అంతర్జాతీయ సంస్థలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు‘హైనెకెన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ఇండియా’ ప్రారంభోత్సవంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్య మయ్యేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ‘గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ హబ్‌’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్‌ ఆఫీస్‌’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా, స్ట్రాటెజిక్‌ ఇన్నోవేషన్స్‌, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్‌ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్‌ రోడ్‌మ్యాప్‌ను […]

The post పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములవ్వండి appeared first on Navatelangana.