భారత్‌లో గోధుమలు అత్యంత ముఖ్యమైన ఆహార ధాన్యాలలో ఒకటి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సగానికి పైగా జనాభా ఆహారం కోసం గోధుమలపైనే ఆధారపడుతుంటారు. అయితే, రైతులు ఎంతో కష్టపడి పండించిన ఈ పంటను నిల్వ చేసేటప్పుడు తేమ పురుగుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. రసాయన పురుగుమందులు వాడటం ఆరోగ్యానికి హానికరం కాబట్టి, మన వంటింట్లో లభించే సాధారణ వస్తువులతోనే గోధుమలను పురుగులు పట్టకుండా నెలల తరబడి తాజాగా ఎలా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం.