వివిధ రైల్వే రీజియన్లలో ఎన్‌టీపీసీ విభాగంలోని 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇటీవల సీబీటీ 1 తేదీను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ రాత పరీక్షలు మూడు దశల్లో..