TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9979 వార్తలు

18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన నేత రాజీవ్ గాంధీ
తెలంగాణ

18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన నేత రాజీవ్ గాంధీ

– కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి నవతెలంగాణ – హలియా : అనుముల మండలం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం హాలియాలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన భారతదేశానికి ఐటి రంగాన్ని పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి అదే విధంగా 18 సంవత్సరాలకే ఓటు […] The post 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన నేత రాజీవ్ గాంధీ appeared first on Navatelangana.

Adminమే 21, 2026 - గురువారం👁 0
గుండెపోటుతో వ్యక్తి మృతి…
చెన్నైకి బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు తీవ్ర గాయం
హెచ్ఐవి సోకిన వారికి సురక్ష తో మౌలిక సేవలు
రామాలయంలో చోరీ... 24 గంటల్లో చోరీ కేసు ఛేదన
నార్కోటిక్ డాగ్ తో విస్తృత తనిఖీలు
తెలంగాణ

నార్కోటిక్ డాగ్ తో విస్తృత తనిఖీలు

నవతెలంగాణ – తుంగతుర్తి : మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నార్కోటిక్ డాగ్, పోలీస్ సిబ్బంది మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సమాజంలో గంజాయి లాంటి మాదకద్రవ్యాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుందని అన్నారు. దీనిలో భాగంగా మండల కేంద్రంలోని టీ స్టాల్స్,పాన్ షాప్స్,హోటల్స్,కూరగాయల దుకాణాల యందు నార్కోటిక్ డాగ్ […] The post నార్కోటిక్ డాగ్ తో విస్తృత తనిఖీలు appeared first on Navatelangana.

Chiranjeevi: 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్.. తమ్ముడి క్లాప్‌పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి: తాటికొండ సీతయ్య
తెలంగాణ

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి: తాటికొండ సీతయ్య

నవతెలంగాణ – తుంగతుర్తి : ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలని,మిల్లుల వద్ద తరుగు,కోతలు లేకుండా ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని రావులపల్లి,వెంపటి గ్రామాలలోని ఐకెపి కేంద్రాల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. మిల్లులకు చేరిన లారీలు రోజులు గడిచిన అన్లోడ్ చేయడం లేదని కింటాకు మూడు కేజీల చొప్పున తరుగు తీస్తున్నారని,అధికారులకు చెప్పిన స్పందన లేదని అన్నారు. […] The post ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి: తాటికొండ సీతయ్య appeared first on Navatelangana.

కెనడా క్రికెట్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అలజడి.. బోర్డు ప్రెసిడెంట్ ఇంటిపై కాల్పులు
ఆశ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ఇండియాలో నా కోసం చాలా మంది వెయిటింగ్.. ఢిల్లీలో దిగగానే పట్టుకుపోయి జైల్లో ఏస్తరు: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్
ఉస్మానియా యూనివర్సిటీకి అమెరికా ఫౌండేషన్ భారీ విరాళం.. మొదటి విడతలో రూ.40 లక్షల చెక్కు అందజేత
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్‌తో చావో రేవో పోరులో రుతురాజ్ మైండ్ గేమ్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
తెలంగాణ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలును గురువారం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహంనికి, పూలమాలలు వేసి నివాళులర్పించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. యువతకు సాంకేతిక రంగాన్ని పరిచయం చేసి, దేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దూరదృష్టి నాయకుడు […] The post మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు appeared first on Navatelangana.

సరస్వతీ అంత్య పుష్కరాల్లో పుణ్య స్నానమాచరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు
తెలంగాణ రక్షణ సేన జెండా గద్దె నిర్మాణానికి వినతి..
తెలంగాణ

తెలంగాణ రక్షణ సేన జెండా గద్దె నిర్మాణానికి వినతి..

నవతెలంగాణ – వేములవాడతెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వర్ధ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం వేములవాడ పట్టణంలో జెండా గద్దె నిర్మాణ మంజూరు కోసం మున్సిపల్ సూపర్వైజర్ సంపత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా జెండా పండుగ ఇన్‌చార్జ్ అబ్దుల్ మజీద్ పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు నూనె మల్లేష్ యాదవ్, […] The post తెలంగాణ రక్షణ సేన జెండా గద్దె నిర్మాణానికి వినతి.. appeared first on Navatelangana.

SRH vs RCB మధ్య టఫ్ ఫైట్.. రేపు ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే!
నాల్సా పథకాలపై అవగాహన కల్పించాలి
తెలంగాణ

నాల్సా పథకాలపై అవగాహన కల్పించాలి

– ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు సెన్సిటైజేషన్ కార్యక్రమంనవతెలంగాణ – కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు హాల్‌లో ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు నాల్సా పథకాలపై సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాలకు […] The post నాల్సా పథకాలపై అవగాహన కల్పించాలి appeared first on Navatelangana.

ఎబోలా ఎఫెక్ట్‌.. భారత్‌-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా..!
తెలంగాణ

ఎబోలా ఎఫెక్ట్‌.. భారత్‌-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా..!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం రేపుతుండటంతో ఢిల్లీలో జరగాల్సిన నాలుగో ‘భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ (India-Africa Forum Summit)’ వాయిదా పడింది. మే 28 నుంచి 31 వరకు జరగాల్సిన ఈ సదస్సును ప్రస్తుత ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)’ ఇటీవల […] The post ఎబోలా ఎఫెక్ట్‌.. భారత్‌-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా..! appeared first on Navatelangana.

అల్లిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
తెలంగాణ

అల్లిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

నవతెలంగాణ – అశ్వారావుపేట : వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట అసోసియేట్ డీన్ డా. జె. హేమంత కుమార్ ఆధ్వర్యంలో గురువారం అల్లిగూడెం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు డా. ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి, డి. స్రవంతి నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పంట మార్పిడి విధానాన్ని అమలు చేయడం ద్వారా చీడపీడలు, కలుపు మొక్కల సమస్యలను నియంత్రించవచ్చని తెలిపారు. అలాగే ఆయిల్ పామ్‌తో పాటు ఇతర ఉద్యాన పంటల్లో […] The post అల్లిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.

మార్కెట్ కు వచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది: మాజీ మంత్రి
తెలంగాణ

మార్కెట్ కు వచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది: మాజీ మంత్రి

నవతెలంగాణ – సారంగాపూర్ : మార్కెట్ కు తెచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది. రైతులు అధైర్య పడద్దు అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. గురువారం మండలకేంద్రంతోపాటు కౌట్ల(బి), జామ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎండలు సైతం లెక్కచెయ్యకుండా రైతులు ఇబ్బందులను పరిష్కరించ డానికి స్వయంగా తన అనుచరులతో బయలుదేరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోడంలను పరిశించి..రెండు వారాలు కష్టపడితే మొక్కజొన్న జొన్న వరి ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందన్నారు.ఎండలో […] The post మార్కెట్ కు వచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది: మాజీ మంత్రి appeared first on Navatelangana.

ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత
తెలంగాణ

ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత

– ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు – వైద్యుల నియామకంపై చర్యలు తీసుకుంటాం – డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబునవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు, కమిషనర్ దిలీప్ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై పరిశీలన చేపట్టారు. చికిత్స పొందుతున్న […] The post ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత appeared first on Navatelangana.

ప్రతిఘటన పోరాటయోధుడు జలగం జనార్దన్‌కు విప్లవ జోహార్లు
తెలంగాణ

ప్రతిఘటన పోరాటయోధుడు జలగం జనార్దన్‌కు విప్లవ జోహార్లు

నవతెలంగాణ – ఆలేరు రూరల్ : జలగం జనార్దన్ (జెన్ను సార్) 5వ వర్ధంతి సందర్భంగా ఆలేరు మండలం మందనపల్లిలో నిర్వహించిన సభలో సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్ధన్ నివాళులర్పించారు.జెన్ను సార్ సమసమాజ స్థాపన కోసం జీవితాంతం పోరాడిన విప్లవ నేత అని కొనియాడారు.14 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి పార్టీ బలోపేతానికి కృషి చేశారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న అసమానతలు, […] The post ప్రతిఘటన పోరాటయోధుడు జలగం జనార్దన్‌కు విప్లవ జోహార్లు appeared first on Navatelangana.

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
తెలంగాణ

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

– ఏఎంసీ చైర్మన్ మహేందర్నవతెలంగాణ-చిన్నకోడూరుప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ వ్యయం, అధిక దిగుబడులు సాధించవచ్చని ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ అన్నారు. గురువారం చిన్నకోడూరులోని ఆగ్రోస్లో సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు, జనుము, జీలుగ విత్తనాల పంపిణీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పచ్చి రొట్ట ఎరువుల ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుందన్నారు. మట్టిలో సూక్ష్మ జీవాల సంఖ్య పెరిగి మట్టి ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. పర్యావరణానికి హితమైన వ్యవసాయానికి దోహదపడుతుందన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ […] The post ప్రకృతి వ్యవసాయం లాభదాయకం appeared first on Navatelangana.