ఇరాన్ సంక్షోభం భారత సరఫరా గొలుసుపై ప్రభావం చూపుతున్న తరుణంలో, ఎంఎస్ఎంఈలకు ఊపిరిపోసేలా ఎస్‌బీఐ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి కీలక ప్రకటన చేశారు. కేవలం ఎనిమిది రోజుల్లోనే రూ. 70 వేల కోట్ల నుంచి రూ. 80 వేల కోట్ల వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ అందించేందుకు బ్యాంక్ కసరత్తు పూర్తి చేసింది. ముఖ్యంగా సంక్షోభంలో ఉన్న విమానయాన రంగానికి ఈ నిధులు ఎలా సంజీవనిలా మారనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..