“సైరన్ మోగించా.. వాళ్లే ఆగలేదు..” ఐదుగురిని కారుతో ఢీకొట్టి.. ఎదురుదాడికి దిగిన మంత్రి కుమారుడు!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లా, కరైరాలో గురువారం (ఏప్రిల్ 16) ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అధికార గర్వం, మితిమీరిన వేగం తోడై ఐదుగురు వ్యక్తుల ప్రాణాలను సంకటంలోకి నెట్టాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, పిచోరే ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి కుమారుడు దినేష్ లోధి, తన థార్ వాహనంతో బీభత్సం సృష్టించి ఐదుగురిని తీవ్రంగా గాయపరిచారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
OTT Movie: ఆ 50 మంది ఆడవాళ్లను ఎవరు చంపారు? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

తాజా వార్తలు
ఇది ఒక్కటి చాలు సమ్మర్లో బాడీని కూల్ చేసేస్తోంది.. స్పెషల్ సగ్గుబియ్యం రబ్డీ.. ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే

తాజా వార్తలు
రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










