🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

4053 వార్తలు

డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్‌ హఠాన్మరణం
పాత వార్త
తెలంగాణ

డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్‌ హఠాన్మరణం

రేవంత్‌రెడ్డి, భట్టి సహా పలువురి సంతాపంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్వో) మారబోయిన మధుసూదన్‌ (50) హఠ్మారణం చెందారు. సోమవారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో హైదరాబాద్‌ అమీర్‌పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు మిర్యాలగూడలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గతంలో ఈనాడు, […] The post డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్‌ హఠాన్మరణం appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 27, 2026 - సోమవారం👁 4
డ్రగ్స్‌ వల్లే 80 శాతం అఘాయిత్యాలు
పాత
తెలంగాణ

డ్రగ్స్‌ వల్లే 80 శాతం అఘాయిత్యాలు

– దానితో పంజాబ్‌ నష్టపోతుంది– పాఠశాలల ఎదుటా గంజాయి అమ్మకాలు ఆందోళనకరం– ఈ దందాలో ఎంతటి పెద్దవారున్నా వదిలిపెట్టం : ‘స్పందన’ బృందాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మహిళలపై జరుగుతున్న 80 శాతం అఘాయిత్యాలు, అకృత్యాలకు మత్తు పదార్థాలు, డ్రగ్సే కారణమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లాంటి రాష్ట్రం డ్రగ్స్‌ వల్ల నిర్వీర్యమైందని ఆయన గుర్తు చేశారు. వ్యసనాల బారిన పడిన ఆ రాష్ట్రం ఇప్పుడు కోలుకోని స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. […] The post డ్రగ్స్‌ వల్లే 80 శాతం అఘాయిత్యాలు appeared first on Navatelangana.

ఆర్సీబీ అదుర్స్‌
పాత
వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు
పాత
తెలంగాణ

వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు

పశ్చిమ బెంగాల్‌లోప్రజల నుంచి విశేష స్పందననవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా హౌరా జిల్లాలోని వివిధ శాసనసభ నియోజకవర్గాల వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు, బైక్‌ ర్యాలీ, రోడ్‌ షో నిర్వహించారు. డోమ్‌జూర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి దులు దాస్‌కు మద్దతుగా బాలి జగచ్చా రాజచంద్రపూర్‌ నుంచి కొమిల్లా పారా వరకు భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో […] The post వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు appeared first on Navatelangana.

టెన్‌పిన్‌ చాంప్స్‌ గాంధీ, శతి
పాత
బీజేపీది మనువాద సిద్ధాంతం
పాత
తెలంగాణ

బీజేపీది మనువాద సిద్ధాంతం

మహిళలకు ప్రాధాన్యత ఉండదుబొందల పడ్డట్టు ప్రజల పరిస్థితిసీఎం, మంత్రులను చూస్తే జాలేస్తుందికోటి ఎకరాలు కబ్జా చేసే యత్నంతెలంగాణ వారియర్స్‌ తయారు కావాలిసభ్యత్వాన్ని పట్టించుకోకుంటేసిట్టింగ్‌ ఎమ్మెల్యేలకూ టికెట్‌ ఇవ్వనుసంస్థాగతంగా పార్టీబలోపేతం కావాలి : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌బీజేపీది మనువాద సిద్ధాంతమని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) విమర్శించారు. ఆ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఉండబోదని అన్నారు. మహిళలను చిన్నచూపు చూస్తుందన్నారు. లోక్‌సభలో 2/3 మెజార్టీ లేకున్నా మహిళా బిల్లును, డీలిమిటేషన్‌కు ముడిపెట్టిందని చెప్పారు. […] The post బీజేపీది మనువాద సిద్ధాంతం appeared first on Navatelangana.

కవిత ఎఫెక్ట్‌..కేసీఆర్‌ బయటకు..
పాత
తెలంగాణ

కవిత ఎఫెక్ట్‌..కేసీఆర్‌ బయటకు..

అకస్మాత్తుగా పార్టీ నిర్మాణం, కమిటీలపై దృష్టినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌టీఆర్‌ఎస్‌ అధినేత్రి, తన కూతురు కల్వకుంట్ల కవిత ప్రభావం.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై పడిందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల దాకా పలు ఎలక్షన్లలో పార్టీ ఓడిపోయినా బయటకు రాని కేసీఆర్‌.. ఇప్పుడు అకస్మాత్తుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి తెలంగాణ భవన్‌కు రావటమే ఇందుకు కారణం. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అటు లీడర్లకు, ఇటు […] The post కవిత ఎఫెక్ట్‌..కేసీఆర్‌ బయటకు.. appeared first on Navatelangana.

కాంగ్రెస్‌ అరాచక పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట
పాత
తెలంగాణ

కాంగ్రెస్‌ అరాచక పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా కార్యాచరణగ్రామ స్థాయి నుంచి జిల్లా కమిటీల వరకు రద్దుత్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమంచీఫ్‌ మినిస్టర్‌ స్థాయిలో చీప్‌ మాటలుప్రాంతీయ పార్టీ స్థితికి పడిపోయిన కాంగ్రెస్‌మాతో కలిసి నడిచిన సకల జనులకు ధన్యవాదాలు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. ప్రజా సమస్యలు, పాలనా వైఫల్యాలు, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల […] The post కాంగ్రెస్‌ అరాచక పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట appeared first on Navatelangana.

విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం
పాత
తెలంగాణ

విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం

వాషింగ్టన్‌ : అమెరికా ప్రతినిధి సభకు నార్త్‌ డకోటా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లిజ్‌ కాన్మీ (67) శనివారం మిన్నెపొలిస్‌ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పైలట్‌ కూడా చనిపోయాడు. ఒకే ఇంజిన్‌ కలిగిన ఈ చిన్న విమానం ‘బీచ్‌క్రాఫ్ట్‌ బీఈ 33’ మిన్నెసోటాలోని క్రిస్టల్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పేలిపోయింది. లిజ్‌ తన రాష్ట్రానికి, సమాజానికి ఎనలేని సేవ చేశారని నార్త్‌ డకోటా గవర్నర్‌ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్‌ […] The post విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం appeared first on Navatelangana.

క్రేన్‌ కూలి ఐదుగురు కూలీలు మృతి
పాత
తెలంగాణ

క్రేన్‌ కూలి ఐదుగురు కూలీలు మృతి

ఎన్‌సీసీ సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీలో ప్రమాదంభారీ ఈదురుగాలులు వీచడంతోనే..రంగారెడ్డి జిల్లా మహాలింగాపురంలో ఘటననవతెలంగాణ-శంకర్‌పల్లిరంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలో తీవ్ర విషాదం నెలకొం ది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీలో సోమవారం భారీ ఈదురుగాలులకు క్రేన్‌ కూలి విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులపై పడింది. దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పలువు రు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌సీసీ సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీ ప్రాజెక్టులో పనులు […] The post క్రేన్‌ కూలి ఐదుగురు కూలీలు మృతి appeared first on Navatelangana.

లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడి
పాత
నెతన్యాహూను ఓడిస్తాం
పాత
తగ్గుతున్న ‘ఉపాధి’ పనిదినాలు
పాత
సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు
పాత
తెలంగాణ

సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు

ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలున్యూఢిల్లీ : భారత్‌, న్యూజీలాండ్‌ దేశాలు సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చు కున్నాయి. ఉభయ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులను పెంపొందిం చేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, న్యూజీలాండ్‌ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్‌ మెక్‌ క్లే సంతకాలు చేశారు. న్యూజిలాండ్‌కు భారత్‌ చేసే ఎగుమతులపై వంద శాతమూ సుంకాలు లేకుండా వుండేం దుకు ఈ […] The post సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు appeared first on Navatelangana.

మంగళవారం రాశి ఫలాలు (28-04-2026)
పాత
తెలంగాణ

మంగళవారం రాశి ఫలాలు (28-04-2026)

మేషంభూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృషభం కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. మిధునం ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కర్కాటకం సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత

మా లెక్కలు వేరు
పాత
తెలంగాణ

మా లెక్కలు వేరు

ఒకటికి నాలుగు రెట్ల ప్రతీకారం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ -చమురు పైప్‌లైన్లను పేల్చేస్తామని ట్రంప్‌ బెదిరింపులు-రష్యాలో ఇరాన్‌ విదేశాంగమంత్రి అబ్బాస్‌ అరాగ్చీ వాషింగ్టన్‌..టెహ్రాన్‌: రెండో విడత శాంతి చర్చల వేళ వడ్రోజుల్లో ఒప్పందం కుదుర్చు కోవాలని, లేకపోతే చమురు పైప్‌లైన్లను పేల్చేస్తాని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దీనిపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. దేశ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ఏ విషయానికైనా మద్దతు ఇచ్చే దేశాలపై నాలుగు రెట్లు […] The post మా లెక్కలు వేరు appeared first on Navatelangana.

అజహర్, కోదండరామ్ ప్రమాణస్వీకారం
పాత
తెలంగాణ

అజహర్, కోదండరామ్ ప్రమాణస్వీకారం

మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌తో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పిసిసి అధ్యక్షుడు మహేకుమార్ గౌడ్, మంత్రులు డి. శ్రీధర్‌బాబు, వివేక్ వెంకట స్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.తెలుగు ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలి తిరుమలేశుని దర్శించుకున్న బిజెపి చీఫ్ రాంచంద్రరావు మనతెలంగాణ/హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు తెలిపారు. రామచందర్ రావు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఆయన వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం అందిం

చాలా పార్టీలు వస్తుంటయ్.. పోతుంటయ్
పాత
పట్టాలు తప్పిన వందేభారత్
పాత
తెలంగాణ

పట్టాలు తప్పిన వందేభారత్

మహారాష్ట్రలోని పుణే వద్ద ముంబై షోలాపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం రాత్రి 7.30 ప్రాంతంలో ఈ ప్రీమియం ఏసి టైన్ నెంబరు 22225 పట్టాలు తప్పడంతో కలకలం చెలరేగింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అదికారులు తెలిపారు. పుణే రైల్వేస్టేషన్‌లోకి చేరుకునే దశలో కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ రైలు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సిఎస్‌ఎంటి) నుంచి షోలాపూర్‌కు వెళ్లుతుండగా ప్రధానమైన పుణే స్టేషన్‌లో పట్టాలు తప్పింది. రైలులో ఓ బోగీ చక్రాలు డైమండ్ క్రాసింగ్ వద్ద పక్కకు జరిగాయని గుర్తించారు.

పు’నీతు’లు
పాత
ఎప్‌సెట్ ఇంజనీరింగ్ హాల్ టికెట్లు విడుదల
పాత
తెలంగాణ

ఎప్‌సెట్ ఇంజనీరింగ్ హాల్ టికెట్లు విడుదల

రాష్ట్రంలో ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. మే 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మా విభాగాల హాల్‌టికెట్లు అందుబాటులోకి రాగా, ఇప్పుడు ఇంజినీరింగ్ అభ్యర్థులు కూడా తమ హాట్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 4, 5 తేదీల్లో జరిగే అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షకు 106, మే 9 నుంచి 11 వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి ఏప్రిల్ 22 వరకు 2,10,308 మంది, అగ్రికల్చర్ విభాగానికి 90,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

శివాజీ విగ్రహాల వెనుక…
పాత
కార్మికుల ఆకస్మిక పోరాటాలు నేర్పుతున్నదేమిటి?
పాత
తెలంగాణ

కార్మికుల ఆకస్మిక పోరాటాలు నేర్పుతున్నదేమిటి?

మోడీ ప్రభుత్వం లేబర్‌కోడ్స్‌ను కార్మికుల మీద రుద్దడం ద్వారా పోరాటాలను ఆపగలి గిందా? కాంట్రాక్టీకరణ, తమ వలస కార్మిక వ్యవస్థ కార్మికులు పోరుబాట పట్టకుండా నిలప గలిగిందా? సంప్రదాయాల పేరుతో ‘శ్రమశక్తి -2025’ కార్మికోద్యమాన్ని అణచివేయ గలదా? ఏప్రిల్‌ మొదటి రెండువారాలలో, ఉత్తర భారత దేశంలో కార్మికుల ఆకస్మిక పోరాటం అందరి దృష్టి ఆకర్షించింది. ఫలితాలను, పరిమితులను కూడా కండ్ల ముందుంచింది. తెలంగాణలో జరిగిన విద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా అనేక అనుభవాలను […] The post కార్మికుల ఆకస్మిక పోరాటాలు నేర్పుతున్నదేమిటి? appeared first on Navatelangana.

IPL 2026: ముంబైకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి మిచెల్ శాంటర్న్ ఔట్
పాత
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)