నవతెలంగాణ –  కామారెడ్డి బంజారాహిల్స్ లో నిర్మించే సేవాలాల్ మహారాజా గుడి నిర్మాణం కి భూమి, నిధులను  కేటాయించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు కోరారు. ఈ సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లాలో  కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాదు బంజారాహిల్స్ లో  సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి 100  ఎకరాలు  భూమి కేటాయించి 1000 కోట్ల నిధులు  విడుదల చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా మూడో స్థానంలో ఉందని జనాభా అనుగుణంగా లంబాడీలను […]

The post సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమి, నిధులు కేటాయించాలి appeared first on Navatelangana.