🏠Home📋Community📅Events📍Directory🎟️Promotions
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
Global Telugu. Powered from the USA
📋Community📍Biz DirectoryDirectory📢Advertise
Subscribe
…
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂Immigration
  • 🏏Cricket
  • 🏠Home
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂 Immigration
  • 🏏 Cricket
  • Report a Story
  • Write for us
TodayTelangana

Telangana

24687 articles

డిసెంబర్‌లో సమంత డెలివరీ?.. పుట్టబోయే బిడ్డ పేరు కోసం ఫ్యాన్స్ సాయం కోరిన స్టార్ హీరోయిన్!
Telangana

డిసెంబర్‌లో సమంత డెలివరీ?.. పుట్టబోయే బిడ్డ పేరు కోసం ఫ్యాన్స్ సాయం కోరిన స్టార్ హీరోయిన్!

డిసెంబర్‌లో సమంత డెలివరీ?.. పుట్టబోయే బిడ్డ పేరు కోసం ఫ్యాన్స్ సాయం కోరిన స్టార్ హీరోయిన్!

Admin5 days ago👁 0
గ్రామాల్లో ఎక్కడ చూసినా విధ్వంసమే
Telangana

గ్రామాల్లో ఎక్కడ చూసినా విధ్వంసమే

మధ్య నేపాల్‌లోని పలు గ్రామాల్లో వరదల తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల భవనాలు అడుగుల మేర బురదలో కూరుకుపోయాయి. వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు నీరు, శిథిలాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి.ప్రాణాలతో బయటపడిన వారికి ఇప్పుడు ముందున్న తక్షణ సవాళ్లు- తలదాచుకునేందుకు సురక్షిత స్థలం వెతుక్కోవడం, వైద్యసాయం పొందడం, శిథిలాల్లో నుంచి తమకు ఉపయోగపడే వస్తువులను వెలికితీయడం. నువాకోట్ జిల్లాలోని దేవీఘాట్ గ్రామంలో ప్రజలు దట్టమైన బురద, శిథిలాల మధ్య తమ వస్తువుల కోసం వెతుకుతున్నారు. ధ్వంసమైన ఇళ్లు, నేలకూలిన విద్యుత్ స్తంభాలు, బురదలో కూరుకుపోయిన వాహనాలు కనిపిస్తున్నాయి.

5 days ago
0
FSSAI: ఎవరెస్ట్ ఇంగువపై నిషేధం.. మసాలాల్లో నాణ్యత లేదని తేల్చిన ఫుడ్సేఫ్టీ అధికారులు
Telangana

FSSAI: ఎవరెస్ట్ ఇంగువపై నిషేధం.. మసాలాల్లో నాణ్యత లేదని తేల్చిన ఫుడ్సేఫ్టీ అధికారులు

FSSAI: ఎవరెస్ట్ ఇంగువపై నిషేధం.. మసాలాల్లో నాణ్యత లేదని తేల్చిన ఫుడ్సేఫ్టీ అధికారులు

5 days ago
0
సెప్టెంబర్ 12 నుంచి బైపిసి విద్యార్థులకు ఫార్మసీ కౌన్సెలింగ్
Telangana

సెప్టెంబర్ 12 నుంచి బైపిసి విద్యార్థులకు ఫార్మసీ కౌన్సెలింగ్

రాష్ట్రంలో ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంటర్ బైపిసి విద్యార్థులకు ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదలయ్యింది. రెండు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. 15 నుంచి 17 వరకు మొదటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనునున్నట్లు ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు వచ్చే నెల 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 21వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 21,22 తేదీలలో ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25 నుంచి మొదలవుతుంది. వచ్చే నెల 25న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి 26,27 తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 29న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ రిపోర్టిం

5 days ago
0
మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన సీరియల్ నటి
Telangana

మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన సీరియల్ నటి

హైదరాబాద్: ‘మొగలిరేకులు’ సీరియల్‌తో నటిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శిరీష. ఆమె ఇటీవల మళ్లీ పెళ్లి చేసుకున్నారు. యాంకర్ కమ్ నటుడు మహేంద్రతో కొత్త జీవితం ప్రారంభించారు. ఈ శుభవార్తని ఆమె సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. గత కొన్నిరోజులుగా వీళ్ల వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమా కాదా అని అంతా అనుకునేలోపు వీళ్లిద్దరు ఒకటయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి పెరిగిన శిరీషకు ఇద్దరు అక్కా చెల్లెళ్లు. వీరు కూడా సీరియల్స్ చేశారు. కానీ శిరీష అక్కలను మించి క్రేజ్ అందుకుంది. మొగలిరేకులు తర్వాత రాములమ్మ, స్వాతి చినుకులు, మనసు మమత, చెల్లెలి కాపురం, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, త్రిశూలం తదితర సీరియల్స్‌లోనూ నటించారు. గతంలోఈమె నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీళ్లకు కొడుకు పుట్టాడు. కానీ, రెండేళ్ల క్రితం తన భర్తతో విడిపోతున్నట్లు శిరీష ప్రకటించారు. శిరీష వివాహం చేసుకున్న మహేంద్ర విషయానికొస్తే ఆర్జెగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత ‘ఇంటింటి రామాయణం’, ‘మగువ ఓ మగువ’ సీరియల్స్‌లో సహాయ పాత్రలు చేశాడు.

5 days ago
0
22ఏ వద్దు.. రద్దు చేయండి: గుత్తా సుఖేందర్ రెడ్డి
Telangana

22ఏ వద్దు.. రద్దు చేయండి: గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్‌ః 22ఏ జీవోపై రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 22ఏను రద్దు చేయాలని గుత్తా సుఖేందర్ అన్నారు. శనివారం మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. 22ఏ బిఆర్‌ఎస్ హయాంలోనూ ఉందన్నారు. ఉచితాలు కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు కొనసాగించాలని ఆయన సూచించారు. తాను గతంలో బిపిఎల్, ఏపిఎల్‌పై సూచనలు చేశానని.. అయితే ఎవరూ పట్టించుకోలేదని గుత్తా చెప్పారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి బహిరంగంగా మాట్లాడకుంటే ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. యువకుడు, ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందరూ సహకరించాలని, ప్రతినిత్యం ఏదో రకమైన ఆటంకాలు ఎదురైతే చికాకు కలుగుతుంది కాబట్టి సిఎంను పని చేయనీయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

5 days ago
0
వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్.. దోచుకున్న 29 మంది అరెస్టు
Telangana

వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్.. దోచుకున్న 29 మంది అరెస్టు

ఖాట్మండూ: ఒకవైపు నేపాల్ దేశాన్ని వరదలు అతలాకుతలంగా చేయగా, మరోవైపు సందిట్లో సడేమియా అన్నట్టు కొందరు దీన్ని అవకాశంగా చేసుకుని దొరికిన వస్తువులను దొరికినట్టు చక్కబెట్టేస్తున్నారు. తాజాగా వరదల ఉద్ధృతికి కొట్టుకువచ్చిన ఒక బ్యాంకు సేఫ్టీ లాకర్‌ను స్థానికులు కొందరు పగలగొట్టి అందులోని భారీ మొత్తంలో నగదును అపహరించారు. ఇందుకు పాల్పడిన 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.92 లక్షల పైచిలుకు నేపాలీ రూపాయలను (భారత కరెన్సీలో సుమారు రూ.57 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, రసువా జిల్లాలోని భోటేకోషి ప్రాంతంలో సంభవించిన వరద ఉద్ధృతికి ఒక బ్యాంకుకు చెందిన సేఫ్టీ లాకర్ కొట్టుకుపోయింది. దాధింగ్‌లోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ 4వ వార్డులోని బెల్‌ఖుఖోలాలో ఈ సేఫ్ లభించింది. స్థానికులు కొందరు సేఫ్‌ను పగులగొట్టి నగదును పంచుకున్నట్టు సమాచారం అందడంతో పోలీసలు రంగప్రవేశం చేసారు. ప్రాథమిక విచారణ అనంతరం సోదాలు జరిపిన నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోనికి తీసుకున్న వారిలో ఎక్కువమంది గల్చీ-4లోని మస్తర్ ప్రాంతానికి చెందిన వారున్నారు. వీరి వయసు 19 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉంది. క

5 days ago
0
ఓల్డ్ సిటీ మెట్రో పనులపై కీలక అప్డేట్
Telangana

ఓల్డ్ సిటీ మెట్రో పనులపై కీలక అప్డేట్

ఓల్డ్ సిటీ మెట్రో పనులపై కీలక అప్డేట్

5 days ago
0
భారత్కి బిగ్ షాక్.. ఆసియా గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్
Telangana

భారత్కి బిగ్ షాక్.. ఆసియా గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్

భారత్కి బిగ్ షాక్.. ఆసియా గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్

5 days ago
1
ఎపిలో వైద్య విద్య కోర్సుల ఫీజులు పెంపు
Telangana

ఎపిలో వైద్య విద్య కోర్సుల ఫీజులు పెంపు

అమరావతి: వైద్యవిద్య కోర్పుల ఫీజులను ఎపి ప్రభుత్వం ప్రకటించింది. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ఫీజులను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పిజి కోర్సుల ఫీజును 15 శాతం పెంచింది. ఈ మేరకు ఎపి వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఏడాదికి పెంచిన ఫీజులు వర్తించనున్నాయి. ఎంబిబిఎస్ కన్వీనర్ కోటా ఫీజు రూ.18,150, మేనేజ్‌మెంట్ కోటా రూ.14.52 లక్షలు, ఎన్నారై కోటా రూ.43.56 లక్షలుగా ఉండనుంది. ఇక బిడిఎస్ కన్వీనర్ కోటా రూ.15,730, మేనేజ్‌మెంట్ కోటా రూ.4.84 లక్షలు, ఎన్నారై కోటా రూ.14.52 లక్షలుగా ఉండనుంది. వైద్య విద్య పిజి కోర్సుల కన్వీనర్ కోటా రూ.5.71 లక్షలు, మేనేజ్‌మెంట్ కోటా రూ.11.42 లక్షలు, ఎన్నారై కోటా రూ.66.12 లక్షలుగా ఉండనుంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజు రూ.19.38 లక్షలుగా ఉండనుంది.

5 days ago
1
నేపాల్ విలయం.. 626కు చేరిన మృతులు, 2,400 మంది అచూకీ గల్లంతు
Telangana

నేపాల్ విలయం.. 626కు చేరిన మృతులు, 2,400 మంది అచూకీ గల్లంతు

ఖాట్మండూ: నేపాల్ భీకర వరదల్లో మృతుల సంఖ్య శనివారం 626కు చేరింది. ఇప్పటి వరకూ 2,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 2,400 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. వీలైనంత మందిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో గత బుధవారం హిమనదం కూలిపోవడంతో మంచు, రాళ్లు భారీగా విరుచుకుపడి, వరద నీరు, బురద, శిథిలాలు దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లడంతో మధ్య నేపాల్‌లో దారుణ విధ్వంసం చోటుచేసుకుంది. ఊళ్లకు ఊళ్లు, వాహనాలు, రహదారులు, వంతనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజిమెంట్ అథారిటీ తాజా గణాంకాల ప్రకారం నేపాల్‌లో 626 మంది మృతి చెందారు. చైనా వైపు ఏడుగురు మరణించినట్టు టిబెట్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ డిపార్‌ె్ట్మంట్ వెల్లడించింది. 5,000 మంది నేపాల్ సైనికులు సహా 11,000 మంది భద్రతా సిబ్బంది గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేపాల్ ఆర్మీ ప్రజాసంబంధాల డైరెక్టరేట్ ప్రకారం, ఇప్పటి వరకూ 2,465 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 163 మంది విదేశీయులు ఉన్నారు. ఈ విదేశీయుల్లో 113 మం

5 days ago
1
కాప్రా చెరువులో ఈసారి గణేష్ నిమజ్జనాలు ఉండవు : హైడ్రా కమిషనర్
Telangana

కాప్రా చెరువులో ఈసారి గణేష్ నిమజ్జనాలు ఉండవు : హైడ్రా కమిషనర్

కాప్రా చెరువులో ఈసారి గణేష్ నిమజ్జనాలు ఉండవు : హైడ్రా కమిషనర్

5 days ago
1
హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన..  మమతా బెనర్జీపై కేసు నమోదు
Telangana

హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన.. మమతా బెనర్జీపై కేసు నమోదు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం (ఆగస్టు 28) జరిగిన తృణమూల్ ఛత్ర పరిషత్ (TMCP) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు మమతాతోపాటు టిఎంసి సమావేశ నిర్వాహకులపై హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. "కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందని... ఈ ఉల్లంఘనకు పాల్పడిన వారందరి పాత్రను దర్యాప్తు సమయంలో పరిశీలిస్తాము" అని పేర్కొన్నారు.కాగా, అంతకుముందు శుక్రవారం, కోల్‌కతాలోని కామాక్ స్ట్రీట్‌లోని పార్టీకి చెందిన 'అనధికార' బిల్ బోర్డు విషయంలో చర్యలు తీసుకుంటున్న పోలీసులపై దాడి చేసి, వారి విధులకు ఆటంకం కలిగించినందుకు టిఎంసి నాయకులు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

5 days ago
1
తలుపు తెరిచి చూస్తే ఇంటి ముందు మనిషి వెన్నెముక.. నిర్మల్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం.
Telangana

తలుపు తెరిచి చూస్తే ఇంటి ముందు మనిషి వెన్నెముక.. నిర్మల్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం.

తలుపు తెరిచి చూస్తే ఇంటి ముందు మనిషి వెన్నెముక.. నిర్మల్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం.

5 days ago
0
టెన్నిస్ కోర్టులో మళ్లీ ఫెదరర్ మ్యాజిక్: వెనుక నుంచి కొట్టిన మైండ్ బ్లాకింగ్ షాట్‌తో ఫ్యాన్స్ ఫిదా!
Telangana

టెన్నిస్ కోర్టులో మళ్లీ ఫెదరర్ మ్యాజిక్: వెనుక నుంచి కొట్టిన మైండ్ బ్లాకింగ్ షాట్‌తో ఫ్యాన్స్ ఫిదా!

టెన్నిస్ కోర్టులో మళ్లీ ఫెదరర్ మ్యాజిక్: వెనుక నుంచి కొట్టిన మైండ్ బ్లాకింగ్ షాట్‌తో ఫ్యాన్స్ ఫిదా!

5 days ago
0
ఒక్క రోజైతే నీట్ పరీక్ష.. హైదరాబాద్లో ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎంత పనిచేసిందంటే
Telangana

ఒక్క రోజైతే నీట్ పరీక్ష.. హైదరాబాద్లో ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎంత పనిచేసిందంటే

ఒక్క రోజైతే నీట్ పరీక్ష.. హైదరాబాద్లో ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎంత పనిచేసిందంటే

5 days ago
1
14 కి.మీ ప్రయాణానికి రూ.4వేలా..? బెంగళూరు టాక్సీ స్కామ్‌తో కంటెంట్ క్రియేటర్ షాక్
Telangana

14 కి.మీ ప్రయాణానికి రూ.4వేలా..? బెంగళూరు టాక్సీ స్కామ్‌తో కంటెంట్ క్రియేటర్ షాక్

14 కి.మీ ప్రయాణానికి రూ.4వేలా..? బెంగళూరు టాక్సీ స్కామ్‌తో కంటెంట్ క్రియేటర్ షాక్

5 days ago
0
‘బిగ్‌బాస్-10’ నుంచి అప్‌డేట్.. ఆ రోజు నుంచే ప్రారంభం
Telangana

‘బిగ్‌బాస్-10’ నుంచి అప్‌డేట్.. ఆ రోజు నుంచే ప్రారంభం

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన రియాల్టీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు ఈ సారి దశావతారం కాన్సెప్ట్‌తో ఈ షో పలకరించనుంది. తాజాగా దీని విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 6 సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ లాంచ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో బిగ్‌బాస్ హోస్ట్, కింగ్ నాగార్జున వివిధ గెటప్‌లలో కనిపించారు. ‘మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించి ఈ సీజన్‌ ఉంటుంది. ఈ సారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’’ అంటూ వీడియోని పంచుకున్నారు. సర్‌ప్రైజ్‌లు, డ్రామా, సవాళ్లు అన్నీ 10 రెట్లు ఉంటాయని తెలిపారు. స్టార్ మా, హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈసారి సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

5 days ago
0
మూడేళ్లకే సింహాసనం.. గిన్నిస్ రికార్డు సృష్టించిన ఉగాండా రాజు  34 ఏళ్లకే హఠాన్మరణం ! టూరో రాజ్యంలో విషాద ఛాయలు..
Telangana

మూడేళ్లకే సింహాసనం.. గిన్నిస్ రికార్డు సృష్టించిన ఉగాండా రాజు 34 ఏళ్లకే హఠాన్మరణం ! టూరో రాజ్యంలో విషాద ఛాయలు..

మూడేళ్లకే సింహాసనం.. గిన్నిస్ రికార్డు సృష్టించిన ఉగాండా రాజు 34 ఏళ్లకే హఠాన్మరణం ! టూరో రాజ్యంలో విషాద ఛాయలు..

5 days ago
0
గ్రౌండ్‌లోనే కాదు.. బ్రాండ్ మార్కెట్‌లోనూ మన స్టార్లదే హవా: ఫోర్బ్స్ ఇండియా 2026 రిపోర్ట్!
Telangana

గ్రౌండ్‌లోనే కాదు.. బ్రాండ్ మార్కెట్‌లోనూ మన స్టార్లదే హవా: ఫోర్బ్స్ ఇండియా 2026 రిపోర్ట్!

గ్రౌండ్‌లోనే కాదు.. బ్రాండ్ మార్కెట్‌లోనూ మన స్టార్లదే హవా: ఫోర్బ్స్ ఇండియా 2026 రిపోర్ట్!

5 days ago
0
పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్.. థియేటర్లలోకి ఎంట్రీ ఎప్పుడంటే?
Telangana

పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్.. థియేటర్లలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్.. థియేటర్లలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

5 days ago
0
‘ది ప్యారడైజ్’ నుంచి మాస్ సాంగ్.. నాని-కీర్తి సురేశ్ దుమ్ములేపేశారు..
Telangana

‘ది ప్యారడైజ్’ నుంచి మాస్ సాంగ్.. నాని-కీర్తి సురేశ్ దుమ్ములేపేశారు..

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ‘ఏషనాగుల’ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేశ్‌తో కలిసి నాని డ్యాన్స్ ఇరగదీశారు. అనిరుధ్ రవిచంద్రన్ తన మ్యూజిక్‌తో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు. కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. ప్రభ బంగారిగళ్ళ, అద్దుల జంగిరెడ్డి ఆలపించారు. ఆట సందీప్ మాస్టర్ ఈ పాటను కొరియోగ్రాఫీ చేశారు. ఈ సాంగ్‌కి థియేటర్ల పూనకాలే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

5 days ago
0
జీ.వో 97పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు..
Telangana

జీ.వో 97పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు..

జీ.వో 97పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు..

5 days ago
0
'ది ప్యారడైజ్' నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్.. 'యేష నాగుల'తో శివమెత్తించిన నాని-కీర్తి సురేష్!
Telangana

'ది ప్యారడైజ్' నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్.. 'యేష నాగుల'తో శివమెత్తించిన నాని-కీర్తి సురేష్!

'ది ప్యారడైజ్' నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్.. 'యేష నాగుల'తో శివమెత్తించిన నాని-కీర్తి సురేష్!

5 days ago
0
← Prev39 / 1029Next →

© 2026 TodayTelugu Networks. All rights reserved.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

Most Read

  1. 1Virat Kohli Announces Retirement from Test Cricket
  2. 2RRR 2: SS Rajamouli Officially Announces Sequel
  3. 3Mahesh Babu's New Film SSMB29 First Look Poster Released
  4. 4ChatGPT Telugu Version Launched in India
  5. 5India's Permanent Membership in UN Security Council Proposed
  6. 6Deccan Chargers Return to IPL: BCCI Decision Finalised

Weather

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 Newsletter:SubscribeArchive →
📋Community Hub📍Business Dir📌Report a Story✍️Write for us📢Advertise With Us🕉️Dharma🦁Chanakya🔮Horoscope📅Telugu Calendar🛂Immigration
News
LatestPoliticsAPTelanganaNationalInternationalBusinessTechnologyHealth
Entertainment
Ent. HubCinemaSports
NRI & Immigration
NRI HubImmigrationH1B UpdatesGreen Card
Services
Community BoardBusiness DirectoryContributorsReportersReport a StoryAdvertiseLoginSubscribe
More
DharmaChanakya SutraluHoroscopeTelugu CalendarImmigration
Disclaimer: Info on TodayTelugu.net is for general informational & community use only — accuracy not guaranteed; we are not responsible for errors or decisions made from third-party content. Read full disclaimer →
© 2026 TodayTelugu™. All rights reserved.TodayTelugu™ and associated logos are trademarks of TodayTelugu.net.
PrivacyTermsDisclaimerContactAbout Us