Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్.. ఎండల నుంచి రిలీఫ్.. వర్షాలపై వాతావరణశాఖ అలర్ట్..

ఏపీ, తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు కురవనున్నాయి. దీంతో ఎండాకాలంలో ఇది చల్లని కబురుగా చెప్పవచ్చు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














