🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

25124 వార్తలు

మాదకద్రవ్య రహిత భారత్ కోసం కలిసికట్టుగా పోరాడాలి: మోదీ
తెలంగాణ

మాదకద్రవ్య రహిత భారత్ కోసం కలిసికట్టుగా పోరాడాలి: మోదీ

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకమై.. యువతకు మరింత బలమైన భవిష్యత్తును నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తిని మాత్రమే కబళించదని, మొత్తం కుటుంబం, సమాజం దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో మోదీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ‘అభివృద్ధి చెందిన భారత్ కోసం మాదకద్రవ్య రహిత యువత’ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందన్నారు. దీని లక్ష్యం స్పష్టంగా ఉందని, ‘మాదకద్రవ్యాలకు దూరంగా యువత.. మాదకద్రవ్య రహిత భారత్’ సాధించడమే ఉద్దేశమని చెప్పారు.ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా.. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ‘భారత యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది మనందరి ఉమ్మడి సంకల్పం. దేశ యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి, వ్యసనం నుంచి విముక్తి కల్పించే ఈ మంచి లక్ష్యంలో మనమంతా మన వంతు పాత్ర పోషిద్దాం’ అని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తినే ప్రభావితం చేయదని, దాని పర్యవసానాలను మ

Admin6 రోజుల క్రితం👁 4
గల్ఫ్ దేశాలు ఏకమవ్వాలి.. నిజమైన శత్రువును ఎదుర్కోవాలి: మొజ్తబా ఖమేనీ
తెలంగాణ

గల్ఫ్ దేశాలు ఏకమవ్వాలి.. నిజమైన శత్రువును ఎదుర్కోవాలి: మొజ్తబా ఖమేనీ

టెహ్రాన్: తమకు అసలైన శత్రువుగా భావిస్తున్న శక్తులపై వ్యతిరేకంగా ముస్లిం దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఐక్యంగా ఉండాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ముస్లింల మధ్య విభేదాలు వారి ప్రత్యర్థుల ప్రయోజనాలకు ఉపయోగపడతాయని ఆయన హెచ్చరించారు. పాలస్తీనియన్ల దుస్థితికి, పశ్చిమాసియాలో నెలకొన్న విసృ్తత ఉద్రిక్తతలకు ప్రాంతీయ అనైక్యతే కారణమని ఆయన పేర్కొన్నారు.మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఇస్లామిక్ యూనిటీ వీక్ సందర్భంగా ఖమేనీ తన టెలిగ్రామ్ ఖాతాలో ఈ సందేశాన్ని రాతపూర్వకంగా విడుదల చేశారు. ముస్లింలంతా ఐక్యంగా ఉండాలని, వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ఒకరికొకరు రక్షణగా నిలవాలని ఆయన కోరారు. ముస్లింల మధ్య తెలిసో తెలియకో విభేదాలు సృష్టించే ఎవరైనా ఇస్లాం శత్రువులకు సహకరిస్తున్నట్లేనని అన్నారు. ముస్లింలు ఐక్యంగా ఉండి ఉంటే పాలస్తీనియన్లు ఇంతగా ‘నిస్సహాయ స్థితిలో’ ఉండేవారా అని కూడా ఖమేనీ ప్రశ్నించారు. గల్ఫ్ అరబ్ దేశాల పాలకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆయా దేశాల ప్రజలు, ప్రభుత్వాలు ‘ఇస్లాం జెండా కింద ఐక్యంగా’ ఉండి ఉంటే, ‘గుర్తింపు లేని దుండగులు’ తమ భూభాగాలు,

6 రోజుల క్రితం
6
వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ భారీ సాయం
తెలంగాణ

వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ భారీ సాయం

68.5 టన్నుల సహాయ సామాగ్రి.. బేలీ వంతెనలు, సొరంగాల నిపుణుల బృందాలు కాఠ్మండు: వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌కు భారత్ 68.5 టన్నుల సహాయ సామగ్రిని అందించడంతోపాటు, గాలింపు, సహాయక చర్యలకు తోడ్పడేందుకు సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు, అవసరమైన పరికరాలను పంపినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా జలవిద్యుత్ సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినట్లు భావిస్తున్న నేపథ్యంలో.. గాలింపు, సహాయక చర్యల కోసం సొరంగాల నిపుణులతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని, అవసరమైన పరికరాలను భారత్ పంపినట్లు కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 11 టన్నుల సహాయ సామగ్రితో నాలుగో విమానం ఆదివారం నేపాల్‌కు చేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో వెల్లడించింది. ఇందులో సొరంగాల్లో గాలింపు, సహాయక చర్యలకు అవసరమైన పరికరాలతో కూడిన సాంకేతిక బృందం, డీఎన్‌ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఉన్నట్లు తెలిపింది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లు సహా పలు సహాయ సామగ్రిని కూడా పంపినట్లు పేర్కొంది. వైద్యులు,

6 రోజుల క్రితం
3
బీఅలర్ట్: తెలంగాణలో రాబోయే వారం రోజులు వర్షాలు.. సీజనల్ వ్యాధులపై ఆరోగ్యశాఖ వార్నింగ్
తెలంగాణ

బీఅలర్ట్: తెలంగాణలో రాబోయే వారం రోజులు వర్షాలు.. సీజనల్ వ్యాధులపై ఆరోగ్యశాఖ వార్నింగ్

బీఅలర్ట్: తెలంగాణలో రాబోయే వారం రోజులు వర్షాలు.. సీజనల్ వ్యాధులపై ఆరోగ్యశాఖ వార్నింగ్

6 రోజుల క్రితం
4
భారత్‌ ఉజ్బెకిస్థాన్ బంధం మరింత బలోపేతం
తెలంగాణ

భారత్‌ ఉజ్బెకిస్థాన్ బంధం మరింత బలోపేతం

తాష్కెంట్‌లో మోదీకి ఆత్మీయ స్వాగతం తాష్కెంట్: భారత్ ఉజ్బెకిస్థాన్ తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఆదివారం నిర్ణయించాయి. అలాగే 2030 నాటికి ఏటా 5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారానికి అనుగుణంగా.. ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్‌కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. మోదీమిర్జియోయెవ్ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాలు, గనుల తవ్వకం, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంకేతికత, యూపీఐ సహా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1 బిలియన్ డాలర్లకు పైగా ఉందని మోదీ తెలిపారు. 2030 నాటికి దీనిని ఏటా 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తన ప్

6 రోజుల క్రితం
5
మంచిర్యాల జిల్లాలో కూతురుని నడుముకు కట్టుకుని బావిలో దూకిన మహిళ
తెలంగాణ

మంచిర్యాల జిల్లాలో కూతురుని నడుముకు కట్టుకుని బావిలో దూకిన మహిళ

మంచిర్యాల జిల్లాలో కూతురుని నడుముకు కట్టుకుని బావిలో దూకిన మహిళ

6 రోజుల క్రితం
5
లక్నోలో లాయర్ల ఆఫీసులను.. బుల్డోజర్లతో కూల్చేశారు
తెలంగాణ

లక్నోలో లాయర్ల ఆఫీసులను.. బుల్డోజర్లతో కూల్చేశారు

లక్నోలో లాయర్ల ఆఫీసులను.. బుల్డోజర్లతో కూల్చేశారు

6 రోజుల క్రితం
3
టర్కీలో బోటు ప్రమాదం.. 287 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా
తెలంగాణ

టర్కీలో బోటు ప్రమాదం.. 287 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా

టర్కీలో బోటు ప్రమాదం.. 287 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా

6 రోజుల క్రితం
3
వెయ్యి రోజులైనా హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ

వెయ్యి రోజులైనా హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం

వారం రోజులపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలుతుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్మన తెలంగాణ/మోత్కూర్: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయడం లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. మోత్కూరు మండలం దాచారం గ్రామంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారుల మారి రాష్ట్రంలో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు కోటి 16 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం 22ఎ లో చేర్చి ప్రజలు రైతుల, ఉసురు పోసుకుంటుందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే 22ఏ సమస్యపై మొదటగా తానే మాట్లాడానని, ఇప్పుడు దాంతో తలెత్తుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి తమ తప్పేం లేదన్నట్టుగా అధికారులపై తోసేస్తున్నారని తెలిపారు. జీవో 97 తెచ్చి పాలిటెక్నిక్ విద్యను సర్వ నాశనం చేసాడని, పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ లోకి వెళ్లకుండా నిషేధం విధించారన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తానని రేవంత్ రెడ్డి పొంకనాలు పడుతున్న

6 రోజుల క్రితం
3
అక్రమ మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్
తెలంగాణ

అక్రమ మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్

మరిన్ని వాహనాలు రెవెన్యూ అధికారులు వదిలివేసినట్లు ఆరోపణలుకొన్ని గంటల్లో తిరిగి కొనసాగిన మట్టి తవ్వకాలు మన తెలంగాణ/కీసర: రాంపల్లిదాయరలో అక్రమ మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. సర్వే నంబరు 633లోని భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా గత నెల రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్న మూడు లారీలు, ఒక ఎక్స్‌కవేటర్ యంత్రాన్ని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కాగా రాంపల్లిదాయర సర్వే నంబరు 633లో అక్రమంగా మట్టిని తరిస్తున్న మూడు లారీలను సీజ్ చేసినట్లు పేర్కొన్న రెవెన్యూ అధికారులు, మట్టి తవ్వకాలు సాగిస్తున్న కాంట్రాక్టర్‌కు చెందిన నాలుగు లారీలు, రెండు ఎక్స్‌కవేటర్లు, మూడు కంప్రైజర్ ట్రాక్టర్‌ను మాత్రం వదిలి వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణాకు పాల్పడితే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండు ఎక్స్‌కవేటర్లను వినియోగించి సర్వే నంబరు 633లో తిరిగి యధేచ్చగా మట్టి తవ్వకాలు సాగిస్తుండటం గమనార్హం.

6 రోజుల క్రితం
4
ఉబ్జెకిస్తాన్ 30 రోజుల బంపర్ ఆఫర్.. ఇండియన్స్కు మాత్రమే!
తెలంగాణ

ఉబ్జెకిస్తాన్ 30 రోజుల బంపర్ ఆఫర్.. ఇండియన్స్కు మాత్రమే!

ఉబ్జెకిస్తాన్ 30 రోజుల బంపర్ ఆఫర్.. ఇండియన్స్కు మాత్రమే!

6 రోజుల క్రితం
4
'సదరన్ ట్రావెల్స్‌'కు రెండోసారి గ్లోబల్ టూరిజం అవార్డు
తెలంగాణ

'సదరన్ ట్రావెల్స్‌'కు రెండోసారి గ్లోబల్ టూరిజం అవార్డు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రయాణ, పర్యాటక రంగంలో సేవలు అందిస్తున్న ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ 2026 సంవత్సరానికి గ్లోబల్ టూరిజం అవార్డు - అందుకుంది. నాణ్యమైన సేవలు, వినూత్న ఆలోచనలు, కస్టమర్ సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వడం, పర్యాటక రంగ అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శ్రీ కృష్ణ మోహన్ మాట్లాడుతూ, ఈ అవార్డు తమ సంస్థకు లభించిన గర్వకారణమైన గుర్తింపని తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది నిరంతర కృషి, ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారులు చూపుతున్న విశ్వాసమే ఈ విజయానికి కారణమన్నారు. భవిష్యత్తులో మరింత వినూత్నమైన సేవలు అందిస్తూ, ప్రయాణికులకు అద్భుతమైన అనుభవాలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 56 సంవత్సరాల దీర్ఘకాల ప్రయాణ రంగ అనుభవంతో సదరన్ ట్రావెల్స్ దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఆలపాటి శ్రీకృష్ణ మోహన్ హర్షం వ్యక్తం చేశారు. ***

6 రోజుల క్రితం
3
మూడోరోజూ కొనసాగిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ
తెలంగాణ

మూడోరోజూ కొనసాగిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ

నేటితో ముగియనున్న లాటరీ ప్రక్రియ మన తెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ ప్రక్రియ మూడవరోజూ విజయవంతంగా ముగిసింది. శేరిలింగంపల్లి, మేడ్చల్, మలక్ పేట, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు చెందిన లాటరీని ఆయా నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇండ్లు చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1920 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. లాటరీలో ఇల్లు వచ్చిన అబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ సొంత ఇంటి కలలు నిజం చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల సమక్షంలో, హౌసింగ్ బోర్డ్ అధికారులతో పాటు పోలీసు, రెవిన్యూ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ లాటరీ ప్రక్రియ సాగింది. ఆదివారం వరకు 12 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ పూర్తికాగా, సనత్ నగర్, మహేశ్వరం, మల్కాజి గిరి, కార్వాన్ నియోజకవర్గాల్లో సోమవారం లాటరీ ప్రక్రియ జరుగుతుందని హౌసింగ్ బోర్డ్ అధికారులు ప్రకటించారు. దీంతో లాటరీ ప్రక్రియ ముగుస్తుందని వెల్లడించారు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో భాగంగా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరి

6 రోజుల క్రితం
3
రైతు సంక్ష‍ేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి శ్రీధర్‌ బాబు
తెలంగాణ

రైతు సంక్ష‍ేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి శ్రీధర్‌ బాబు

రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబునవతెలంగాణ – మల్హర్ రావురైతు సంక్షేమంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మండలంలోని కొయ్యూరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో ఐదు మండలాల కేంద్రంగా కాటారంలో మరమ్మతు కేంద్రం ఉండగా ట్రాన్స్ఫార్మర్ల మరమత్తులో కొంత జాప్యం జరగడం వల్ల రైతులకు వెనువెంటనే […] The post రైతు సంక్ష‍ేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి శ్రీధర్‌ బాబు appeared first on Navatelangana.

6 రోజుల క్రితం
4
దివ్యాంగుల రూ. 6 వేల పెన్షన్
తెలంగాణ

దివ్యాంగుల రూ. 6 వేల పెన్షన్

హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా పెన్షన్ల పెంపు ఆలస్యం అవుతోందని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. బిఆర్‌ఎస్ 2014, 2018 ఎన్నికల ప్రణాళికలో దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, మళ్లీ 2023 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ఆయన విమర్శించారు. పదేళ్ల పాటు తామే రాజులం, తామే మంత్రులం, తమకు ఎదురులేదన్నట్లుగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. దివ్యాంగులను బలవంతంగా సమావేశానికి పిలిపించుకుని విమర్శలు చేయించారని ఆయన తూర్పారపట్టారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.దివ్యాంగులకు రూ.50 కోట్లతో వాహనాలు, బ్యాటరీ వెహికిల్స్‌తో పాట

6 రోజుల క్రితం
4
అమ్మాపూర్ లో వైభవంగా మైసమ్మ బోనాల పండగ
తెలంగాణ

అమ్మాపూర్ లో వైభవంగా మైసమ్మ బోనాల పండగ

నవతెలంగాణ-నవాబ్ పేటమండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామంలో మైసమ్మ బోనాల పండగను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు.గ్రామ దేవత అయిన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు గ్రామ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తలపై బోనం కలశాలను ఎత్తుకొని, నోట్లో వేపాకులతో శివసత్తులు అవతారం ఎత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.భక్తులు కోరికలు తీరాలని కోడిపుంజులతో మొక్కులు తీర్చుకున్నారు, పసుపు కుంకుమలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.డప్పు వాయిద్యాల నడుమ శివ సత్తుల నృత్యాలు […] The post అమ్మాపూర్ లో వైభవంగా మైసమ్మ బోనాల పండగ appeared first on Navatelangana.

6 రోజుల క్రితం
5
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ వాస్తవమే
తెలంగాణ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ వాస్తవమే

టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎట్టకేలకు స్పందించారు. పార్టీలోని నాయకుల అసంతృప్తిపై మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటిది. ఇక్కడ నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చు.. అదే సమయంలో పార్టీ క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం” అని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చామని, అయితే కొన్ని […] The post కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ వాస్తవమే appeared first on Navatelangana.

6 రోజుల క్రితం
3
ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష
తెలంగాణ

ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష

2,63,535 మంది అభ్యర్థులు హాజరు-రాజస్థాన్‌లోని జైపుర్‌లో రెండు కేంద్రాల్లో పరీక్ష వాయిదా విద్యుత్ అంతరాయం కారణంగా నిలిచిన పరీక్ష సెప్టెంబర్ 5న మ.3 గంటలకు తిరిగి పరీక్ష మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బిఇఎంఎస్) ఆధ్వర్యంలో నీట్ పిజి 2026 పరీక్ష దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 2,73,096 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,63,535 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, రాజస్థాన్‌లోని జైపుర్‌లో రెండు పరీక్ష కేంద్రాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. విద్యుత్ అంతరాయంతో పరీక్షలు సజావుగా జరగలేదని, తిరిగి సెప్టెంబర్ 5న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌బిఇఎంఎస్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటలకు రీ టెస్ట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. పరీక్షా కేంద్రం, సవరించిన అడ్మిట్ కార్డులతో సహా తదుపరి వివరాలు విడిగా తెలియజేస్తామని ప్రకటించాయి. రీ షెడ్యూల్ చేసిన పరీక్ష కేంద్రాల్లో దాదాపు 2,445 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, సహా పలు నగరాల్లోని విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యా

6 రోజుల క్రితం
4
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ ఉద్యోగుల ఆందోళన.. PRC, DA, OPSపై JAC కార్యాచరణ
తెలంగాణ

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ ఉద్యోగుల ఆందోళన.. PRC, DA, OPSపై JAC కార్యాచరణ

తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) పెండింగ్‌లో ఉన్న పే రివిజన్ కమిషన్ (PRC), డియర్‌నెస్ అలవెన్స్ (DA) సమస్యల పరిష్కారం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరణ కోసం సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1న ‘CPS వ్యతిరేక దినం’గా పాటిస్తూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘చలో హైదరాబాద్ – ఉద్యోగుల సంకల్ప సభ’ నిర్వహించాలని JAC నిర్ణయించింది.

ఆగస్టు 29, 2026 - శనివారం
60
మోత్కూర్ లో ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న వ్యాన్
తెలంగాణ

మోత్కూర్ లో ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న వ్యాన్

డ్రైవర్ కు గాయాలు.ఫోటో లు.మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్‌ మున్సిపల్‌ కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడ్‌తో మోత్కూరు నుండి తుంగతుర్తి దగ్గర ఉన్న అన్నారం గ్రామానికి వెళ్తున్న మినీ వ్యాన్‌ (TS07UK1810) అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. స్థానికుల తెలిసిన వివరాల ప్రకారం... ఈ ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌ కుర్మిల్ల నరేష్‌కు గాయాలయ్యాయి. భువనగిరి రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో మట్టి పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో వ్యాన్‌ ఒకవైపునకు వంగిపోవడం తో అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి, పల్టీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ కురుమిళ్ళ నరేష్‌ను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ట్రాన్స్ఫార్మర్, పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన జ

6 రోజుల క్రితం
4
మెట్రో బోగీల పెంపునకు నిరీక్షణ
తెలంగాణ

మెట్రో బోగీల పెంపునకు నిరీక్షణ

ప్రయాణికుల రద్దీకి అదనపు కోచ్‌లు అవసరంకానీ.. ఆ కారణంతో జాప్యం తప్పేలాలేదు..! మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో రోడ్డు రవాణా పరిస్థితి నరకప్రాయంగా మారింది. ఎల్‌బీ నగర్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు, రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రధాన మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. పది కిలోమీటర్ల ప్రయాణం సాగాలన్నా గంటల సమయం పడుతుండటంతో హైదరాబాదీలు విసుగెత్తిపోతున్నారు. ఆటోలు, ట్యాక్సీలలో వెళ్లినా ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. గమ్యస్థానాలకు త్వరగా, ప్రశాంతంగా చేరేందుకు ప్రజలు ఏకైక ప్రత్యామ్నాయంగా మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అదనపు బోగీలతో రద్దీని నియంత్రించేందుకు అధికారవర్గాలు అడుగులు వేస్తున్నా.. కాలతీతం తప్పడం లేదు. పెరుగుతున్న రద్దీ.. తప్పనిసరి అయిన బోగీల పెంపు నగరంలో 2007 నవంబర్ 28 నుంచి మెట్రో రైలు పరుగులు పెట్టింది. అప్పుడు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ మూడు బోగీలతో రైళ్లను ప్రారంభించింది. అప్పట్లో నగరంలో ప్రయాణికుల రద్దీ అంచనాలకు తగినట్టుగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రారంభంలో రోజువారీ మెట్రో ప్రయాణికుల సంఖ్య తక్

6 రోజుల క్రితం
3
అప్పుడు అహంకారం తలకెక్కి నష్టపోయా: నమిత
తెలంగాణ

అప్పుడు అహంకారం తలకెక్కి నష్టపోయా: నమిత

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించారు నమిత. అయితే ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తక్కువ అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నమిత. కెరీర్ ఆరంభంలో వరుస సినిమాలతో తనకొచ్చిన పేరు, ప్రఖ్యాతుల కారణంగా అహంకారం తలకెక్కి నష్టపోయినట్లు అభిప్రాయపడ్డారు. వరుస విజయాలు, మీడియా ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా తన ప్రవర్తన అసాధారణంగా ఉండేదన్నారు. ‘‘నటిగా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో నాలో గర్వం ఉండేది. ఎవరినీ లెక్క చేసేదాన్ని కాదు. ఈ విషయమై చాలా మంది నన్ను హెచ్చరించారు. ‘నువ్వు ఇలాంటి వైఖరే అనుసరిస్తే, ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగలేదు’ అన్నారు. దీంతో నెమ్మదిగా నాలో మార్పు మొదలైంది. నా ప్రవర్తన కారణంగా సహనటులు, టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్‌లు చాలా ఇబ్బంది పడ్డారట. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఈ విషయాన్ని నాకు చెప్పారు’’ అని నమిత చెప్పుకొచ్చారు.

6 రోజుల క్రితం
3
డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రఘు మాస్టర్.. నూతన కార్యవర్గం ఇదే!
తెలంగాణ

డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రఘు మాస్టర్.. నూతన కార్యవర్గం ఇదే!

డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రఘు మాస్టర్.. నూతన కార్యవర్గం ఇదే!

6 రోజుల క్రితం
4
నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ-టేకుమట్లచిట్యాల సర్కిల్ పరిధిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఎడ్లపల్లి సతీష్ ను ఆదివారం టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పిరెడ్డి క్రిష్ణారెడ్డి, సర్పంచ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.​ ఈ సందర్భంగా సీఐ సతీష్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ,ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పోలీసు శాఖ అందించే సేవలకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందని సిఐ అన్నారు. కార్యక్రమంలో టేకుమట్ల మండల సర్పంచుల పోరం […] The post నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు appeared first on Navatelangana.

6 రోజుల క్రితం
3
← వెనుక49 / 1047తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి