CM Chandrababu : ఏపీలో పెట్రోల్ షార్టెజ్.. సీన్లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీల తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెట్రోల్ బంక్ డీలర్స్కు ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని HPCL, IOCL,BPCL ప్రతినిధులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Telangana: తెలంగాణలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక ప్రతీ పల్లెకు..
1 గంట క్రితం
తాజా వార్తలు
Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..
1 గంట క్రితం
తాజా వార్తలు
Crime News: దారుణం.. ఫుడ్డెలివరీ బాయ్ను కాల్చిన చంపిన కానిస్టేబుల్.. ఎందుకంటే
2 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







