తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సెగ.. సర్కార్ భరోసా ఇస్తున్నా.. తప్పని తిప్పలు!

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఇంధన సంక్షోభం, ప్రభుత్వ ప్రకటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులు గందరగోళానికి గురి చేస్తున్నాయి. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరా అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతుంటే, మరోవైపు సామాన్య వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














