ఇక ఇయర్ ఫోన్స్ అవసరం లేదు..! ఆడియో ఫీచర్తో మార్కెట్లోకి అదిరిపోయే స్మార్ట్ గ్లాసెస్
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ మనిషి అవసరాలను తీర్చడమే కాకుండా రక్షణను కూడా కల్పిస్తోంది. చాలామంది డ్రైవింగ్, జాగింగ్ చేస్తూ లేదా బైక్పై వెళ్తూ మ్యూజిక్ వినడానికి లేదా ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఇష్టపడతారు. అయితే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల బయట వచ్చే వెహికల్స్ సౌండ్స్ ఇంకా హారన్ శబ్దాలు సరిగ్గా వినిపించవు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పీట్రాన్ అనే కంపెనీ ఒక అద్భుతమైన స్మార్ట్ గ్లాసెస్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
OTT Movie: ఆ 50 మంది ఆడవాళ్లను ఎవరు చంపారు? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

తాజా వార్తలు
ఇది ఒక్కటి చాలు సమ్మర్లో బాడీని కూల్ చేసేస్తోంది.. స్పెషల్ సగ్గుబియ్యం రబ్డీ.. ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే

తాజా వార్తలు
రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











