Telangana: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే మూడు కార్లలో వచ్చి..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

వేరే కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో మూడు కార్లలో ముఠాగా వచ్చిన బంధువులు.. వరుడి కుటుంబంపై దాడి చేసి తేజస్విని అనే యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. కళ్లముందే భార్యను తీసుకెళ్లడంతో తట్టుకోలేకపోయిన భర్త, పోలీస్ స్టేషన్ ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి దిగడం సంచలనం రేపుతోంది. అ
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












