🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

25156 వార్తలు

వైభవ్‌కి ప్రమోషన్.. ఆ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు..
తెలంగాణ

వైభవ్‌కి ప్రమోషన్.. ఆ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు..

అతి చిన్న వయసులోనే భారత జట్టులోకి అడగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం అతడు దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌ జోన్ తరఫున ఆడుతున్నాడు. అంతేకాక ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అదేంటి వైభవ్ జట్టు వైస్ కెప్టెన్ కదా అనే అనుమానం రావొచ్చు. ఇందుకు కారణం లేకుండా పోలేదు. కెప్టెన్ ఇషాన్ కిషన్‌కి గాయం కావడంతో అతడు మైదానం వీడాల్సి వచ్చింది. దంీతో ఆటోమేటిక్‌గా వైస్ కెప్టెన్‌నే కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో సీనియర్లను ముందుండి నడిపించే అవకాశం వైభవ్‌కు దక్కింది. ఈస్ట్ జోన్‌లో మహ్మద్ షమీతో పాటు ముకేశ్ కుమార్, అభిమన్యు ఈశ్వర్, కుమార్ కుషాంగ్రా, అనుకుల్ రాయ్ వంటి ఆటగాళ్లతో కెప్టెన్‌గా వ్యవహరింస్తున్నాడు.

Adminఆగస్టు 30, 2026 - ఆదివారం👁 3
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్.. డ్రైవర్ పరారీ
తెలంగాణ

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్.. డ్రైవర్ పరారీ

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్.. డ్రైవర్ పరారీ

ఆగస్టు 30, 2026 - ఆదివారం
3
మెస్సీ ఈవెంట్ టికెట్ డబ్బులు తిరిగిచ్చేస్తాం: సిఎం
తెలంగాణ

మెస్సీ ఈవెంట్ టికెట్ డబ్బులు తిరిగిచ్చేస్తాం: సిఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈవెంట్ టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామన్న సిఎం సువేందు ప్రకటించారు. గత ఏడాది కోల్‌కతాలోని యువ భారతి స్టేడియంలో జరిగిన మెస్సీ కార్యక్రమం కోసం టిక్కెట్లు కొనుగోలు చేసిన సుమారు 33,000 మంది ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుండి టిక్కెట్ డబ్బును తిరిగి చెల్లిస్తామని సువేందు తెలిపారు.హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా 'నబన్నా'లో జరిగిన ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో అధికారి మాట్లాడుతూ.. డిసెంబర్ 13, 2025న జరిగిన ఈ కార్యక్రమం కోసం రూ.4 వేలు, రూ.6 వేల ధరలతో టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు పరిహారం చెల్లించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు."మెస్సీకి భారీ అభిమానులు ఉన్నారు. వారు వేల రూపాయల పెట్టి టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఈ 33,000 మంది క్రీడాభిమానులు చెల్లించిన డబ్బును తిరిగి వారికి అందేలా చూడాలన్నది నా కోరిక. నేను ఇప్పటికే దీనికి సంబంధించిన అంతర్గత ప్రక్రియను మొదలుపెట్టాను. ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలనని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నా

ఆగస్టు 30, 2026 - ఆదివారం
3
కోల్ ఇండియా vs కేంద్ర ప్రభుత్వం: రూ. 37,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ పథకంపై అభ్యంతరాలు..
తెలంగాణ

కోల్ ఇండియా vs కేంద్ర ప్రభుత్వం: రూ. 37,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ పథకంపై అభ్యంతరాలు..

కోల్ ఇండియా vs కేంద్ర ప్రభుత్వం: రూ. 37,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ పథకంపై అభ్యంతరాలు..

ఆగస్టు 30, 2026 - ఆదివారం
3
రేవ్ పార్టీ వద్ద కాల్పులు.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయలు
తెలంగాణ

రేవ్ పార్టీ వద్ద కాల్పులు.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయలు

జ్యూరిచ్ (స్విట్జర్లాండ్): 'రేవ్' పార్టీ వద్ద గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగ గాయపడ్డారు. ఈ ఘటన స్విట్జర్లాండ్ ఉత్తర ప్రాంతంలోని ఆరౌ నగరంలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పోలీసులు ఆదివారం తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు, వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆగస్టు 30, 2026 - ఆదివారం
3
15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ: ఇషాన్ కిషన్‌కు తీవ్ర గాయం!
తెలంగాణ

15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ: ఇషాన్ కిషన్‌కు తీవ్ర గాయం!

15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ: ఇషాన్ కిషన్‌కు తీవ్ర గాయం!

ఆగస్టు 30, 2026 - ఆదివారం
3
కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు: కొండపల్లి
తెలంగాణ

కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు: కొండపల్లి

అమరావతి: సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ ఎన్టిఆర్ భరోసా పింఛన్లకు రూ.2,693.90 కోట్లు విడుదల చేయనున్నారని అన్నారు. ఈ సందర్భంగా కొండపల్లి మీడియాతో మాట్లాడుతూ..కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు, రూ.2.51 కోట్లు విడుదల జరుగుతుందని, భర్తను కోల్పోయిన అర్హులైన జీవిత భాగస్వాములకు సామాజిక భద్రతే లక్ష్యమని తెలియజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తామని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
నేపాల్‌లో జలప్రళయం వేళ ఒకే ఒక్క ఫోన్ కాల్.. 1,643 మంది విద్యార్థులు సేఫ్
తెలంగాణ

నేపాల్‌లో జలప్రళయం వేళ ఒకే ఒక్క ఫోన్ కాల్.. 1,643 మంది విద్యార్థులు సేఫ్

నేపాల్‌లో జలప్రళయం వేళ ఒకే ఒక్క ఫోన్ కాల్.. 1,643 మంది విద్యార్థులు సేఫ్

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
ఒక క్రైమ్ థ్రిల్లర్.. ఒక ఇంట్రోవర్ట్ లవ్ స్టోరీ.. అబ్సెషన్ తరహా కథతో మరో సినిమా.. ఏది బాగుందంటే..
తెలంగాణ

ఒక క్రైమ్ థ్రిల్లర్.. ఒక ఇంట్రోవర్ట్ లవ్ స్టోరీ.. అబ్సెషన్ తరహా కథతో మరో సినిమా.. ఏది బాగుందంటే..

ఒక క్రైమ్ థ్రిల్లర్.. ఒక ఇంట్రోవర్ట్ లవ్ స్టోరీ.. అబ్సెషన్ తరహా కథతో మరో సినిమా.. ఏది బాగుందంటే..

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
పెట్టుబడుల ఉపసంహరణ 78% పూర్తి
తెలంగాణ

పెట్టుబడుల ఉపసంహరణ 78% పూర్తి

న్యూఢిల్లీ : ప్రభుత్వ సంస్థల్లో యాజమాన్య వాటాను తగ్గించుకుని నిధులుగా మలుచుకునే డిజిన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) లక్ష్యాన్ని కేంద్రం 78 శాతం పూర్తి చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్, అస్సెట్ మోనెటైజేషన్ (ఆస్తుల నగదీకరణ) లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం 5 నెలల్లోనే సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మొత్తం రూ.80,000 కోట్ల లక్ష్యాన్ని బడ్జెట్‌లో నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.62,124 కోట్ల మూలధనాన్ని సేకరించింది. సేకరించిన మొత్తం నిధులలో రూ.55,757 కోట్లు 9 ప్రభుత్వ రంగ సంస్థల్లో (పిఎస్‌యు) మైనారిటీ వాటాల విక్రయం, ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంపిసిఎల్) వ్యూహాత్మక విక్రయం, ఎస్‌యుయుటిఐ నుండి వచ్చిన నిధుల ద్వారా లభించాయి. దీంతో పాటు ఇన్విట్స్ ద్వారా అస్సెట్ మోనెటైజేషన్‌తో మరో రూ.6,367 కోట్ల ఆదాయం సమకూరింది.ఎల్‌ఐసిదే అత్యధిక వాటా ఈ విక్రయాల ప్రక్రియలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ఎల్‌ఐసిలోని 6.5 శాతం వాటాను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక్కసారిగా రూ.31,515

ఆగస్టు 30, 2026 - ఆదివారం
3
మరో కీలక ప్రయోగానికి సిద్దమైన ఇస్రో... GSLV -F17 రాకెట్ ద్వారా భారీ ఉపగ్రహం నింగిలోకి...
తెలంగాణ

మరో కీలక ప్రయోగానికి సిద్దమైన ఇస్రో... GSLV -F17 రాకెట్ ద్వారా భారీ ఉపగ్రహం నింగిలోకి...

మరో కీలక ప్రయోగానికి సిద్దమైన ఇస్రో... GSLV -F17 రాకెట్ ద్వారా భారీ ఉపగ్రహం నింగిలోకి...

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
2027 వరల్డ్‌కప్‌ కోసం భారత్ మాస్టర్‌ప్లాన్‌.. శ్రేయస్ అయ్యర్‌ స్థానంలో MI స్టార్‌కు ఛాన్స్‌?
తెలంగాణ

2027 వరల్డ్‌కప్‌ కోసం భారత్ మాస్టర్‌ప్లాన్‌.. శ్రేయస్ అయ్యర్‌ స్థానంలో MI స్టార్‌కు ఛాన్స్‌?

2027 వరల్డ్‌కప్‌ కోసం భారత్ మాస్టర్‌ప్లాన్‌.. శ్రేయస్ అయ్యర్‌ స్థానంలో MI స్టార్‌కు ఛాన్స్‌?

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..
తెలంగాణ

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..

దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని ఓ భవనం బేస్‌మెంట్‌లోని కలప గోదాములో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిందని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సేవా బృందాలు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 25 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి.. కలప గోదాములో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందనేది అధికారులు వివరాలు వెల్లడించలేదు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

ఆగస్టు 30, 2026 - ఆదివారం
3
తెలంగాణలో  ఆధార్ ఆపరేటర్ పోస్టులు.. టెన్త్, ఇంటర్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..
తెలంగాణ

తెలంగాణలో ఆధార్ ఆపరేటర్ పోస్టులు.. టెన్త్, ఇంటర్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

తెలంగాణలో ఆధార్ ఆపరేటర్ పోస్టులు.. టెన్త్, ఇంటర్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
సెప్టెంబర్  రెండోవారంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు.. పోటీలో 8 నుంచి 10  సంఘాలు
తెలంగాణ

సెప్టెంబర్  రెండోవారంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు.. పోటీలో 8 నుంచి 10  సంఘాలు

సెప్టెంబర్ రెండోవారంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు.. పోటీలో 8 నుంచి 10 సంఘాలు

ఆగస్టు 30, 2026 - ఆదివారం
4
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ

రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:మంత్రి పొన్నం ప్రభాకర్

రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:మంత్రి పొన్నం ప్రభాకర్

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
రైతుల భరోసాకు  సమగ్ర విత్తన చట్టం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ

రైతుల భరోసాకు  సమగ్ర విత్తన చట్టం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతుల భరోసాకు సమగ్ర విత్తన చట్టం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
‘టాక్సిక్‌’కు మిశ్రమ స్పందన.. యశ్‌కు మద్దతుగా రిషబ్ శెట్టి
తెలంగాణ

‘టాక్సిక్‌’కు మిశ్రమ స్పందన.. యశ్‌కు మద్దతుగా రిషబ్ శెట్టి

‘కె.జి.ఎఫ్’ ఫ్రాంచైజీ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్‌ నుంచి వచ్చిన సినిమా ‘టాక్సిక్’. ఆగస్టు 26న విడుదలైన ఈ సినిమా ఊహించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో హీరో యశ్‌కు ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి మద్దతుగా నిలిచారు. ఈ సినిమాను, యశ్‌ను ప్రశంసిస్తూ సోషల్‌మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ‘‘ఒక నటుడిగా ఏదైనా పాత్ర చేస్తున్నప్పుడు.. దానికి పూర్తిస్థాయిలో ప్రాణం పోసేందుకు మనస్పూర్తిగా ప్రయత్నిస్తాం. ఒక బలవంతుడి పోరాటాన్ని తెరపై చూపించిన విధానం నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా కథ, పాత్రల ప్రయాణం.. సాధారణ చిత్రాల్లా కమర్షియల్ పంథాలో సాగకపోవచ్చు. అంతమాత్రాన వాళ్లు ఎంచుకున్న దారి తప్పు అని కాదు. ఒక ఆలోచనను సినిమాగా మలచి, తెరపైకి తీసుకురావడం వెనుక ఎంతో భారీ శ్రమ దాగి ఉంటుంది’’ అని రిషబ్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా కోసం, తన పాత్ర కోసం యశ్ పడిన కష్టాన్ని రిషబ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదొక సాహసోపేతమైన ప్రయోగమని, యశ్‌కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ‘కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయ

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
ఫ్రూట్ సిటీస్.. ప్రతి నగరానికీ పండ్ల పేరుతో ఒక ప్రత్యేకమైన.. ‘ముద్దు పేరు’ ఉందని మీకు తెలుసా ?
తెలంగాణ

ఫ్రూట్ సిటీస్.. ప్రతి నగరానికీ పండ్ల పేరుతో ఒక ప్రత్యేకమైన.. ‘ముద్దు పేరు’ ఉందని మీకు తెలుసా ?

ఫ్రూట్ సిటీస్.. ప్రతి నగరానికీ పండ్ల పేరుతో ఒక ప్రత్యేకమైన.. ‘ముద్దు పేరు’ ఉందని మీకు తెలుసా ?

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
డ్రగ్స్ ఫ్రీ యువత, భారతదేశమే లక్ష్యం: ప్రధాని మోడీ
తెలంగాణ

డ్రగ్స్ ఫ్రీ యువత, భారతదేశమే లక్ష్యం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: 'వికసిత్' (అభివృద్ధి చెందిన) దేశంగా మారాలంటే.. భారత్ 'మాదకద్రవ్య రహిత' దేశంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం 137వ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి పిఎం మోడీ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును కాపాడటమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 'వికసిత్ భారత్ కోసం నషా-ముక్త్ యువ' ప్రచారాన్ని ఆయన ప్రశంసించారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత చురుకుగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.డ్రగ్స్ ఫ్రీ యువత, భారతదేశమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రధాని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా, యువత వాటికి ఎందుకు దూరంగా ఉండాలనే సందేశాన్ని వివిధ భాషల్లో వ్యాప్తి చేయాలని ఆయన కంటెంట్ క్రియేటర్లను కోరారు."మాదక ద్రవ్యాల వ్యసనం మొత్తం కుటుంబాలను, సమాజాన్ని కబళిస్తుంది. దానికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ, వ్యసనంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చే వారిని నేను అభినందిస్తున్నాను. మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలను ఎత్తిచూపుతూనే, వాటి నుండి కోలుకునే మార్గాన్ని కూడా చూపించే శక్తివంతమైన నినాదాలు, పాటలు, లఘు నాటకాలను మీరు రూపొం

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
పంట తీసుకొని పైసలు ఇయ్యట్లే... సీడ్ ఆర్గనైజర్ల చేతిలో చిక్కుకున్న ఖమ్మం జిల్లా మక్క రైతులు
తెలంగాణ

పంట తీసుకొని పైసలు ఇయ్యట్లే... సీడ్ ఆర్గనైజర్ల చేతిలో చిక్కుకున్న ఖమ్మం జిల్లా మక్క రైతులు

పంట తీసుకొని పైసలు ఇయ్యట్లే... సీడ్ ఆర్గనైజర్ల చేతిలో చిక్కుకున్న ఖమ్మం జిల్లా మక్క రైతులు

ఆగస్టు 30, 2026 - ఆదివారం
2
దేశం డ్రగ్స్ రహిత భారత్ గా మారాలి: మోడీ
తెలంగాణ

దేశం డ్రగ్స్ రహిత భారత్ గా మారాలి: మోడీ

ఢిల్లీ: మాదకద్రవ్యాల వల్ల నష్టాలు అధికం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నషా ముక్త్ యువ భారత్ కార్యక్రమాన్ని ప్రచారం చేయాలని అన్నారు. మోడీ మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం డ్రగ్స్ రహిత భారత్ గా మారాలని, డ్రగ్స్ కు బానిసైతే వ్యక్తికే కాకుండా సమాజానికీ నష్టమని మోడీ హెచ్చరించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండని, నషా ముక్త్ యువ హ్యాష్ ట్యాగ్స్ పేరుతో పోస్టులు పెట్టండని సూచించారు. పిఎం స్వనిధి ద్వారా మహిళా సాధికారత సాధ్యమైందని, పిఎం స్వనిధి ద్వారా 35 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని, వ్యాపార వృద్ధికి పిఎం స్వనిధి ఉపయోగపడుతుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

ఆగస్టు 30, 2026 - ఆదివారం
3
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి రెండు గంటలు..
తెలంగాణ

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి రెండు గంటలు..

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి రెండు గంటలు..

ఆగస్టు 30, 2026 - ఆదివారం
3
“మానిఫెస్టేషన్”‌‌.. మనసు దారి మార్చే చిన్న అలవాటు.. ఉదయం లేవగానే ఐదు నిమిషాలు ఏం చేయాలంటే..
తెలంగాణ

“మానిఫెస్టేషన్”‌‌.. మనసు దారి మార్చే చిన్న అలవాటు.. ఉదయం లేవగానే ఐదు నిమిషాలు ఏం చేయాలంటే..

“మానిఫెస్టేషన్”‌‌.. మనసు దారి మార్చే చిన్న అలవాటు.. ఉదయం లేవగానే ఐదు నిమిషాలు ఏం చేయాలంటే..

ఆగస్టు 30, 2026 - ఆదివారం
3
← వెనుక53 / 1049తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి