సూర్యకి గుండుగీయించి ఊరేగిస్తాం.. దర్గా చిన్న పహిల్వాన్ వార్నింగ్

హైదరాబాద్లో ‘గోల్డ్ మ్యాన్’ల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. దర్గా చిన్న పహిల్వాన్, సూర్య భాయ్పై నకిలీ బంగారు ఆభరణాలు ధరించి నిజమైన గోల్డ్ మ్యాన్ల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. '1 గ్రాము బంగారు పూత' వ్యవహారం బయటపడటంతో, సూర్య అసత్య ఆరోపణలు చేస్తున్నాడని పహిల్వాన్ ఆరోపించారు. ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Seshachalam Forest: శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..
1 గంట క్రితం
తాజా వార్తలు
చిన్నారి బాహుబలి.. పుట్టిన వెంటనే డాక్టర్నే ఆపేసింది! పసికందు పట్టు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
1 గంట క్రితం
తాజా వార్తలు
Pan Card: పాన్ కార్డు రూల్స్లో మార్పులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ.. ఇక నుంచి..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







