10859 వార్తలు

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)కు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మదురాంతకం ఎమ్మెల్యే మరకతం కుమారవేల్, ధారపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందరై ఎమ్మెల్యే జయకుమార్ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జెసిడి. ప్రభాకరన్కు తమ రాజీనామా లేఖలు అందజేశారు. తాజాగా సదురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. The post ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా..తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఆమోదం appeared first on Navatelangana.


నవతెలంగాణ-హైదరాబాద్ : పంటల కొనుగోలు చేయాలని, కార్మికులకు కనీస వేతనాల సవరణ, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇచ్చారు. పంటల కొనుగోలుతెలంగాణలో యాసంగి పంటల కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, 62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 140 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ యిచ్చింది. 8,576 […] The post ప్రజాసమస్యల పరిష్కారంకై సీఎంతో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు భేటీ appeared first on Navatelangana.

ఈరోజుల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం సర్వసాధారణమైపోయింది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. మరి ఫ్యాటీ లివర్ను నయం చేయవచ్చా అని చాలామంది చర్చించుకుంటున్నారు. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించవచ్చు లేదా తొలగించవచ్చు. అయితే, ఈ పరిస్థితి ఫైబ్రోసిస్కు దారితీయకపోతే, లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనివల్ల కాలేయ మార్పిడి చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటె ఆహారం నుండి వ్యాయామం వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. కాలేయ ఆరోగ్యంలో మెరుగుదల స్థాయిని సూచించే SGPT పరీక్షను నెలవారీగా చేయించుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో కాలేయం నుండి కొవ్వును గణనీయంగా తగ్గించడానికి లేదా తొలగించడానికి ఉపయోగపడే చిట్కాలు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. 5,000 నుండి 7,000 అడుగులు వారానికి ఒక వ్యాయామ ప్రణాళికను రూపొందించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇందులో ఐదు రోజులు వేగంగా నడవడం, రెండు రోజులు బలవర్ధక వ్యాయామాలు చేయడం మంచిది. అలాగే భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల పాటు నడవడం వంటి దినచర్యను క

వేసవి సెలవులు ఆనందాన్ని నేర్చుకునే కాలం… చదువుకు పునాది వేసే సమయం. వేసవి సెలవులు అనగానే చాలా మంది ‘చదువుల నుంచి బ్రేక్’ అని మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి ఇది పిల్లల జీవితంలో అత్యంత కీలకమైన అభివృద్ధి దశ. ఈ కాలంలో పిల్లలు పుస్తకాలకంటే బయట ప్రపంచాన్ని చదువుతారు. ప్రకృతి, మనుషులు, అనుభవాలు ఇవన్నీ కలసి ఒక జీవన పాఠశాలగా మారుతాయి. ఈ అనుభవాలు పిల్లలలో ఆసక్తి, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంచుతాయి. ఇవే తర్వాత బడి […] The post వేసవి అంటే విశ్రాంతి కాదు… వికాసం appeared first on Navatelangana.

తెలంగాణా విద్యా కమిషన్ చైర్మన్,మాజీ ఐఏయస్ అధికారి ఆకునూరి మురళి రెండు రోజుల కిందట రాజీనామా చేశారు. లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఇచ్చిన బాధ్యతను పూర్తిచేశానని చెబుతూ, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పదవి మరో మూడు నెలలు ఉంది. ఈ లోపే రాజీనామా చేయడం విద్యావేత్తల్లో చర్చకు దారితీసింది. రాజీనామా వెనుక లోతైన కారణాలు ఉన్నాయని భావిస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా సంస్కరణలో భాగంగా ఆకునూరి మురళీ ఛైర్మన్గా […] The post ‘రాజీ’పడలేకే రాజీనామా!? appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో తీవ్రస్థాయిలో నీటి కొరత నెలకొనడంతో రాజస్థాన్ ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. వేసవిలో గొంతెండుతున్నా.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు తాగడానికి మంచినీరందించడం లేదు. నీటి కొరతపై నిరసనగా రాజస్థాన్లోని కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం రాజధాని జైపూర్లోని జల్ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రతాప్ సింగ్ కచారియావాస్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా కచారియావాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తాగునీటిని అందించలేని […] The post రాజస్థాన్లో నీటి కొరత..కాంగ్రెస్ ఆందోళనలు appeared first on Navatelangana.




హైదరాబాద్: మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గ్రామీణ మహిళలకు ఆర్థిక, సామాజిక, పరిపాలనా కేంద్రాలుగా మహిళా భవనాలు నిర్మిస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్త్రీశక్తి, అంగన్ వాడి భవనాలు, సోలార్ ఆర్టిసి బస్సులను ఈ వారంలో ప్రారంభించుకున్నామని అన్నారు. 8 వేల ఇందిరా స్ర్తీ శక్తి భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, మహిళా సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణాలు అందిస్తున్నామని తెలియజేశారు. రెండున్నరేళ్లలోనే ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లకు పైగా రుణాలు అందించడం జరిగిందని, రూ. 5లక్షల నుంచి రూ.10 లక్షలకు వడ్డీ లేని రుణాలు పెంచి మహిళా సంఘాలకు అందిస్తున్నామని అన్నారు. మహిళలను అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని రేవంత్ పేర్కొన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని కొందరు ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ఆటో డ్రైవర్లను, కార్మికులను రెచ్చగొట్టి మహిళలకు ఉచిత బస్సు పథకానికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, అదానీ, అంబానీలతో మహిళలు పోటీపడాలని జిల్లా



చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ వివో తన కొత్త స్మార్ట్ఫోన్ అయిన వివో By600 టర్బోను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 1.5K రిజల్యూషన్తో కూడిన 6.83-అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7s జెన్ 4 చిప్సెట్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 9000mAh భారీ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరికరానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివో Y600 టర్బో ధరెంత? చైనాలో వివో Y600 టర్బో 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32000గా నిర్ణయించారు. అలాగే, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ.36,000 కాగా, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ.40,000గా ఉంది. ఈ ఫోన్ డ్యూన్ గోల్డ్, ఎలక్ట్రిక్ బ్లూ, మిలీనియం పింక్ రంగులలో లభిస్తోంది. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్న ఈ ఫోన్ అమ్మకాలు మే 27న ప్రారంభమవుతాయి. వివో Y600 టర్బో ఫీచర్లు వివో Y600 టర్బోలో 120Hz రిఫ్రెష్ రేట్కు మద్దతు ఇచ్చే పెద్ద 6.83-అంగుళాల 1.5K ఆమోలెడ్ డిస్ప్లే ఉంది. పనితీరు కోసం, దీనికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ శక్తినిస్తుంది. ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్, 512G

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. మదురాంతకం ఎమ్మెల్యే మరకతం కుమారవేల్, ధారపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందరై ఎమ్మెల్యే జయకుమార్.. ఈ ముగ్గురు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకరన్కు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అయితే ఏఐఏడీఎంకేలో ఈ తిరుగుబాటు ఇప్పుడే మొదలైంది కాదు. సీనియర్ […] The post AIADMKకు భారీ షాక్ appeared first on Navatelangana.

భీమవరం: గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలం ఆక్రమించారంటూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, ఎస్పికి వినతిపత్రం అందించారు. హరి రామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. స్థల వివాదం కోర్టులో ఉందని.. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని వినతి పత్రంలో అనంత శ్రీరామ్ కోరారు.

ఇండియాలో కోడాక్ టీవీల అధికారిక బ్రాండ్ లైసెన్సీ అయిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోడాక్ బ్రాండ్ క్రింద 2026 శ్రేణి మ్యాట్రిక్స్ QLED గూగుల్ టీవీలను విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్లో 32-అంగుళాలు, 40-అంగుళాలు, 43-అంగుళాల మోడళ్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో QLED ప్యానెల్తో కూడిన సరసమైన స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ విడుదల జరిగింది. ఇప్పుడు వీటి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ధర, లభ్యత కోడాక్ మ్యాట్రిక్స్ క్యూఎల్ఈడి గూగుల్ టీవీ 2026 మోడళ్ల ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 32-అంగుళాల మోడల్: ₹10,999 40-అంగుళాల మోడల్: ₹15,999 43-అంగుళాల మోడల్: ₹16,999 అన్ని మోడళ్లు భారతదేశంలో సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఫీచర్లు ఈ టీవీ సిరీస్లో అతిపెద్ద హైలైట్ దాని QLED ప్యానెల్. ఈ డిస్ప్లే టెక్నాలజీ మూడు స్క్రీన్ సైజులలోనూ అందుబాటులో ఉంది. ఎల్ఈడీ టీవీలతో పోలిస్తే ఇది మెరుగైన బ్రైట్నెస్, అత్యుత్తమ కలర్ రిప్రొడక్షన్, విస్తృత వీక్షణ కోణాలను అంది





షియోమీ 17 మ్యాక్స్, షియోమీ ఇయర్ క్లిప్ ఇయర్ఫోన్లతో పాటు షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో స్మార్ట్వాచ్ చైనాలో విడుదల అయింది. షియోమీ, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్తో కూడిన స్టాండర్డ్ ఎడిషన్తో పాటు, ఫ్లోరోరబ్బర్ స్ట్రాప్తో కూడిన షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో ప్రీమియం సిరామిక్ వెర్షన్ను కూడా విడుదల చేసింది. ధర గురించి మాట్లాడితే, షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో స్టాండర్డ్ వెర్షన్ ధర CNY 399 (సుమారుగా రూ. 5,600). లెదర్ స్ట్రాప్ వేరియంట్ ధర CNY 449 (సుమారుగా రూ. 6,500). సెరామిక్ వేరియంట్ ధర CNY 479 (సుమారుగా రూ. 6,700). కాగా, ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, చెర్రీ బ్లాసమ్ పింక్, కోరల్ ఆరెంజ్, చీజ్ వైట్, సెరామిక్ వైట్, సిల్వర్ రంగులలో లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో షియోమీ హైపర్ఓఎస్ 3 ఇంటర్ఫేస్పై పనిచేస్తుంది. 336×480 పిక్సెల్ రిజల్యూషన్తో కూడిన 1.74-అంగుళాల ఆమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ప్రొటెక్షన్ కోసం ఇది 2.5D టెంపర్డ్ గ్లాస్ కవర్ను కలిగి ఉంది. ఆరోగ్య పర్యవేక్షణ కోసం, షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రోలో డ్యూయల్-లైట్ PPD సెన్సార్ను అమర్చారు. ఇది 9