
3744 వార్తలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గర్భవిచ్ఛిత్తి చట్టాల ను సుప్రీంకోర్టు గురువారం తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. ఈ చట్టాలను సవరించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి సూ ర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ఒక 15 సంవత్సరాల బాలిక అ త్యాచారానికి గురై, ఆమె 30 వారాల గర్భం విచ్ఛిత్తికి అంతకు ముందు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించారు. ఇ న్నినెలల గర్భ విచ్ఛిత్తి వైద్యపరంగా సరికాదని దీనిపై ఢిల్లీలోని ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్కు దిగింది. సుప్రీంకోర్టు తీర్పును పక్కకు పెట్టాలని కోరింది. దీనిపై అత్యున్నత ధర్మాసనం స్పం దించింది. ఎయిమ్స్ పిటిషన్ అనుచితం అని పేర్కొంది బాలిక ఓ వైపు అవాంఛనీయ గర్భం మోయడం, విచారణపరమైన జాప్యంతో తలెత్తే సమస్యలను కూడా ఎదుర్కోవల్సి రావడం బాధాకరం అవుతుందని తెలిపారు. అత్యాచారాలు ఇతరత్రా చర్యలతో గర్భధారణ సంబంధిత కేసులలో చట్టాలను ప్రభుత్వం సమూలంగా మార్చాల్సి ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గర్భవిచ్ఛిత్తి విషయంలో ఎన్ని వారాలు అనేది చూడటానికి వీల్లేదని తెలిపారు. అత్యాచారం కేసులలో విచారణలు వారం రోజులలో ముగిసి, న్
నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు : మంత్రి తుమ్మలనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ, సీడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్, విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. వానాకాలం […] The post నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచాలి appeared first on Navatelangana.
రైతు విజయమే వైకే లాబొరేటరీస్ లక్ష్యంప్రగతి రిసార్ట్స్లో ఘనంగా వార్షిక సర్వసభ్య సమావేశం : వీణ వెంకటరమణ రాయుడునవతెలంగాణ-హైదరాబాద్స్మార్ట్ఫార్మింగ్ దిశగా రైతు విజయమే వైకే లాబొరేటరీస్ లక్ష్యమని సంస్థ అధినేత, ఎండీ వీణ వెంకటరమణ రాయుడు తెలిపారు. హైదరాబాద్లోని ప్రగతి రిసార్ట్స్లో ఏప్రిల్ 26న వైకే లాబొరేటరీస్ వార్షిక సర్వసభ్య సమావేశం రంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాలు మరియు ఇతర రాష్ట్రాల నుంచి టీమ్ లీడర్స్, మార్కెటింగ్ […] The post స్మార్ట్ ఫార్మింగ్ దిశగా appeared first on Navatelangana.
హైదరాబాద్: పిల్లలు లేని విదేశీ వితంతువులకు వీసా పొడిగింపు విషయంలో కఠిన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ప్రత్యేక పరిస్థితుల్లో మానవీయ దష్టితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. భర్త మరణం అనంతరం భారతదేశంలోనే ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్న రష్యన్ మహిళకు వీసా పొడిగించాలని ఆదేశించింది.భారతీయుడిని వివాహం చేసుకున్న ఆమె భర్త అనారోగ్యంతో మరణించడంతో, కర్మకాండలు నిర్వహించడం, వద్ధురాలైన అత్తకు తోడుగా ఉండడం వంటి కారణాలతో వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం పిల్లలు లేని […] The post రష్యన్ మహిళకు వీసా పొడిగించండి హైకోర్టు appeared first on Navatelangana.
ఇరాన్పై యుద్ధ భయంతోనే..న్యూఢిల్లీ : చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2022 తర్వాత తొలిసారిగా బ్రెంట్ క్రూడ్ ఓ దశలో ఏడు శాతం పెరిగి బ్యారల్కు 126 డాలర్లకు పైగా పలికింది. ఇరాన్పై యుద్ధానికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అమెరికా సైన్యం దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందు నూతన ప్రణాళికలను ఉంచింది. దీంతో యుద్ధం తప్పదన్న అనుమానాలతో చమురు ధరలు అటకెక్కి కూర్చున్నాయి. ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దాడులు చేసినప్పటి నుంచి చమురు ధరలు ఈ […] The post మళ్లీ భగ్గుమన్న చమురు ధరలు appeared first on Navatelangana.
రికార్డు స్థాయిలో 300 రోజుల మోహరింపుప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక తిరిగి అమెరికాకువాషింగ్టన్ :యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మధ్యప్రాచ్యం నుంచి వెనక్కి రానున్నది. 300 రోజులకుపైగా సాగిన రికార్డు స్థాయి మోహరింపు తర్వాత ఇది స్వదేశానికి బయలుదేరనుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవటానికి అమెరికా సైన్యం దీన్ని వినియోగించింది. అనంతరం ఇరాన్పై సంబం ధించిన యుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించింది. అయితే ఆ యుద్ధనౌకపై క్షిపణులతో విరుచుకుపడటంతో దెబ్బతిన్న విషయం విదితమే. అమెరికా సైన్యం ఆత్మస్థైర్యాన్ని ఇరాన్ […] The post యూఎస్ఎస్ గెరాల్డ్ఆర్ ఫోర్డ్ వెనక్కి appeared first on Navatelangana.
పైపులు ధ్వంసం, బావులు బ్లాక్వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయిలీ సెట్లర్ల అమానవీయ తీరుపాలస్తీనీయులకు నీటి కటకటగాజా : పాలస్తీనియుల పట్ల ఇజ్రాయిలీ సెట్లర్లు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారికి తాగడానికి నీరు కూడా లేకుండా చేస్తున్నారు. వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయిలీ సెట్లర్లు నీటి వనరులు, పైపులు, బావులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు పెంచారు. దీంతో పాలస్తీనియన్లు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి వారి జీవనోపాధి, వ్యవసాయాన్ని దెబ్బ తీస్తోంది. దీంతో ఇజ్రాయిలీ సెట్లర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశువులు, […] The post నీటి వనరులే టార్గెట్ appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా ఈ నెల (మే నెల) చి వరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇ న్చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రె వెన్యూ, ఫారెస్టు అధికారులతో సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చివరి దశలో ఉన్న ఇళ్లను వీలైనం త త్వరగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అంసపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసి న మొత్తాన్ని మినహాయించి, తదుపరి అవసరమైన వ్యయాన్ని ఐదు లక్షలలోపు ఇందిరమ్మ ఇ ళ్ల పథకం ద్వారా అందజేస్తామని మంత్రి పొం గులేటి వెల్లడించారు. వాటిని పూర్తిచేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ చానల్లో నిధులు విడుదల చేస్తామన్నారు. చాలా ఇ
గ్రీన్ చానెల్లో నిధులుఈనెలాఖరు నాటికి 2 బీహెచ్కే ఇండ్ల కేటాయింపుఅసంపూర్తిగా ఉన్న వాటికి రూ.ఐదు లక్షలు అందజేస్తాంప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీలేదుసరిహద్దు వివాదాలకు స్వస్తి పలకాలిరెవెన్యూ, ఫారెస్టు జాయింట్ సర్వే చేపట్టాలి : ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి సమీక్షనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా ఈనెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని అధికారులను రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార […] The post డబుల్ బెడ్రూం ఇండ్లకు appeared first on Navatelangana.
ఎస్సీ గురుకులాల్లో 99.12 శాతం ఉత్తీర్ణత : స్టేట్ టాపర్స్ను సన్మానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పదవ తరగతి పరీక్షల్లో ఫలితాలు సాధించారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సొసైటీ పరిధిలో రాష్ట్ర స్థాయిలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. శాలువను కప్పి, మెమెంటోను అందజేశారు. […] The post పదో తరగతిలో కార్పొరేట్కు దీటుగా ఫలితాలు appeared first on Navatelangana.
విభజన హామీలను నెరవేర్చాలిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రేపు రాస్తారోకోలుపెట్రో ఉత్పత్తుల కొరతపై 4న నిరసనలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తెలంగాణకు ఈ నెల పదో తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రావడం శుభపరిణామమనీ, అయితే, పర్యటనకే పరిమితం కాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఇరాన్పై ఇజ్రాయిల్,అమెరికా చేస్తున్న యుద్ధాన్ని ప్రధాని మోడీ ఖండించకపోవడాన్ని తప్పుబట్టారు. దేశంలో చమురు కొరత లేనట్టయితే కృత్రిమ కొరత […] The post ప్రధాని పర్యటనలకే పరిమితం కావొద్దు appeared first on Navatelangana.
18 నెలల బాలునికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్10 కిలోల బరువున్న చిన్నారికి.. 240 గ్రాముల లివర్ అమర్చిన వైద్యులు : వైద్యులను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహనవతెలంగాణ – గోషామహల్ఉస్మానియా జనరల్ ఆస్పత్రి డాక్టర్లు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. గ్లైకోజెన్ స్టోరేజ్ అనే అరుదైన డిసీజ్తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. కేవలం 10 కిలోల బరువు ఉన్న బాలునికి.. సుమారు 14 గంటలపాటు శ్రమించి 240 గ్రాముల […] The post ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన చికిత్స appeared first on Navatelangana.

మన తెలంగాణ/సిటీబ్యూరో: మైక్రో ఫైనాన్స్ కేసు కీలక మలుపు తిరిగింది. తమకు మైక్రో ఫైనాన్స్తో సంబంధం లేదని ఇప్పటిదాకా వాదించిన మంగ్లీ కుటుంబానికి షాక్ తగిలింది. నిందితుడు రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి మంగ్లీ సోదరు డు శివ బ్యాంక్ ఖాతాకు మూడు సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు గుర్తించారు. అదేరోజు శివ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసినట్లు బయటపడింది. మైక్రోఫైనాన్స్ పేరుతో రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు రమావత్ మధు ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఈ కేసు లో మంగ్లీ, ఆమె సోదరుడు శివకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వచ్చాయి. విచార ణ చేసిన పోలీసులకు మధు బ్యాంక్ ఖాతా నుంచి శివ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు తెలిసిం ది. అయితే ఎంత మనీ బదిలీ అయిందో పోలీసు లు బయటికి చెప్పలేదు. మధును అరెస్టు చేసిన వెంటనే సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అతడి బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు. రమావత్ మధు, హిమకాంత్రెడ్డి, శివ చౌహాన్కు చెం దిన అకౌంట్ల పూర్తి వివరాలు ఇవ్వాలని సంబంధి త బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. మరోవై పు
కానిస్టేబుల్ సౌమ్య హత్య ఘటనతో మారిన సిలబస్ మద్యం, బీర్ల తయారీపై అవగాహన కోసం కంపెనీల్లో క్షేత్రస్థాయి పర్యటనలుొ ఎక్సైజ్ అకాడమీలో కొత్తగా115 మందికి శిక్షణనవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోఎక్సైజ్ పోలీసులకు ఇప్పటి వరకు ఆయుధాలు లేవు. కేవలం లాఠీలతోనే అక్రమ మద్యం తయారీదారులు, స్మగ్లర్లను ఎదుర్కోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 26న నిజామాబాద్ జిల్లాల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య గంజాయి స్మగ్లర్ల చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీన్ని సీరియస్గా […] The post ఎక్సైజ్ పోలీసులకు ఆయుధ శిక్షణ appeared first on Navatelangana.
– పరాజయం పాలైన ఆర్సీబీ– రాణించిన గిల్, బట్లర్ రాణించారు– హోల్డర్ 2 వికెట్లు, 3 క్యాచ్లతో మ్యాచ్ మలుపు తిరిగిన మ్యాచ్అహ్మదాబాద్ : అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం గుజరాత్ టైటాన్స్ (జీటీ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ 25 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.టాస్ గెలిచి…గుజరాత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ […] The post గుజరాత్ టైటాన్స్ విజయం appeared first on Navatelangana.
10వ తరగతిలో597 టాప్ మార్కులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్శ్రీచైతన్య స్కూల్ ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో రికార్టు స్థాయి ఫలితాలను నమోదు చేసింది. మొత్తం 600 మార్కులకుగాను టాప్ మార్కులు 597ను శ్రీచైతన్య స్కూల్ విద్యార్థికి వచ్చినట్టు శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీచైతన్య విద్యార్థులకు వచ్చిన ఫలితాల వివరాలను వెల్లడించారు. 580 మార్కులకుపైగా 829 మంది, 570 మార్కులకుపైగా 2,303 మంది, 560 మార్కులకుపైగా 3,954 […] The post శ్రీచైతన్య రికార్డు స్థాయి ఫలితాలు appeared first on Navatelangana.
మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతముంబయి : రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్పై భారీ జరిమానా పడింది. ముల్లాన్పూర్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్రూమ్లో రియాన్ పరాగ్ వేపింగ్ (దూమపానం) చేస్తూ కనిపించాడు. రియాన్ పరాగ్ ఈ సిగరేట్ కాల్చుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఫీల్డ్ అంపైర్లు తన్మరు శ్రీవాస్తవ, నితిన్ మీనన్లు ఈ అంశాన్ని మ్యాచ్ రిఫరీకి రిపోర్టు చేయలేదు. సోషల్ మీడియాలో పొగ తాగుతున్న దృశ్యాలు వైరల్ కావటంతో […] The post పరాగ్కు జరిమానా appeared first on Navatelangana.
ఘనంగా వీడ్కోలు కార్యక్రమంనవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధితెలంగాణ డీజీపీ బి.శివధర్రెడ్డి గురువారం పదవీ విరమణ చేశారు. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖ ఆయనకు పోలీసు అకాడమీలో పదవీ విరమణ కార్యమాన్ని ఘనంగా నిర్వహించింది. ముందుగా ఆయన పోలీసుల నుంచి వీడ్కోలు సూచికగా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శివధర్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు. అందుకు తామంతా ప్రత్యక్ష సాక్షులమని తెలిపారు. ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పీపుల్స్ పోలీసింగ్ అనేది […] The post డీజీపీ శివధర్రెడ్డి పదవీ విరమణ appeared first on Navatelangana.
ఆసియా అండర్-15, 17 చాంపియన్షిప్స్న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఆసియా అండర్-15, అండర్-17 బాక్సింగ్ చాంపియన్షిప్స్ పోటీలకు భారత్ జంబో జట్టును బరిలోకి దించుతోంది. ఇటీవల ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో పతకాల పంచ్ విసిరిన భారత్.. ఏజ్ గ్రూప్ పోటీల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఉబ్బెకిస్తాన్లోని తాష్కెంట్ వేదికగా నేటి నుంచి ఆసియా అండర్-15, 17 పోటీలు ఆరంభం కానున్నాయి. అండర్-17 బాలురు, బాలికల విభాగంలో భారత్ 13 మంది బాక్సర్ల చొప్పున బరిలోకి దింపుతోంది. అండర్-15 […] The post 56 మందితో జంబో జట్టు appeared first on Navatelangana.
ప్రమాదాలను సున్నాస్థాయికి తీసుకురావడమే లక్ష్యం : సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి వెల్లడి నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లవిద్యుత్ వినియోగదారుల్లో భద్రతాపరమైన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో మే1 నుంచి 7వ తేదీ వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్టు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ప్రకటించారు. గురువారం ఎన్పీడీసీఎల్ రాజన్న సిరిసిల్ల సర్కిల్లోని ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యుత్ భద్రతకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. […] The post మే 1 నుంచివిద్యుత్ భద్రతా వారోత్సవాలు appeared first on Navatelangana.
తెలంగాణ క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్నవతెలంగాణ-హైదరాబాద్ :తెలంగాణలో క్రీడల అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం అందుకు దిక్సూచిలా పని చేస్తుందని క్రీడామంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో బలమైన, స్థిరమైన క్రీడా వ్యవస్థ ఏర్పాటు సహా క్రీడా రంగంలో ఉన్నత విద్య, క్రీడా నైపుణ్యాలకు పెంపునకు శిక్షణకు ఈ […] The post క్రీడాభివృద్ధికి దిక్సూచి ‘స్పోర్ట్స్ యూనివర్శిటీ’ appeared first on Navatelangana.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంనామినేటెడ్ విధానం తేవాల్సిన అవసరమేంటీ? : తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మెన్ రవీందర్రావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ప్రభుత్వం జారీ చేసిన 597 జీవో ద్వారా సహకార సంఘాల పాలక వర్గాల రద్దు సరైంది కాదనీ, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మెన్ కొండూరు రవీందర్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన పాలకవర్గాలను రద్దు చేసి నామినేటెడ్ విధానాన్ని […] The post సహకార సంఘాల పాలకవర్గాల రద్దు appeared first on Navatelangana.
ఎమ్మెల్సీ ప్రొ.ఎం.కోదండరామ్విద్యారంగంలో ప్రయివేటీకరణ, కాషాయీకరణను వ్యతిరేకించాలి : ప్రొ. జి.హరగోపాల్నవతెలంగాణ – ముషీరాబాద్ప్రభుత్వ విద్య ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఎమ్మెల్సీ ప్రొ.ఎం.కోదండరామ్ అన్నారు. ప్రభుత్వ విద్యాపరిరక్షణ కోసం ప్రగతిశీల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ”కామన్ స్కూల్ విద్యా విధానం- శాస్త్రీయ విద్య అమలు, ప్రయివేటు స్కూళ్ల రద్దు” అంశంపై రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ అధ్యక్షతన […] The post తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ విద్య appeared first on Navatelangana.