Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

శ్రీవారి సన్నిధిలో తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకోవడం భక్తులకు తెలిసిన నిలువు దోపిడీ. కానీ, ఇప్పుడు కలియుగ దైవాన్ని దర్శించుకోవాలన్న తపనతో వచ్చే భక్తులు.. విమాన మెట్లెక్కకముందే ఆర్థికంగా నిలువు దోపిడీకి గురవుతున్నారు. కళ్లలో స్వామివారి రూపం ఉన్నా.. జేబులు గుల్ల చేస్తున్న విమాన చార్జీలు భక్తుల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
రక్తహీనతకు చెక్ పెట్టే పాతకాలపు వంటకం గుడాన్నం.. ఇది తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా..
2 గంటల క్రితం
తాజా వార్తలు
Andhra Pradesh: ఏపీలో మరో ఎయిర్పోర్ట్.. త్వరలోనే పనులు ప్రారంభం.. ఎక్కడంటే..?
2 గంటల క్రితం
తాజా వార్తలు
Revanth Reddy: రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి లైవ్ వీడియో
2 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి