల పర్యటనలో సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా జరిగే వేడుక […] The post యువతతో ఫుట్బాల్ ఆడిన మోడీ appeared first on Navatelangana.
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో46 డిగ్రీల ఉష్ణోగ్రతఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికతెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీపలు జిల్లాలకు ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన!నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తెలంగాణం మండుటెండల మయం గా మారింది. భానుడి భగభగను తట్టుకోలేక ఉత్తరాది జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ […] The post మండుటెండలు appeared first on Navatelangana.
యుద్ధ పరిణామాలపై చర్చించేందుకు సౌదీలో గల్ఫ్ నాయకుల భేటీవాషింగ్టన్: ఇరాన్ యుద్ధంలో తమ దేశాలు ఒక ముఖభాగంగా మారిన తర్వాత గల్ఫ్ నాయకుల మొదటి ప్రత్యక్ష సమావేశమైన గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సమావేశానికి ముందు..జిద్దాలోని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కువైట్ యువరాజు షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబాను కలిశారు. ఓపెక్, ఓపెక్ ప్లస్ నుంచి యూఏఈ నిష్క్రమించటంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. The post ఏం చేద్దాం? appeared first on Navatelangana.
నూర్జహాన్ సంతాపసభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఎస్.వీరయ్యనవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి‘కమ్యూనిస్టు ఉద్యమం.. వామపక్ష శ్రేణులపై అనేక ప్రభావాలు వెంటాడుతున్న కాలమిది. కమ్యూనిస్టు ఉద్యమం తనకు తాను మరోసారి పునరుద్ధరించుకునే ప్రయత్నం, సరైన బాటలో నడిచేందుకు ఒక మధనం సాగుతున్న సమయంలో ప్రజల కార్యకర్తగా.. ఎర్రజెండ బిడ్డగా నూర్జహాన్ సమరశీల పోరాటాలు చేశారు” అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నూర్జహాన్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా.. పార్టీ […] The post ఎర్రజెండా ముద్దుబిడ్డ నూర్జహాన్ నూర్జహాన్ appeared first on Navatelangana.