నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. కొడంగల్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు.

The post నేడు కొడంగల్ కి సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.