Rythu Bharosa: రైతన్నలకు సూపర్ గుడ్న్యూస్.. మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు.. ఎన్నెకరాల వరకంటే?

రైతన్నలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పనుంది. పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతు భరోసా రెండో విడత నిధులను ఇవాళ ప్రభుత్వం విడుదల చేయనుంది.భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడతలో మొత్తం 45లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.5,653 కోట్లను జమ చేయనున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Thalapathy Vijay : విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే అందరి చూపులు.. ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయంటే..

తాజా వార్తలు
OTT Movie: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన

తాజా వార్తలు
Telangana: అతడొక డెలివరీ బాయ్.. తెల్లారి పార్శిళ్లు.. రాత్రుళ్లు ఆ యవ్వారం.!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










