టికెట్లు, థియేటర్లు.. టాలీవుడ్లో కొత్త గొడవలు..!

టాలీవుడ్లో థియేటర్ల వివాదం మళ్లీ రాజుకుంది. మల్టీప్లెక్స్లలో స్క్రీన్ల కేటాయింపు, సింగిల్ స్క్రీన్ల పర్సెంటేజ్ విధానంపై మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ లేఖ విడుదల చేశారు. టికెట్ రేట్ల పెంపుపై కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ వైఖరితో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. 16 మంది నిర్మాతలు కలిసి ఈ సమస్యలపై చర్చలు జరుపుతున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Supritha: రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయని కోరుకున్నా.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్

తాజా వార్తలు
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.. ఓ రేంజ్ ఫైర్.!

తాజా వార్తలు
Bhu Bharathi: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్! ఎందుకంటే?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











