తెలంగాణలో ఆర్టీసీ బస్సు సేవలను ప్రతీ పల్లెకు తిప్పేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంతో అందరికీ సమన్యాయం పాటిస్తామని స్పష్టం చేశారు.